ఊపందుకున్న ఆక్రమణల తొలగింపు!

– వెల్లువెత్తుతున్న అభినందనలు గుంటూరు, మహానాడు: నగరంలో డ్రైన్ల ఆక్రమణల తొలగింపు వేగంగా జరుగుతోందని, దశలవారీగా వీటిని తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కమిషనర్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో ఆదివారం పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓల్డ్ క్లబ్ రోడ్ లో కొన్ని హాస్పిటల్స్ డ్రైన్ పై స్లాబ్ లు వేసి జనరేటర్లు, […]

Read More

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి

– పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పదవీ ప్రమాణ స్వీకారసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపు హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్న. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు, రాహుల్ గాంధీ గారి ఆలోచన, సోనియా గాంధీ ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం చేసినందుకు ఏఐసిసికి కృతజ్ఞతలు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ […]

Read More

నడి సముద్రంలో ఫిషింగ్ బోటు దగ్ధం!

– ఐదుగురు మత్స్యకారులు సురక్షితం – ఎంపీ భరత్‌ దృష్టి దుర్ఘటన – ప్రభుత్వం ఆదుకోవాలి – అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణరావు విశాఖపట్నం, మహానాడు: నడి సముద్రంలో ఫిషింగ్ బోటు అగ్నికి ఆహుతైంది. ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు మత్స్యకారులతో ఆదివారం ఉదయం ఐ.ఎన్.డి.ఏపీ వి 5 ఎం ఎం 495 నెంబర్ గల వాసుపల్లి అప్పయ్యమ్మకు చెందిన మేకనైజ్డ్ బోటు చేపల వేటకు వెళ్ళింది. మధ్యాహ్నం 12గంటల […]

Read More

సేవాభావంలో యుటిఎఫ్ ఘన కీర్తి కలిగి ఉంది

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా యుటిఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సామాజిక సేవాభావంలో యుటిఎఫ్ ఘన కీర్తి కలిగి ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను […]

Read More

వైసీపీ పాలనలో ఖజానా గుల్ల!

– గాంధీ విగ్రహం ఆవిష్కరణ సభలో ఎమ్మెల్యే యరపతినేని గురజాల, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల పట్టణంలోగల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన భారత జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని శాసన సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంతి అనే ఆయుధంతో 200 ఏళ్ళ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేల […]

Read More

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం

– మంత్రి లోకేష్ కు రూ.5 కోట్ల చెక్కు అందజేత – మొత్తం సాయం రూ.9.8 కోట్లు అమరావతి, మహానాడు: కృష్ణా నదికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ భారీ విరాళంతో ముందుకు వచ్చింది. దివీస్ సీఈవో దివి కిరణ్ ఆదివారం హైదరాబాదులో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈనెల 1 […]

Read More

వరదపై విష ప్రచారాలకు పాల్పడితే చర్య

– మంత్రి నారాయణ హెచ్చరిక విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రికలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులతో పాటు స్వయంగా ఇళ్ళలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే.. విజయవాడలో పరిస్థితి మెరుగుపడింది. ఫైరింజన్లతో ఇళ్ళను శుభ్రం చేయిస్తున్నాం. మళ్ళీ వరద అంటూ తప్పుడు ప్రచారం వైసీపీ కుట్రగా భావిస్తున్నాం. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. చంద్రబాబు పాలన దక్షత […]

Read More

ఢిల్లీ సీఎం అతిషి?

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తి, కేబినెట్లో 11 మంత్రిత్వ శాఖలు ఉన్న మంత్రి అతిషి పేరును ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు.. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో అతిషి కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన […]

Read More

ఈఈఎస్ఎల్‌.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’

 కేంద్ర ప్రభుత్వ సంస్థకు ప్రతిష్ఠాత్మక పురస్కారం 2023-24కు గాను అందజేసిన సీఐఐ ఇంధన సామర్థ్యంలో ఈఈఎస్ఎల్ కీలకపాత్ర ఉజాలా.. దేశ ఇంధన సామర్థ్య రంగం దిశనే మార్చిన పథకం బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవరా ప్రశంస ‘ఈఈఎస్ఎల్‌మార్ట్.ఇన్’తో అందుబాటు ధరల్లో ఈఈ ఉపకరణాలు: అనిమేష్ ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు సీఎం చంద్రబాబు ఆద్యుడు   ఆయన నేతృత్వంలో ఏపీ ఛాంపియన్‌గా నిలిచిందని ప్రశంస విజయవాడ, సెప్టెంబరు 15: కేంద్ర […]

Read More

వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు!

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? ఇప్పటికే వైద్య విద్య అందని ద్రాక్షలా మారిందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే… పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? గుజరాత్ పీపీపీ […]

Read More