‘పోలవరం’ హామీ మరువలేనిది

– ప్రధాని, కేంద్ర మంత్రులకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు విజయవాడ, మహానాడు: జాతీయ ప్రాజెక్టు, ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా, అవసరమైన నిధులను సమకూర్చి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు మేలు […]

Read More

కవిత బెయిల్‌పై కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: కవిత బెయిల్‌పై కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల స్పందనపై నిరంజన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పందించారు. వీళ్ళ రాజకీయం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద బురద జల్లుతున్నారు.. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో కవిత మీద […]

Read More

శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం

* ఇద్దరు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం * జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతి: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాల కృష్ణా రావు ప్రమాణ స్వీకారం చేశారు. హై కోర్టు ప్రాంగణంలోని ఫస్ట్ కోర్టు హాల్ లో బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇరువురితో దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. […]

Read More

బ్రిటిష్‌ బృందం, మంత్రి నారాయణ భేటీ

అమరావతి, మహానాడు: సచివాలయంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. బ్రిటిష్ బృందం సీఎం చంద్రబాబుతో భేటీకి ముందు మంత్రిని బుధవారం కలిసింది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాలను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటుందనే విషయాన్ని బ్రిటిష్ బృందానికి మంత్రి నారాయణ వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కు మంత్రి పూసగుచ్చినట్టు వివరించారు.

Read More

మోడీ సీఎస్ లతో ప్రధాని వీడియో సమావేశం

అమరావతి,28 ఆగస్టు: తాగునీరు,జల్ జీవన్ మిషన్,పారిశుధ్యం,జాతీయ రహదార్లు,గ్యాస్ పైపులైన్ల నిర్మాణం,రైల్వే ప్రాజెక్టులు,అమృత్-2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పధకం కింద ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్ధేశించిన పధకాలు, ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.అదే విధంగా […]

Read More

రాష్ట్రంలో ఉత్పత్తయిన పత్తినంతా కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ

• మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్.సవిత వెల్లడి • పత్తిలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల తొలగింపుతోనే అధిక ధర • ప్లాస్లిక్ వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పించండి : మంత్రి సవిత ఆదేశం • రాష్ట్ర రైతుల దగ్గర పంట కొనుగోలు చేస్తే సెస్ మినహాయింపుపై నిర్ణయం : జన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లకు స్పష్టంచేసిన మంత్రి అచ్చెన్న • పత్తి రైతుకు అండగా ఉంటామన్న అచ్చెన్నాయుడు అమరావతి : […]

Read More

ఎమ్మెల్యే గళ్ళా మాధవి సుడిగాలి పర్యటన

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత 43వ డివిజన్ విద్యానగర్ 3/2 లో జరిగిన దేవస్థాన ప్రతిష్ఠలో పాల్గొన్నారు. అనంతరం 34వ డివిజన్ దేవాపురంలోని పోలేరమ్మ దేవస్థానం లో కొలుపులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ వద్ద శ్రీ భగవాన్ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. 29వ డివిజన్ శ్మశాన […]

Read More

రోగులకు వరం… ఎన్టీఆర్ వైద్య సేవ పథకం

– జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ వినుకొండ, మహానాడు: ఎన్టీఆర్ వైద్య సేవ పథకం రోగులకు వరంలాంటిందని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవ రోగుల వార్డులు, రికార్డులు తనిఖీ చేశారు. వైద్య సదుపాయాలపై రోగులను అడిగితెలుసుకున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ […]

Read More

తెలంగాణలో అడుగుపెట్టిన ‘సంగం’

– శ్రీనివాస్‌నగర్‌లో డెయిరీ ఏర్పాటు మిర్యాలగూడ, మహానాడు: సంగం డెయిరీ తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో తెలంగాణలో అడుగుపెట్టింది. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో లక్షన్నర లీటర్ల కెపాసిటీతో అత్యాధునికమైన యంత్ర సామగ్రితో కూడిన డెయిరీని ఏర్పాటు చేసింది. ట్రెయిల్ రన్ ప్రారంభించేందుకు బుధవారం చైర్మన్ దంపతులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, జ్యోతిర్మయి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ డెయిరీ నుండి నల్గొండ, ఖమ్మం, […]

Read More

సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: సీజనల్ జ్వరాలపట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు సంపూర్ణ వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఈ మేరకు ఆమె పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుత సీజన్లో జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వైద్య బృందం అప్రమత్తంగా పనిచేయాలని […]

Read More