భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్

తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ట్విట్ చేశారు. ‘భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని ఎన్టీఆర్ తెలిపారు. మరోవైపు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఏపీ […]

Read More

పొంచి ఉన్న గండం.. 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఇది తుపానుగా మారి.. విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ఆందోళన […]

Read More

మార్కెట్లోకి బజాజ్ నుంచి కొత్త బైక్.. పెట్రోల్ అక్కర్లేదు!

బజాజ్ కంపెనీ కొత్తగా ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి సారి CNG తో నడిచే బైక్ ను విడుదల చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే ఇప్పుడు బజాజ్ మరో అడుగు ముందుకేసి ఇథనాల్ తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది. ఈ బైక్లో 100 సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ ఇథనాల్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Read More

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళం

-సుమారు రూ.100కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్ర‌భుత్వం త‌గు స‌హాయ‌క చ‌ర్య‌లను సైతం వేగ‌వంతం చేసింద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల సైతం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారని గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ విప‌త్తు భారీగానే న‌ష్టాన్ని క‌లిగిచింద‌న్నారు. […]

Read More

నెల్లూరు ఎంపీ రూ. కోటి విరాళం

నెల్లూరు, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు. కాగా వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునేవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఐఏఎస్ అధికారి మనీ జీర్(79067 96105)ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది.

Read More

బెజవాడపై బ్రహ్మంగారి మాట నిజమవుతోందా?

(వాసు) వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పారు. ఆయన ఇప్పటికి అయిదు వందల ఏళ్ళ క్రితం వారు. ఆనాడు ఆయన చెప్పిన అనేక జోస్యాలు తరువాత కాలంలో నిజం అయ్యాయి. జనాలను నిశ్చేష్టులను చేశాయి. అలాంటి జోస్యమే ఒకటి ఆయన విజయవాడ మీద కూడా చెప్పారు. బెజవాడలో కృష్ణానది ఉప్పొంగి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది అని బ్రహ్మం గారు ఆనాడు రాశారు. ఇపుడు […]

Read More

వైసీపీ నేతల ఇసుక దందాతో బుడమేరుకు గండ్లు!

• గత ఐదేళ్ళు బుడమేరు ఎరుగని జగన్ • నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చారు • విపత్తుల సమయంలో జగన్ బాధితుల పక్షాన నిలబడలేదు • ఐదేళ్ల పదవీకాలంలో సాయంత్రం 5 తరువాత బయటకు రాని జగన్‌ • ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజా హితం కోరాలి • జగన్ రెడ్డి ఫేక్ ప్రచారం మానుకోవాలి… విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి • చంద్రబాబు ఇంటికోసం బుడమేరు నీరు డైవర్ట్ […]

Read More

ఆహార పొట్లాలు పంపిణీ చేసిన మంత్రి సవిత

విజయవాడ, మహానాడు: విజయవాడ 55 డివిజన్ లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మంగళవారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్ళి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరద తగ్గే వరకు సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని మంత్రి కోరారు.

Read More

కేసీఆర్.. ఎక్కడ?

– వరదసాయంలో కనిపించని వైనం – తెలంగాణలో ఫాంహౌస్‌కే కేసీఆర్ పరిమితం – హైదరాబాద్, ఖమ్మంలో మినహా కనిపించని గులాబీదళం – అమెరికా నుంచి సర్కారు సాయంపై కేటీఆర్ విమర్శల ట్వీట్లు – హాస్టళ్లలో హరీష్‌రావు పర్యటనలు – వానలోనూ బాబు-రేవంత్ పర్యటనలు, పరామర్శలూ – విపత్తులోనూ బయటకు రాని కేసీఆర్‌పై విమర్శలు – ఆపన్నులకు సాయం బీఆర్‌ఎస్ సాయం చేయదా? -సోషల్‌మీడియాలో తడిసిముద్దవుతున్న కేసీఆర్ ( మార్తి సుబ్రహ్మణ్యం) […]

Read More