సిద్ధరామయ్యను కలిసిన APCC చీఫ్

బెంగళూరు, మహానాడు :  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గురువారం కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహించనున్నదివంగత ముఖ్యమంత్రి డాక్టర్.స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆయనను కోరారు.

Read More

విజ‌య‌వాడ తూర్పు బైపాస్ రోడ్ , ఫ్లైఓవర్ కి గ్రీన్ సిగ్న‌ల్

– కేంద్ర‌మంత్రి కి ఎంపి కేశినేని శివనాథ్( చిన్ని) కృత‌జ్ఞ‌త‌లు ఢిల్లీ : విజ‌య‌వాడ న‌గ‌ర‌ ఆర్థిక వృద్దిని పున‌ర్నిర్మించ‌డానికి దోహ‌ద‌ప‌డే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు,అవుట‌ర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాట‌కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప‌చ్చ జెండా ఊపినట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి నారా […]

Read More

జగన్నాథుడి రథ యాత్రకు చకచకా ఏర్పాట్లు

పూరీ: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథ యాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈ నెల 7న ప్రారంభమై 16 వరకు సాగనుంది. ఈ ఏడాది యాత్ర లాగే క్రతువు రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జులై 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించింది. […]

Read More

ప్రాజక్టుల పూర్తికి కార్యాచరణ

– ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టు లపై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యా, ఆరోగ్య శాఖ దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టు లను శరవేగంగా పూర్తిచేసేలా కార్యాచరణను రూపొందించేందుకు యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ ని కోరారు. ఉమ్మడి మహబూబ్ […]

Read More

చంద్రన్న పాలన రామ రాజ్య పాలన

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు :  చంద్రన్న పాలనలో అందరికీ మంచి రోజులేనని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘాల సమాఖ్య కంచికచర్ల, వీరులపాడు మండల శాఖ ఆధ్వర్యంలో కంచికచర్ల ఓసీ క్లబ్ లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గత నాలుగున్నరేళ్లలో  వైసీపీ సర్కారు టీచర్లకు ఒకటో తేదీనే జీతాలిచ్చిన చరిత్ర లేదన్నారు. […]

Read More

ప్రధాని మోదీని కలిసిన టీమిండియా

ఢిల్లీ:  టీ20 ప్రపంచ కప్ తో స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను మోదీ అభినందించారు. టీ 20 ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటారని ప్రధాని కొనియాడారు. ప్రధాని మోదీతో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు.

Read More

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. శరత్ ఆకస్మిక తనిఖీలు

గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ట్రైబల్ వెల్ ఫేర్ సెక్రటరీ డా. శరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్య కమాండ్ సెంటర్‌ను సందర్శించి, గురుకులాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల నుంచి గిరిజన విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు। అనారోగ్యంతో ఉన్న బోర్డర్‌లకు తక్షణమే మందులు అందజేసేందుకు అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలను సంప్రదించాలని అధికారులను ఆదేశించారు. ఆత్మహత్య, స్వీయ హాని వంటి సంఘటనలను నివారించడానికి బలహీనమైన విద్యార్థులను […]

Read More

ఓడిపోయిన జగన్ రెడ్డి జైల్లో ఉన్న ఖైదీ మొఖం చూడటానికి వెళ్లాడు

– జగన్ రెడ్డి సిగ్గుమాలిన నాయకుడు • పిన్నెల్లి చేసిన విధ్వంసం ప్రపంచం అంతా చూసింది • ఐదేళ్ల వైసీపీ పాలనలో మాచర్లలో జరిగిన మారణ హోమం అంతా ఇంత కాదు • ఎనిమిది మందిని చంపారు. దళితులు, మైనార్టీలపై దాడులు చేశారు. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించారు • పిన్నెళ్లి విధ్వంసం చూసి దేశమే ఆశ్చర్యపోయింది • పిన్నెల్లిపై చర్యలు తీసుకుంది ఎలక్షన్ కమిషన్ • ఓటమి ప్రెస్టేషన్ లో […]

Read More

దోపిడీకి హ‌ద్దులేదా జ‌గ‌న్?

విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్ర‌జాధ‌నం పందికొక్కులా మెక్క‌డానికి సిగ్గులేదా? జ‌నం సొమ్ము అయితే చాలు నిమ్మ‌కాయ నీళ్ల‌లా 28ల‌క్ష‌లు దిగ‌మింగేశావు. వైసీపీ పాల‌న‌లో గ‌డ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్స‌వానికి నిమ్మ‌కాయ నీళ్ల కోస‌మంటూ జ‌నం సొమ్ము 28 ల‌క్ష‌లు దోచేశారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేద‌కి మంజూరు చేయ‌డానికి 3 ల‌క్ష‌ల నుంచి 4 ల‌క్షలు దండుకున్నారు. గుడివాడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ […]

Read More

మేనమామగా ఉంటానంటూ చిన్నారుల నోళ్లుకొట్టిన జగన్!

గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు రూ.178.5 కోట్ల బకాయిలు బకాయిలు చెల్లించకపోవడంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో గుడ్ల సరఫరా నిలిపివేత మంత్రి లోకేష్ సమీక్షలో వెల్లడైన విస్తుగొలిపే వాస్తవాలు అమరావతి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేమాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని మరోమారు తేటతెల్లమైంది. చిన్నారులకు మేనమామలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పిన నాటి సిఎం జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి విద్యార్థులు, చిన్నారులకు తీరని ద్రోహం […]

Read More