– ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికీ వంద రోజులు అయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళ మాధవి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు. శుక్రవారం 24వ డివిజన్ అంకమ్మ నగర్ నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి ఈ 100 రోజులలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి […]
Read Moreవెల్లటూరులో ‘ఇది మంచి ప్రభుత్వం’
– ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరు వేమూరు, మహానాడు: భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరై, ఇంటింటికి వెళ్లి వంద రోజుల ప్రభుత్వం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు 100 రోజుల ప్రభుత్వం చాలా బాగుంది అన్నారు. ఇంకా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు వివరించారు. త్వరలోనే అవన్నీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ […]
Read Moreటాలీవుడ్కు అక్కినేని సేవలు అమూల్యమైనవి
– ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్, మహానాడు: తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీమని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం… ఈ శతజయంతి […]
Read Moreఅక్టోబర్ నెలంతా గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు
– ప్రతి కుటుంబానికి సంక్షేమం..ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు – కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ – తప్పులు చేసి ఎదురుదాడి చేస్తే చూస్తూ ఊరుకోం…చర్యలకు వెనుకాడం – వెంకన్న లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు….తిరుమల పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారు – కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెట్టి…తప్పు చేయలేదని బుకాయింపా? – గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం… సుపరి పాలన కోసం యజ్ఞంలా […]
Read Moreకట్టుకథలు చెప్పే జగన్ కు వాస్తవాలు రుచించవు
– నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల, మహానాడు: ల్యాబ్ లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైనా జగన్ తీరులో మార్పు రాలేదని, కొవ్వు కట్టుకథ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ల్యాబ్ నివేదికలు కట్టుకథలా? జంతువుల అవశేషాలు కట్టుకథలా? చేపనూనె, పందికొవ్వు ఉండడం కట్టుకథా? కట్టుకథలు చెప్పడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్ […]
Read Moreధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము!
• అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు • రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు • ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ • ప్రతి అడుగులో పారదర్శకత.. ప్రతీ రైతుకీ భరోసా • రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, మహానాడు: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము […]
Read Moreఆంధ్రప్రదేశ్-వియత్నాం టూరిజం కాన్క్లేవ్- 2024 సక్సెస్
– కాన్క్లేవ్ కు హాజరైన 200 మందికి పైగా పర్యాటక ప్రతినిధులు – రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ – వియత్నాం తరపున ముఖ్య అతిథి ఎంగ్యూయేన్ థాన్హయ్ – ఆంధ్రప్రదేశ్, వియత్నాం మధ్య ‘పర్యాటక బంధం’ – కల్చరల్ ఎక్స్చేంజ్కు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు – రెండు దేశాల మధ్య పర్యాటక అవకాశాలపై దృష్టి సారించిన ప్రతినిధులు – […]
Read Moreసంచలనాలకు వేదికగా పవన్ పాలన
– 100 రోజుల్లో డిప్యూటీ సీఎం నిర్ణయాల పెను సంచలనం అమరావతి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో అప్పుడు.. ఇప్పుడు, ఎప్పుడూ తాను కీలకమని చాటుకోవడంతో పాటు పాలనాపరమైన నిర్ణయాల్లో ఆయన సంచలనాలకు వేదికగా మారారు. గడిచిన వంద రోజుల్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు రాజకీయాల్లో తలపండిన నేతలకు సైతం సాధ్యం కాని రీతిలో ఆయన ఇటు ప్రభుత్వంలోనూ.. అటు […]
Read More‘పెదకూరపాడు’ అభివృద్ధే ధ్యేయం
– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు, మహానాడు: రానున్న రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో మెగా డిఎస్సీ, అన్నా క్యాంటీన్ లు,పెన్షన్ ల పెంపు, ఉచిత ఇసుక పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. అలాగే, కూటమి […]
Read Moreపర్యావరణ హితం కోసం మొక్కలు నాటాలి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గం 24వ డివిజన్ లో ఉన్న యస్.కే.బి.యం స్కూల్ ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. స్వచ్ఛభారత మిషన్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూని పర్యావరణ హితం కోసం మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. తొలుత స్కూల్ ఆవరణ, పాఠశాల […]
Read More