అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఉరుకుంటుందా జగన్ రెడ్డి?

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది • 26 జిల్లాలలో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున అక్రమంగా స్థలాలు కేటాయించారు • రూ. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతి తీసుకోలేదు • అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా? రాష్ట్రం మీ సొంత జాగీరా? • మా కార్యాలయాలు పడగొడతున్నారంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు • ప్రజా […]

Read More

రాష్ట్రంలో సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది

– టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్ ఉంది • చరిత్రలో నిలిచిపోయే విధంగా పింఛన్ లను ఎన్టీఆర్ పరిచయం చేశారు • ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు అడుగులు వేయడంతో హర్షం వ్యక్తం అవుతోంది • జగన్ రెడ్డి పింఛన్ ను 3 వేలు చేస్తానని సంవత్సరానికి రూ. 250 పెంచుతూ పింఛన్ దారులను మోసం చేశాడు • అధికారంలో లేని మూడు నెలలతో కలిపి జూలై 1న రూ. […]

Read More

త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నాం

– విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఎపి టెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశాను. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. […]

Read More

ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తాం

మరు జన్మఉంటే మళ్లీ కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా సంక్షేమానికి పెద్దపీట వేసి..అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి….అయినా రాష్ట్రాన్ని నిలబెడతాం ఐదేళ్ల వైసీపీ పాలన ఓ పీడకల…ఎక్కడ చూసినా అవినీతే వైసీపీ పాలనలో దెబ్బతిన్న రంగాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం రైతుల పాసుపుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి..రాజముద్ర వేసి ఇస్తాం 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే…8 సార్లు కుప్పం నుంచే గెలిచాను కుప్పం […]

Read More

దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు

• విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పని చేస్తా • గత ప్రభుత్వంలో నాశనం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పని చేద్దాం • ఉద్యోగులను చిన్నచూపు చూడను.. వారి నా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాను • సమస్యలను వినేందుకు, వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరిచేందుకు కృషి • సమస్యలను చెప్పడమే కాదు… ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం సూచించండి • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో […]

Read More

ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

సమస్యలు ఒకేసారి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వలేం ఉద్యోగ సంఘ నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోండి 11 వ పిఆర్శీ బకాయిలు, 2018 నుండి పెండింగు ఉన్న డిఏ ల బకాయిలు చెల్లించేలా చూడాలి ఇ.హెచ్.యస్ ద్వారా క్యాష్ లెస్ ట్రీట్ మెంటు అందేలా చూడాలి 12 వ పిఆర్శి కమిషన్ వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామి […]

Read More

మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడవద్దు

శాసన సభలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింప చేద్దాం • సభ నియమావళిపై అవగాహన పెంచుకోవాలి… సభా సంప్రదాయాలు గౌరవించాలి • శాఖాపరమైన అంశాలను, ప్రజా సమస్యలను అధ్యయనం చేసి చర్చల్లో పాల్గొనాలి • గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఉక్కు పాదం మోపుతున్నాము • పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం • నియోజకవర్గాల పర్యటనకు ప్రణాళిక రూపొందిస్తున్నాము • జనసేన శాసన సభ్యులకు సభ […]

Read More

నేతన్నలకు చేతినిండా ఆర్డర్లు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పదేళ్ళ సమైక్య రాష్ట్రం కంటే దారుణ సంక్షోభంలోకి చేనేతరంగాన్ని నెట్టేసిన బిఆర్ఎస్ – ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు డబ్బులు చెల్లించకుండా వాళ్ళ బతుకులు బుగ్గిపాలు చేసిన బిఆర్ఎస్ – గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను చెల్లింపు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – శాశ్వతంగా నేతన్నల జీవన ప్రమాణాల పెరుగుదలకు ప్రణాళికల దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు – మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది – […]

Read More

వైఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా?

బిజెపికి తోకలా రేవంత్ జీవన్ రెడ్డి మాట మీద నిలబడాలి మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడు కెసిఆర్ మల్లె పూవులా బయటకు వస్తారు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మా పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బిఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉంది. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం […]

Read More

నగర వాస్తు ప్రమాణాల మేరకు వాటిని తెరిచి ఉంచాం

– అయోధ్య ఆలయంలో నీరు నిలిచిపోయిందంటూ వచ్చిన వార్తపై నృపేంద్ర మిశ్రా క్లారిటీ అయోధ్య: అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా రామమందిరంలో నీరు నిలిచిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రాణప్రతిష్ట వేడుక నాటికి మొదటి అంతస్తు మాత్రమే పూర్తయి సిద్ధంగా ఉండగా, రెండవ, మూడవ అంతస్తులు నిర్మాణంలో ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వాస్తవాలు తెలియజేస్తూ కింద తెలిపిన […]

Read More