రక్తదాన శిబిరంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఎంపీ

రణస్థలం, మహానాడు: ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలంలో యువత ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యుడు నడుకుదుటి ఈశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విశ్వక్సేన్‌, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ […]

Read More

కన్నా యోగక్షేమాలు తెలుసుకున్న స్పీకర్‌

గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణను ఆదివారం గుంటూరు లోని వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి, శస్త్ర చికిత్స అనంతరం ఎలా ఉన్నారు అంటూ యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని పుష్పగుచ్ఛం, శాలువా తో కన్నా సత్కరించారు.

Read More

సమిష్టి కృషితోనే తెలంగాణలో బీజేపీ బలోపేతం

– మంత్రి సత్యకుమార్ హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బలోపేతం, రాబోవు ఎన్నికల్లో పార్టీని సొంతంగా అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‍లో ఆదివారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సోలంకీ శ్రీనివాస్ స్వగృహంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ […]

Read More

రోడ్డు ప్రమాద బాధితులకు పురందేశ్వరి సాయం

రాజానగరం, మహానాడు: రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి వంద మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా అటు వైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తో కలిసి ప్రయాణిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. తన కారును ఆపించి బాధితురాలితో స్వయంగా మాట్లాడారు. అనంతరం జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యం కు ఆదేశించారు.

Read More

బీజేపీ సభ్యత్వ నమోదు పండుగలా జరగాలి

– కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తా… – అత్యధిక మందికి సభ్యత్వం ఇచ్చేలా కృషి – ప్రతీ కార్యకర్తకు బీమా సౌకర్యం – విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గొల్లపూడి, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరగాలని, అలాగే ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు అయ్యే విధంగా బాధ్యత వహిస్తానని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు […]

Read More

లక్ష్యాన్ని సాధించేందుకు నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలి

– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకితభావంతో పని చేయాలని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం […]

Read More

టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు

– జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి రాజోలు, మహానాడు: అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ నుండి మన టిడిపి యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను వివిధ సోషల్ మీడియా యాప్ లలో గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతినిధులు చాగంటి స్వామి, కడలి రమేష్, కుంచె గంగాజలం, బోళ్ల రాజేష్, బందెల పద్మ, జిల్లెల్ల బాబూ ప్రసాద్, పమ్మి దుర్గాప్రసాద్, దేవళ్ళ ఉదయ్ శ్రీనివాస్, […]

Read More

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు

– 65 సంఘాలతో ఏర్పాటు – వి.లచ్చిరెడ్డి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక – ఉద్యోగుల ఆరోగ్యం, పదోన్నతుల క్యాలెండర్, హౌసింగ్ పాలసీకి కృషి చేస్తా – వ్యవస్థల రద్దు, సీపీఎస్, జీవో నం.317 రద్దుకై పట్టించుకోని జేఏసీ నాయకులపై మండిపాటు హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావించింది. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చిరెడ్డి ఛైర్మన్ గా ఉద్యోగుల జేఏసీ పురుడు పోసుకుంది. వారసత్వ […]

Read More

శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ […]

Read More

ఆది ప్రణవస్వరూపం .. ఈ నల్లనయ్య

– జూనంచుండూరు గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు గుంటూరు:నల్లనయ్యకు జన్మాష్టమి సంబరాలు,తర తరాల దేవుడిగా వెలుగొందుతున్న ఈ సమ్మోహన వేణుగోపాలుడు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఈ కన్నయ్య. నల్లని సాలగ్రామ శిలా రూపంలో “ఓం కార భంగిమ” ఈయన రూపం.1500 వందల ఏళ్ల చరిత్ర కలిగి, భక్తుల కోర్కెలు తీర్చే తరగని పెన్నిధి. అటు బాదామి చాణిక్యుల నుంచి ఇటు రెడ్డిరాజుల కోటకు పెన్నిధిగా నిలిచిన ప్రత్యక్ష దైవం.రెడ్డిరాజుల […]

Read More