– హిమాచల్ మోడల్ను తెస్తారా? – ఉద్యోగులకు పీఆర్సీ లేదు, డీఏ లేదు – మీరు వేసిన ఒక్క కొత్త రోడ్డు చూపెట్టూ. – ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. మరి అప్పు దేనికోసం తెచ్చారు? – బీఆర్ ఎస్ నేత డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి హైదరాబాద్: హిమాచల్ లో కాంగ్రెస్ అధికారం లో ఉంది. అక్కడ నిధుల కోసం గంజాయి సాగును చట్టబద్దం చేసే చట్టం తెచ్చారు. తెలంగాణ లో […]
Read Moreవరదలపై జగన్ బురద రాజకీయం!
• 9 రోజులు అవిశ్రాంతంగా పనిచేసిన సీఎం ఇంటికి చేరుకున్నారు • సర్కారు సహాయక చర్యలను లోకం చూసింది • జగన్ లక్ష్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే.. • భారతీరెడ్డిది రాత.. జగన్ రెడ్డిది కూత.. • మీరు వ్యాపార భాగస్వాములా..? – నేను రాజీనామా చేస్తా… మీరూ చేయండి • తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సవాల్ మంగళగిరి: వరదలపై జగన్ బురద రాజకీయం చేయడం సిగ్గుచేటని తిరువూరు […]
Read Moreవరద బాధితులకు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ అండ
– వరద బాధితుల సహాయార్ధం రూ.4 లక్షల రూపాయల విరాళాన్ని చంద్రబాబుకు అందచేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి : ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే వారికి అండగా నిలబడటం చింతమనేని నైజం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నిరూపించారు. ఇటీవల జరిగిన వరదల వల్ల ముంపుకు గురైన ప్రజలను ఆదుకునేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు […]
Read Moreరొయ్యూరులో కేంద్ర బృందం పర్యటన
పామర్రు: కృష్ణా జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో పామర్రు నియోజకవర్గంలో తోట్ల వల్లూరు మండలంలో రొయ్యూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నియోజకవర్గంలో వరద నష్టం కేంద్ర బృందానికి వివరించారు పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కేంద్ర బృందాన్ని కలిసి వరద నష్టం వివరించి, సంబంధిత ఛాయాచిత్రాలు […]
Read Moreరైతు రుణాలను రీ షెడ్యూల్ చేయాలి
నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అనీల్ సుబ్రహ్మణ్యంకు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి వినతి యనమల కుదురు లో కేంద్ర బృందాన్ని కలసిన కిసాన్ మోర్చా నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేయడానికి విచ్చేసిన కేంద్ర బృందానికి విన్నపం విషయము: …భారీ వర్షాలు, వరదలు, విపత్తుల వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ […]
Read Moreప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత నాది
-పంట నష్టం ఎకరాకు రూ. 10వేలు అందిస్తాం… వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా ఉంటాం -పారదర్శకతతో, జవాబుదారీతనంతో ప్రతీ నష్టాన్ని సర్వే చేయిస్తాం -ఇళ్ళు ,ఉద్యానవన పంటలు,పశువులు నష్టాలపై ఈనెల 17వ తేదీ లోగా సర్వే చేసి పరిహారం అందిస్తాం-ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు -కొల్లేరు ప్రాంతంలో వరద నష్టాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి ఏలూరు, సెప్టెంబర్, 11 : వరదలలో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే […]
Read Moreముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటన
-వరద బాధితులకు అండగా ఉంటాం -ప్రజలకు నిత్యావసర సరుకులు -నీట మునిగిన పంటల పరిశీలన -నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం -ఏపీలో కృష్ణా నదికి ఎన్నడూ రానంత వరద – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు మండలంలో అల్లూరు, పెద్దాపురం,జుజ్జురు,వెల్లంకి గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేశారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. దశాబ్దాల కాలంలో ఇటువంటి విపత్తును ఎన్నడూ చూడలేదన్నారు. సీఎం చంద్రబాబు కార్యదక్షత వల్లే నేడు […]
Read Moreమానత్వాన్ని చూపిన మానవత సంస్థ
గుంటూరు, మహానాడు: నగరంలో రెండేళ్ళుగా బహుముఖ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మానవత స్వచ్ఛంద సంస్థ బుడమేరు వరద బాధితుల సహయం కోసం రెండు లక్షల రూపాయల విలువగల దుప్పట్లు, నిత్యావసర సరుకులను విజయవాడలోని శాంతినగర్ లో గల 61 వ వార్డు లోని 300 కుటుంబాలకు అందించింది. ఈ సాయంపై మానవత ప్రధాన సలహదారుడు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి అభినందించారు. స్థానిక మానవత […]
Read Moreనందిగం సురేష్ నోరు విప్పొద్దనే జగన్ రెడ్డి ములాఖత్ రాజకీయం
– ఎమ్మెల్యే జీవీ విమర్శ ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్షలాది మందిని ముంచాలన్న కుట్ర కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ నోరు విప్పకూడదనే జగన్ ములాఖత్ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విరుచుకుపడ్డారు. ప్రజలు విపత్తులో ఉంటే సాధ్యమైన సాయం చేయాల్సింది పోయి మహా విధ్వంసానికి ప్లాన్ చేసి దొరికిపోవడంతో నిజాలు బయటపడకుండా ఉండేందుకే జగన్ పాట్లు పడుతున్నారని చురకలు వేశారు. ఈ […]
Read Moreపడవల తొలగింపు మొదలు
విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రారంభమైంది. జలవనరుల శాఖ ఇంజినీర్లు రెండు భారీ క్రేన్లను తీసుకొచ్చి ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. 50 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉన్న ఈ క్రేన్లతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ప్రవాహం ఉండగానే పడవల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. 68, 69 గేట్లను మూసివేసి పనులు కొనసాగిస్తున్నారు.
Read More