– కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ విజయవాడ: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరుకు పడిన గండ్లను పూడ్చకపోవడం వల్లనే ఇప్పుడు బుడమేరు నీరు ఇళ్ళలోకి వచ్చిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుడమేరుకు పడిన గండ్లు అన్ని పూడ్చించారని ఆమె చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ ఫిటింగేల్పేట చర్చిలో వరద బాధితులకు సహాయం చేసే […]
Read Moreవిద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శం
– 2029-30 వరకు రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేస్తాం – ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం మాది – నాణ్యమైన విద్యుత్ ను రాష్ట్రంలో సరఫరా చేస్తున్నాం – సోలార్ పవర్ ద్వారా రాష్ట్రంలోని రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజలకు ఆదాయం సమకూరే లా చర్యలు చేపట్టాం – బిఆర్ఎస్ నేతలు రుణమాఫీ పై మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు […]
Read Moreఆధార్ ఉచిత గడువు మరోసారి పొడిగింపు
యుఐడిఏఐ మరో అవకాశం ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలో ఈ గడువును మరోమారు పెంచుతున్నట్లు యుఐడిఏఐ ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 14తో గడువు ముగియనుండగా, 2024 డిసెంబర్ 14 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసు కోవాలను కొనేవారు వెంటనే ఆన్లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
Read Moreతొలి తెలుగు ఆది కవయిత్రి మొల్ల
• తెలుగుజాతి గర్వించే రచయిత్రి మొల్ల • మొల్లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత చదువులు చదవాలి • నన్నయ్య ఆది కవి అయితే మొల్ల ఆది కవయిత్రి • తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లకు ప్రత్యేక స్థానం • అచ్చ తెలుగు పదాలతో రామాయణం రచించిన మొదటి కవయిత్రి మొల్ల • ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి • చేతివృత్తులు, కులవృత్తులను కాపాడుకోవాలి – రాష్ట్ర ఎక్సైజ్, […]
Read Moreఅది ముమ్మాటికీ జగన్ మేడ్ మిస్టేక్
ఏలేరు వరద నష్టం..మాన్ మేడ్ మిస్టేక్..యస్..జగన్ మేడ్ మిస్టేక్ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏలేరు ఆధునికీకరణను అటకెక్కించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం, అధికారుల అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణతోనే భారీ నష్టం తప్పింది నిరంతరం వరద బాధితుల మధ్యే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడిని ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే…పిచ్చి ముదిరి పాకాన పడినట్టోంది నెల్లూరులో మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో […]
Read Moreకవితను సురక్షితంగా తీసుకొచ్చిన బాబు సర్కారు
-కువైట్ లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి: ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారత, […]
Read Moreడ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు
గుంటూరు, మహానాడు: నగరంలో వర్షం నీరు డ్రైన్లలోకి మాత్రమే వెళ్ళాలని, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ప్రారంభించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్, రైలు పేట, పొత్తూరి వారి తోట, గుంటూరువారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలు గమనించి, తొలగింపు పనులపై క్షేత్ర స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
Read Moreఉప ఖజానా కార్యాలయ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
పెదకూరపాడు, మహానాడు: పట్టణంలో నూతనంగా నిర్మించనున్న ఉప ఖజానా(సబ్ ట్రెజరీ) కార్యాలయ పనులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు. కోటి ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉప ఖజానా కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భవనానికి ఎమ్మెల్యే… అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న నూతన భవన […]
Read Moreఅతి భయంకర బాడీ బిల్డర్ 36 ఏళ్ళ వయసులో మృతి!
బెలారస్: ప్రతీ రోజూ 2.5 కిలోల మాంసం ఆరగించి, ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీ బిల్డర్ గా పేరుపొందిన ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడాడు. గుండెపోటుకు గురైన అతను, ఆపై కోమాలోకి వెళ్ళి కొద్ది రోజులకు మృతి చెందినట్టు సమాచారం. రోజుకు 16,500 కేలరీల ఆహారం తీసుకుంటానని, ఇందులో 2.5 కిలోల మాంసం కూడా ఉంటుందని గతంలో ఇల్లియా వెల్లడించాడు. రోజుకు ఏడు […]
Read Moreకార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
– బైక్ మెకానిక్లకు టూల్ కిట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: మెకానిక్లు, నిర్మాణరంగ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమై జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతికుటుంబం సంతోషంగా ఉండాలని…., అందులో తమవంతు సాయం ఉండడం ఎంతో సంతృప్తినిచ్చే విషయంగా భావిస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం పెద్దసంఖ్యలో బైక్ మెకానిక్లకు […]
Read More