ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో అమరావతి అధ్యక్షునిగా గళ్ళా రామచంద్ర రావు

విజయవాడ, మహానాడు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో)అమరావతి అధ్యక్షునిగా శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత గళ్ళా రామచంద్ర రావును ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొత్త కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గళ్ళా రామచంద్రరావుకు, కమిటీకి ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో బోర్డు గౌరవ సభ్యులయిన వివి […]

Read More

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం

– పెమ్మసాని ఫౌండేషన్ అధినేత పెమ్మసాని రవి విజయవాడ, మహానాడు: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శనీయమని పెమ్మసాని ఫౌండషన్ అధినేత, టీడీపీ యువనాయకుడు పెమ్మసాని రవి అన్నారు. శ్రీనివాసరావుతోటలో జరుగుతున్న వినాయచవితి మహోత్సవాల్లో అయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగాఉత్సవ కమిటీ, పొన్నూరుకి చెందిన అయోధ్య సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాట నృత్యాలను, భరత నాట్యం ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్బంగా పెమ్మసాని రవి […]

Read More

దండికుటీర్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు

– గాంధీకి నివాళులర్పించిన ముఖ్యమంత్రి – సీఎంకు దండి కుటీర్ విశిష్టితను వివరించి, సందర్శించాలని సూచించిన పీఎం మోదీ గుజరాత్, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్ లోని గాంధీనగర్ కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్ ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు. […]

Read More

నిరుద్యోగులకు ఉపాధికల్పనే లక్ష్యం

– జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: నిరుద్యోగుల ఉపాధికి దారి చూపే కీలక వేదికగా ఎంప్లాయిమెంట్‌ సెల్‌ ప్రారంభించామని, వలసలను నివారించి అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఉపాధి చూపడమే లక్ష్యంగా పనిచేస్తామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. చదువు మధ్యలో ఆపిన వారు, డిగ్రీ తరువాత ఉపాధి కోసం అన్వేషించే వారికి ఉద్యోగాల […]

Read More

ఫైనాన్స్‌ వ్యాపారి హత్య!

బాపట్ల, మహానాడు: బాపట్లలో ఫైనాన్స్‌ వ్యాపారి హత్యకు గురయ్యాడు. రాజమండ్రి కి చెందిన వ్యక్తి బాపట్ల సూర్యలంక సముద్ర తీర ప్రాంతవాసులకు వారం వారం ఫైనాన్స్‌ ఇస్తుండేవాడు. ప్రతి సోమవారం బాపట్ల సూర్యలంక తీరం వద్ద ఉన్న షాపుల్లో డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి వస్తుంటాడు. ఎప్పటిలానే సోమవారం కూడా ఇక్కడకు వచ్చాడు. అయితే, గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు ఇస్తానని చెప్పి ఎదురుగా ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ అతనితో ఘర్షణపడి […]

Read More

రాజీవ్ లేకపోతే కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడు

– లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడు – అధికారం పోయినా మదం దిగలేదు – రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా..మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్ళు మొలవాల్సిందే – ఎవడ్రా తొలగించేది… ఎవడొస్తాడో చూస్తా.. – సన్నాసులకు మహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుంది? – డిసెంబర్ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహం – ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలి. – సెక్రటేరియట్ ఎదుట […]

Read More

క్లీన్ ఎనర్జీ కోసం గ్లోబల్ యూనివర్శిటీ ఏర్పాటు

– గ్రీన్ ఎనర్జీ విప్లవానికి భారతదేశం నాయకత్వం వహించాలి – 2030 నాటికి ఏపీ లో 72.60 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యం – ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ-2024ను తీసుకువస్తున్నా – గ్రీన్ ఎనర్జీ విప్లవం రాబోతోంది – గ్రీన్ ఎనర్జీ గేమ్ ఛేంజర్ అవుతుంది – గుజరాత్ లోని గాంధీనగర్ లో రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొన్న సిఎం చంద్రబాబు […]

Read More

సునీల్‌ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాల్సిందే

– సొంత సంస్థ ముసుగులో పాలకపార్టీలను ప్రలోభపెట్టే సునీల్ – సునీల్ ఈ సర్కారుపైనా అదే డ్రామా ప్లే చేస్తున్నారేమో? – కానీ మా సీఎం అంత అమాయకులు కాదు – విజయపాల్‌ను పట్టుకోలేకపోవడం పోలీసుల బాధ్యతారాహిత్యం – ఇదంతా దొంగ పోలీస్ ఆట మాదిరిగా ఉంది -సీతారామాంజనేయులు సస్పెన్షన్ తో సంతృప్తి చెందా – ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయం -జత్వాని ఫిర్యాదు […]

Read More

టీడీపీది అభివృద్ధి బాట… వైసీపీది జైళ్ళ బాట!

– పార్టీ కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండించిన గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వంద రోజులు పాలనలో ప్రజల కోసం, ప్రజాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ప్యాలెస్ లో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయిన కొద్దిరోజుల్లోనే తట్టుకోలేక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయం పై దాడి […]

Read More

ఎమ్మెల్యే జగన్ కు ఎక్స్ లో లోకేష్‌ స్ట్రాంగ్ కౌంటర్!

అమరావతి, మహానాడు: పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు.. నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి, ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల […]

Read More