దళితులు, పేదల భూములు వైసీపీ కబ్జా!

• గ్రీవెన్స్ లో న్యాయం కోసం వేడుకోలు • బాధితులకు నేతల హామీ మంగళగిరి, మహానాడు: గత అరాచక పాలన వల్ల అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా… ప్రజాసేవే పరామావధిగా.. ప్రజల సమస్యలు తీర్చడమే ధ్యేయంగా.. ప్రజా బంధువు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే అడుగులు వేయగా.. అధినేత సంకల్పానికి తోడై మంత్రులు నేతలంతా ముందుకు సాగుతున్నామని మంత్రి టీజీ భరత్, […]

Read More

వైసీపీ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం!

– టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని, విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశాం… గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశాం… ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనకి, చంద్రబాబు పాలన కి ఎంత తేడా […]

Read More

10 కోట్ల మందిని బీజేపీ సభ్యులుగా మార్చడమే లక్ష్యం

– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, మహానాడు: దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తలపెట్టాలని, ప్రపంచంలోనే అత్యధిక సభ్యుల గల ఏకైక పార్టీ బీజేపీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. స్థానిక నాగోలులోని శుభం కన్వెన్షన్ హాలులో జరుగుతున్న వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు […]

Read More

గుడ్లవల్లేరు ఘటన తేల్చేందుకు ప్రత్యేక అధికారిని నియామకం

మచిలీపట్నం, మహానాడు: గుడ్లవల్లేరు లోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహంలో కెమెరాలు దాగి ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ రమణమ్మను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. వారు కాక మరో 5 మందితో కలిసిన పోలీస్ సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.

Read More

వచ్చే 7నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

– పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి ఆనం కాణిపాకం, మహానాడు: కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సచివాలయంలో ఆవిష్కరించారు. బ్రాహ్మో త్సవాలను భక్తులమనోభావాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన వేద పండితులు, నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 27 వ తేదీవరకు కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాది నాలుగు […]

Read More

ప్ర‌తి ఒక్క‌రు 3 మొక్క‌లు నాటాలి

– వ‌న‌మ‌హోత్స‌వ వేడుక‌ల్లో పిలుపునిచ్చిన మంత్రి నారాయ‌ణ‌ – కొత్తూరు వ‌ద్ద ఉన్న నగర వనంలో అట్ట‌హాసంగా ఉత్సవం – మనిషి మనుగడకు, జీవనానికి నీటి ఆవశ్యకత ముఖ్యం – చెట్లను నరికేయడం వలన ఏర్ప‌డుతున్న నీటి కొరత – ఇండియాలో 21.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతం, నెల్లూరులో 21.4 మాత్రమే గ్రీన‌రీ – రాష్ట్రంలో పార్కులు, గ్రీనరి అభివృధికి కూటమి ప్రభుత్వం కృషి నెల్లూరు, మహానాడు: ప్ర‌తి […]

Read More

మొక్కలు పెంచటం ప్రతి ఒక్కరు సామాజిక భాద్యతగా భావించాలి

– మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి జీవకోటి రాశుల మనుగడకు మొక్కలే జీవనాధారమని, మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం, పంగులూరువారిపాలెంలో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా స్ధానిక టీడీపీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం […]

Read More

వాలీబాల్ ఆడుతుండగా ఎమ్మెల్యే పోటీకి పిలుపు

స్పీకర్ అయ్యన్న పాత్రుడు నలభై సంవత్సరాల క్రితం నర్సీపట్నంలో వాలీబాల్ ఆడుతున్న సమయంలో ఎమ్మెల్యేకి పోటీ చేసేలా నాకు ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అందువల్ల నా ఎమ్మెల్యే పదవి స్పోర్ట్స్ కోటా కింద వచ్చిందని భావిస్తుంటానన్నారు. అనకాపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 11వ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో […]

Read More

రెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్ లను రివైజ్ చేయండి..

-గత ప్రభుత్వంలో మొక్కలు నరికిన వారిపై చర్యలేవి? -స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులు నాటిన 60 లక్షల మొక్కలు పూర్తిస్థాయిలో ఉన్నాయంటే నేను నా పదవికి రాజీనామా చేస్తానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వనమహోత్సవంలో భాగంగా అనకాపల్లి, ఎన్టీఆర్ మార్కెట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో 60 లక్షల మొక్కలు నాటినట్టు అధికారులు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో చూస్తే దీనికి […]

Read More

సీఎం రేవంత్‌కు వేములవాడ అర్చకుల ఆశీర్వచనం

హైదరాబాద్‌, మహానాడు: ప్రభుత్వ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ. 50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు ఆలయ అర్చకులు తెలిపారు. వెంటనే వెళ్ళి శృంగేరి […]

Read More