లక్షకోట్లు తిన్న జగన్ జనం కోసం వందకోట్లివ్వలేరా?

– బుడమేరుకు గేట్లు నువ్వు-మీ తండ్రి కట్టారా జగన్? – మహిళా మంత్రికి ఉన్న చిత్తశుద్ధి కూడా లేదా? – హోంమంత్రి అనిత పాటి శ్రద్ధ కూడా లేని జగన్ – ఈ విజిటింగ్ ప్రొఫెసర్ మాకెందుకు? -వరదలోనూ బురద రాజకీయమేనా? – టీడీపీ మహిళా నేత అన్నాబత్తుని జయలక్ష్మి ఫైర్ గుంటూరు: తండ్రి అధికారం అడ్డుపెట్టుకోవడంతోపాటు, ఐదేళ్లు సీఎంగా ఉండి అడ్డగోలుగా సంపాదించిన లక్షకోట్ల ఆస్తిపరుడు జగన్ వరద […]

Read More

సుర‌క్షిత ప్రాంతాల‌కు 154 మంది గ‌ర్భిణుల త‌ర‌లింపు

పున‌రావాస కేంద్రాల‌కు అనుబంధంగా 14 వైద్య శిబిరాలు అద‌నంగా 20 సంచార వైద్య శిబిరాలు వైద్య శిబిరాల ద్వారా 17538 మంది రోగుల‌కు సేవ‌లు 108 అంబులెన్స్ లు 25 అందుబాటులో ఉంచాం ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 100 పడకలు 75 వేల అత్యవసర మందుల కిట్లు -వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు అమ‌రావ‌తి: తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిల‌ను వైద్య ఆరోగ్య […]

Read More

ఆడపిల్లల భద్రతకే తొలి ప్రాధాన్యం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం స్టాల్ హై స్కూల్ బీసీ వసతి గృహాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పరిశీలించారు. నిన్న ఈ హాస్టల్ లోని నలుగురు విద్యార్థులను వేధిస్తున్నారని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని, క్షేత్ర స్థాయిలో తాను […]

Read More

ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు

– మంత్రి లోకేష్‌ పర్యవేక్షణ – సీఎం పిలుపుతో వెల్లువెత్తిన విరాళాలు విజయవాడ, మహానాడు: విజయవాడ, పరిసర ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి లోకేష్‌ వీటిని పర్యవేక్షిస్తున్నారు. • వరద సహాయ చర్యల్లో భాగంగా మెరుగైన సేవల కోసం ప్రతీ వార్డుకు ఒక శాసనసభ్యుడికి బాధ్యతలు. • ఇప్పటికే వార్డులు వారీగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు. • రాష్ట్రవ్యాప్తంగా దాతల […]

Read More

బాధితులకు ఎలాంటి సమస్య రానీయొద్దు

– సాయంపై మంత్రి నారాయణ దిశానిర్దేశం విజయవాడ, మహానాడు: వరద సహాయక చర్యలపై అన్ని శాఖలను సమన్వయం చేస్తూ మంత్రి నారాయణ దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆహారం, మంచినీరు పంపిణీపై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎంవో, వైద్యారోగ్య, హోం శాఖల అధికారుల తో వరుసగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో […]

Read More

తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం

– ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు హైదరాబాద్‌, మహానాడు: మా నాన్నగారు నా నుదుటిన 50 ఏళ్ళ క్రితం దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది.. వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. […]

Read More

స్టేజ్ పైనే కూటమి నేతల విరాళాల సేకరణ

దేవరపల్లి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకల సాక్షిగా విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో ఆ వేడుకల్లో హాజరైన వారు వెంటనే స్పందించారు. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే విరాళాల సేకరణ మొదలైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట […]

Read More

వరద బాధితులను టీటీడీ, శ్రీకాళహస్తి ఆదుకోవాలి

– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజ్ఞప్తి చిత్తూరు, మహానాడు: ఏపీ వరద బాధితులకు టీటీడీ, శ్రీకాళహస్తి దేవస్థానాలు ఆదుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ నుంచి రూ. 10 కోట్లు, శ్రీ కాళహస్తి దేవస్థానం రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో విజయవాడ , గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏపీలో వరద ప్రభావిత […]

Read More

వైఎస్‌ వర్ధంతికి ‘ధర్మాన’ దూరం

శ్రీకాకుళం, మహానాడు: శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన అనంతరం శ్రీకాకుళం నియోజక వర్గంలో ధర్మాన ప్రసాదరావు క్యాడర్‌కు దూరంగా ఉండడంపై కొందరు కృష్ణదాస్‌ వద్ద ప్రస్తావించారు. వైసీపీ […]

Read More

భారీగా ఆహార పొట్లాలు సిద్ధం

– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భారీగా ఆహారం పొట్లాలు సిద్ధం చేసిందని, ఇతర జిల్లాల నుంచి ఇందిరా గాంధీ స్టేడియంకు లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్ లు, వాటర్ ప్యాకెట్లు చేరుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే 2లక్షల ప్యాకెట్ల […]

Read More