సహాయక చర్యల్లో పెమ్మసాని ఫౌండేషన్

– రాయపాడు పునరావాస కేంద్రాల్లో రగ్గులు, వాటర్ క్యాన్ల పంపిణీ తాడికొండ, మహానాడు: గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పెమ్మసాని ఫౌండేషన్ నిర్వాహకులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నిర్విరామంగా వరద బాధితులకు చేయూతనిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులు తాజాగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాడికొండ నియోజకవర్గంలోని రాయపూడి మండలం, పెదలంకలో 250 కుటుంబాలకు చెందిన వెయ్యి మందికి రగ్గులను గురువారం పంపిణీ చేశారు. అదే విధంగా […]

Read More

దాతలు ముందుకు రావడం హర్షణీయం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: స్థానిక మౌర్య ఫంక్షన్ హాల్ వద్ద గుంటూరు హోటల్స్ అసోసియేషన్ (హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్ వెల్ఫేర్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్ధం విజయవాడకు పంపే నిత్యావసర సరుకుల వాహనాలను గురువారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడూతూ… ఆపద సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు […]

Read More

ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

విజయవాడ, మహానాడు: ప్రకాశం బ్యారేజీ గేట్లను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గురువారం పరిశీలించారు. గేట్ల మరమ్మతుల పనుల వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర మంత్రికి జరుగుతున్న పనులు, వరద ఉద్ధృతి వివరాలను మంత్రి లోకేష్ వివరించారు. కేంద్ర మంత్రి పర్యటనలో కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Read More

వరద బాధితులకు అండగా శివశక్తి

విజయవాడ వరద ముంపు బాధితులకు అండగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ నిలిచింది. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచన మేరకు ఆయన భార్య ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి సహకారంతో గురువారం వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేస్తున్నారు.

Read More

మాగుంట విరాళం రూ.1.50 కోట్లు

విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిసి కోటి యాభై లక్షల రూపాయల చెక్కును అందజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి అల్లుడు ఆనం శివ కుమార్ రెడ్డి ఉన్నారు.

Read More

నేటి నుంచి నిత్యావసర వస్తువుల పంపిణీ

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, మహానాడు: విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం వివిధ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో వరదలను చూశామని కాని ఈసారి వరదలతో ప్రజలు అనేక […]

Read More

ఒక్కరోజు వేతనం రూ.120 కోట్లకు పైగా విరాళం

– ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు విజయవాడ, మహానాడు: వరద బాధితులకు ఒక్కరోజు వేతనం ఇచ్చి అండగా నిలిచిన ఏపీజేసి అమరావతి. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి కనపర్తి సంగీతరావు తో పాటు వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు గురువారం ఒక ప్రకటన […]

Read More

ముఖ్యమంత్రి సహాయనిధికి సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం

విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు సాత్విక్ తరఫున ఆయన తల్లిదండ్రులు టి రంగమణి ,ఆర్ కాశీ విశ్వనాథ్ గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులకు తమ వంతు సహాయం అందించిన సాత్విక్, ఆయన […]

Read More

ఏకలవ్య పాఠశాల సమస్యల పరిష్కారానికి తొలి అడుగు

– ఢిల్లీలో కేంద్ర గిరిజనాభివృద్ది శాఖమంత్రి జుయల్‌ ఓరమ్‌ను కలిసిన ఎంపీ వేమిరెడ్డి – సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎంపీ పర్యటన – ఇటీవల కేంద్రమంత్రి సూచనతో ఏకలవ్య పాఠశాలను సందర్శించిన ఎంపీ – అనేక సమస్యలపై కేంద్రమంత్రికి సవివర నివేదిక – ఆదర్శపాఠశాలగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి – తప్పకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి జుయల్‌ ఓరమ్‌ హామీ – ఫలించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కృషి […]

Read More

రెండవ రోజు వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-మెడికల్ క్యాంపుల ద్వారా బాధితులు వైద్య సేవలపై ఆరా -బాధితులకు బట్టలు, ఆహరం పంపిణీ చేసిన మంత్రి రాముడు టీమ్ వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్దులకు , గర్భిణీ స్త్రీలకు మూడు పూటల ఆహారం , అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. విజయవాడ తూర్పుకృష్ణ లంక 17 వార్డులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మేల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు. […]

Read More