బీపీ మండల్ ఆశయాల సాధన కోసం పోరాటం

– బీపీ మండల్ డే లో బీసీవై పార్టీ అధ్యక్షులుడు రామచంద్ర యాదవ్ రాజమండ్రి, మహానాడు: బీపీ మండల్ ఆశయ సాధనకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.. కులగణన కోసం తమ పార్టీ అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని చెప్పారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి “బీపీ […]

Read More

ఎలక్ట్రిసిటీ అధికారుల దృష్టికి వినుకొండ సమస్యలు

వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గంలో నెలకొన్న కరెంటు సమస్యలను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వీలైనంత త్వరగా చర్యలు చేపడతామని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.

Read More

భూదాహంతోనే పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు: ప్రత్తిపాటి

చిలకలూరిపేట, మహానాడు: అంతులేని భూదాహంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్‌ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆ తప్పలన్నీ సరిచేస్తోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజముద్ర, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఎవరి భూములు వారివే అన్న నమ్మకాన్ని కలిగిస్తాయని, ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. […]

Read More

చిన్నారులకు స్కూల్‌ బ్యాగ్స్‌ పంపిణీ

పల్నాడు, మహానాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి 17వ వార్డులో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ బుధవారం జరిగింది. గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు బ్యాగ్స్‌ను పంపిణీ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వారోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నేతలు పాల్గొన్నారు.

Read More

అమ్మా… కృష్ణమ్మ రాష్ట్రం బాగుండాలి

– జలహారతులు ఇచ్చిన ఎమ్మెల్యేలు ప్రవీణ్, శ్రీరామ్ పులిచింతల, మహానాడు: పులిచింతల పాజెక్ట్ వద్ద కృష్ణమ్మకు ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ చిన తాతయ్య బుధవారం జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. కృష్ణా జల హారతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. పులిచింతల గేట్లు పర్యవేక్షించి అధికారుల సూచన మేరకు గేట్లు లిఫ్ట్ చేసాం. రాష్ట్రం మొత్తం బాగుండాలని కృష్ణమ్మను కోరుతున్నాం. చంద్రబాబు అధికారంలోకి రాగానే […]

Read More

మాస్ ఫీస్ట్ థియేట్రికల్ ట్రైలర్ ‘మిస్టర్ బచ్చన్’

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో ‘మిస్టర్ బచ్చన్‌’తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మూవీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, టీజర్‌తో పాటు పాటలు హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. రవితేజ చెప్పిన పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్‌తో […]

Read More

ఘనంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల కర్టన్ రైజర్

కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ […]

Read More

విశ్వక్ సేన్, అనుదీప్ కెవి అనౌన్స్‌మెంట్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త‌న నెక్స్ట్ లైనప్ సినిమాల‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఈరోజు విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు. హై-ఎనర్జీ […]

Read More

జర్నలిస్టు సంక్షేమానికి కృషి

– అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు – ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్ల గల కల్యాణ మండపంలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ రాజవరపు ప్రకాష్ రావు అధ్యక్షతన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ […]

Read More

కేంద్ర నిధులతో రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు

-పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్ పై ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీ: పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్ పై ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి దిశలో మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యలు, పారదర్శకత మరియు GST అమలు వల్ల ప్రజలకు కలిగిన లాభాలను వివరించారు. తెలంగాణ సర్కారు పై తీవ్ర విమర్శలు చేస్తూ, కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించలేదని, తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఇన్కమ్ […]

Read More