-పోలీసులు అంటూ రూ.1.20 లక్షలు దోచుకున్నారు పోలీసులమంటూ బెదిరించి రూ. 1.20 లక్షలు దోచుకెళ్లిన వైనంపై నిన్న కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… గుంటూరు చెందిన సురేష్ కొత్తపేట శీలంవారి వీధిలో బట్టలు మరియు ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన దుకాణానికి నలుగురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని చెప్పారు. ఆన్లైన్లో అధిక ధరలకు బట్టలు అమ్ముతున్నావని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. సీఐ తీసుకురమ్మన్నారంటూ […]
Read Moreటీడీపీ ప్రముఖులతో గొట్టిపాటి లక్ష్మి భేటీ
దర్శి, మహానాడు: దర్శి లోని వివాహ కార్యక్రమానికి విచ్చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, డాక్టర్ కడియాల వెంకటేశ్వర రావును వారి స్వగృహంలో ప్రకాశం జిల్లా టీడీపీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసరెడ్డి(ఒంగోలు ఎంపీ), బీఎన్ విజయ్ కుమార్(ఎమ్మెల్యే, సంతనూతలపాడు, తెనాలి), శ్రవణ్ కుమార్(ఎమ్మెల్యే, తాటికొండ), డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి(ఎమ్మెల్యే, కనిగిరి), […]
Read Moreఐదేళ్లుగా సర్పంచులను జీరో చేసిన జగన్
– ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి – రాష్ట్ర సర్పంచుల సంఘ నాయకులతో పెమ్మసాని గుంటూరు, మహానాడు: ‘గ్రామాభివృద్ధికి సర్పంచులే కీలకం. అలాంటి సర్పంచ్ లను గడిచిన ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం జీరో చేసింది. ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించి గ్రామాభివృద్ధిని నిర్వీర్యం చేసింది.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో శనివారం […]
Read Moreభారీగా జనసేన సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లకు ఘన సత్కారం
గుంటూరు, మహానాడు: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్షకు పైగా చేయడం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500 కు పైగా సభ్యత్వాలు చేసిన వాలంటరీలకు, వీర మహిళలలో ఎక్కువ శాతం సభ్యత్వాలు చేయించిన కొందరికి ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి మెమొంటోలు అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ […]
Read Moreఘనంగా కుప్పుస్వామి చౌదరి విగ్రహం ఆవిష్కరణ
కారంచేడు, మహానాడు: కారంచేడు గ్రామంలో జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.
Read Moreఘనంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కొత్త కార్యాలయం ప్రారంభం
గుంటూరు, మహానాడు: గుంటూరు, బృందావన్ గార్డెన్స్ 2/3, స్పెన్సర్స్ బ్యాక్ సైడ్ లో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, డిసిసి అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు లింగం శెట్టి ఈశ్వరరావు, […]
Read Moreన్యాయం కోసం కన్నీళ్లతో పోటెత్తిన అర్జీదారులు
– కిక్కిరిసిన టీడీపీ కేంద్ర కార్యాలయం – కష్టాలు చెప్పుకున్న దివ్యాంగులు – భూ సమస్యలు పరిష్కరించాలంటూ వైసీపీ బాధితులు – ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగులు మంగళగిరి, మహానాడు: గత పాలనలో నిండుకున్న కడగళ్ల కన్నీళ్లతో గుండెల నిండా బాధతో నేడు వినతులతో పోటెత్తారు అర్జీదారులు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చేందుకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వందల సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన అర్జీదారులతో టీడీపీ కేంద్ర […]
Read Moreప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగరాలి
– గుంటూరులో జరిగిన హర్ ఘర్ తిరంగా 3.O లో పెమ్మసాని గుంటూరు, మహానాడు: ‘ప్రతి ఇంట్లో మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలి. ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలి’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.O కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న […]
Read Moreట్రాఫిక్ జరిమానాలు, శిక్షలు ఇక కఠనం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో అన్ని విభాగాలతో పాటు పోలీసు విభాగం కూడా అలర్ట్ అయింది. ఆయా జిల్లాల్లో ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ముమ్మర తనిఖీ చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యహరిస్తున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్లను ఉల్లంఘనలకు పాల్పడే వారికి జరిమానాలు వేయటమే కాకుండా.. తరచూ పట్టుబడేవారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం […]
Read Moreచెరువు భూమిలో అక్రమ లేఅవుట్… కూల్చివేత
భారీ భద్రత మధ్య కూల్చివేతలు కోట్లలో విలువ చేసే చెరువును కాజేసే ప్రయత్నం చెరువు భూమిలో అక్రమ లేఅవుట్ బహదూర్పురా ఎంఐఎం ఎమ్మెల్యే జోక్యం… అరెస్ట్ రంగారెడ్డి: హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వ ఆస్తులు, కాలువలు, చెరువులను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు శివరాం పల్లి, రాజేంద్రనగర్లో అక్రమ లేఅవుట్ను […]
Read More