టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ను(39) పారిస్లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్లో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పిల్లలపై నేరాలు, పెడోఫిలిక్ కంటెంట్, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు, తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనపై అరెస్ట్ వారెంట్ […]
Read Moreదోపిడీ ద్వారంపూడి జైలుకి వెళ్లడం ఖాయం
టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి కాకినాడ: ప్రశాంత కాకినాడ నగరంలో అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, దోపిడీలు చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలోనే జైలుకి వెళ్ళడం ఖాయమని కాకినాడ సిటీకి చెందిన టీడీపీ నేతలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అరాచకాలు చేయడంతో పాటు దొంగ బియ్యం అక్రమ ఎగుమతి, గంజాయి ఇతర మాదకద్రవ్యాలు వ్యాపారాలను […]
Read Moreఅజ్ఞాన తిమిరాలను తొలగించే వారే గురువు
– ఆర్ఎస్ఎస్ సేవలు అమోఘం – ఉపాధ్యాయ పరిచయ వర్గ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం: విద్యార్థుల్లోని అజ్ఞాన తిమిరాలను తొలగించేవాడే గురువు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని పిఎన్ కాలనీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పరిచయ వర్గ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గురువు అంటే […]
Read Moreహైడ్రా పేరుతో రాజకీయ కుట్ర
-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ -రేవంత్ రెడ్డి నీకు అప్పులు గురించి మాట్లాడే హక్కు ఉందా? -డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం -కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో 65 వేల కోట్ల అప్పు చేసింది -ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేయబోయే అప్పు 4 లక్షల 87 వేల 500 కోట్లు -రుణమాఫీ పై మంత్రులు తలా తోక లేని మాటలు మాట్లాడుతున్నారు -వెంటనే రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల […]
Read Moreజగన్ .. ఇదేనా నీ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం?
జగన్ ప్రియ శిష్యుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి ఆగ్రహం రంపచోడవరం: ఎమ్మెల్సీ అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడటమే కాదు, మహిళలను వేధించాడు. మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురిచేశాడు. అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బుకాయిస్తున్నాడు. అనంతబాబు ఇలాంటి వాడని, ఏజెన్సీలో అందరికీ తెలుసు. ఎంతో మంది మహిళలని లైంగికంగా వేధించాడు. అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతాడన్న […]
Read Moreహామీల అమలులో ముందడుగు
– ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే హామీల అమలులో ముందడుగు వేస్తున్నామని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఈనెల 23వ తేదీన కొత్తపేట మండలంలో జరిగిన స్వర్ణ వానపల్లి గ్రామ సభలో భాగంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి, 24 గంటలు గడవక ముందే లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసిన ఎలక్ట్రికల్ స్కూటర్లను లబ్ధిదారుల కోరిక మేరకు ఆయన ఆదివారం నాడు […]
Read Moreమొబైల్ లేకపోతే జీవితం లేదు
– పరీక్షలో విద్యార్థి జవాబుకు టీచర్ ఫిదా (వెంకటాచారి) పదికి పది మార్కులు ఎందుకేశారంటే.. No Mobile.. No Life.. ప్రస్తుతం మొబైల్ అనేది ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతి లోనూ మొబైల్ కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ అనేది ఓ వ్యసనంగా మారి పోయింది. స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. […]
Read Moreఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం
(వెంకటాచారి) అర్జెంటినా నుండి పార్న్ స్వాలొ అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి ఒక్కో సంవత్సరము ఫిబ్రవరి నెలలో మొదలై 8,300 కిలో మీటర్ల ప్రయాణం చేసి మార్చ్ నెల చివరలో కాలిఫోర్నియా చేరుకుంటుంది. కాలిఫోర్నియా లో ఒక సురక్షితమైన ప్రదేశంలో నివాసం ఏర్పరుచుకుంటాయి. తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్ లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి. ఇందులో వింత ఏముంది అంటారేమో.. కానీ, […]
Read Moreఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
2026 నాటికి పునరాభివృద్ధి పనులు పూర్తి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ సికింద్రాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టు తరహాలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునిక రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దు తున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ పేర్కొన్నారు. సుమారు రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను 2026 నాటికి పూర్తి […]
Read Moreగచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం
– గచ్చిబౌలి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నా. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ […]
Read More