స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ […]

Read More

అన్నీ స్వామివారే నడిపిస్తున్నాడు

– ఆ స్వామి వారే వారందరికీ మొట్టికాయలు వేస్తాడు – బాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది – అయినా చంద్రబాబులో కనిపించని కనీస పశ్చాత్తాపం – నిజానికి సుప్రీంకోర్టు ఎవరిని తప్పు పట్టింది? – ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి? – ఎవరికి దేవుడంటే భయం, భక్తి ఉంది? – అసలు పవన్‌కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? – తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు […]

Read More

బెంగళూరులో జగన్ ఫుల్‌టైమ్ రాజకీయాలు!

– ఎమ్మెల్యే జీవీ విమర్శ అమరావతి, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. అసలు పాస్‌పోర్ట్‌కు కోర్టు ఇబ్బంది లేకుంటే లండన్‌లో ఫుల్‌టైమ్‌, బెంగళూరులో పార్ట్‌టైమ్ ఉంటూ ఆంధ్రా ప్రజల్ని గాలిగి వదిలేసేవారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మంత్రి నారా లోకేష్‌ను ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే […]

Read More

జగన్ రెడ్డి, వైసీపీ నేతలు పెద్ద ఆషాఢభూతులు!

• సుప్రీంకోర్టు ఆదేశాలను చంద్రబాబు, పార్టీ స్వాగతిస్తుంది • సుప్రీంకోర్టు సిట్ వేయడం వైసీపీ నెత్తిన ‘భస్మాసుర హస్తమే’ • చంద్రబాబు వేసిన సిట్ ను తన ఆదేశాలతో సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది • ఆ ఆదేశాలతో ఈ దొంగల టీం అంతా జైలుకే… • వీరు అబద్దాలను అచ్చుగుద్దినట్టు మాట్లాడగలరు • మీడియా సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: జగన్ […]

Read More

జనసేన రైటిస్ట్ పార్టీగా మారిందా?

– మీకు ఇతర మతాల వారు ఓట్లు వేయలేదా? -ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా? – అధికారంలోకి వచ్చాక పవన్ మారిపోయాడు – రాహుల్ పై పవన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తోందన్న షర్మిల – పవన్ ఓ మతానికి చెందిన వేషం వేసుకున్నాడు – మీకు అధికారం శాశ్వతం అనుకోవద్దు – రాహుల్ గాంధీకి పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి – కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విజయవాడ: […]

Read More

వారధి ఫిర్యాదులో లవ్ జిహాద్ కేసు

అమరావతి: భారతీయ జనతా పార్టీ వారధి లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫిర్యాదు లు స్వీకరించారు. ఈ సందర్భంగా కడప కు చెందిన లవ్ జిహాద్ కేసు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. రామిరెడ్డి భరత్ భూషణ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు లో తన కుమార్తె రామిరెడ్డి జ్వలితకు సంబంధించిన ఒక ఇబందికరమైన సంఘటనను నివేదించాడు జూలై 12, 2024న, మేము జ్వలితను ఒంటరిగా వదిలి, […]

Read More

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

ఏడుగురు మావోయిస్టులు మృతి అబూజ్మాడ్: ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్మాడ్ అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Read More

లోకేష్ వద్ద గోడు వెళ్ళబోసుకున్నామన్న కక్షతో రూ.30 లక్షల పరిహారం నిలుపుదల!

• మృతి చెందిన కానిస్టేబుల్‌ భార్యను వేధించిన వైసీపీ సర్కారు • మంజూరైన ఇంటిని తొలగించారని ఆవేదన • బతుకుదెరువు కోసం పోతే భూమి కబ్జా • నామినేటెడ్ పదవుల కోసం పోటెత్తిన నేతలు • అర్జీలు స్వీకరించిన మంత్రి ఫరూక్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మంగళగిరి, మహానాడు: కానిస్టేబులైన తన భర్తను దారుణంగా చంపడంతో.. యువగళం పాదయాత్రలో నేటి మంత్రి నారాలోకేష్ ను […]

Read More

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా రవినాయుడు

-ప్రమాణస్వీకారం మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా, యువజన,క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -రవి నాయుడు కష్టానికి దక్కిన గౌరవం .. మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. […]

Read More

సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం

– ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ…. – లోటుపాట్లను సవరించి సంతృప్తికరమైన దర్శన భాగ్యం… – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఇంద్రకీలాద్రి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర పండుగ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ శాఖల మధ్య కొన్ని సందర్భాల్లో సమన్వయం లోపించడం వల్ల తలెత్తిన లోటుపాట్లను గుర్తించి, చక్కదిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన […]

Read More