మూసీ నది ప్రక్షాళన గురించి చర్చిద్దాం… సహకరిద్దాం

– ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో నేడు సాయంత్రం నాలుగు గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. […]

Read More

ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. నందిగామ మండలంలోని మునగచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ. 20 లక్షల రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను […]

Read More

కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తాం..

– ఎమ్మెల్యే సత్యానందరావు కష్ట కాలంలో పార్టీ అండగా ఉండి కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఆత్రేయపురంలో గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు అధ్యక్షతన జరిగిన మండల స్థాయి నేత సమావేశంలో సత్యానందరావు, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో […]

Read More

జగన్మాత అనుగ్రహంతో రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి

– ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ, మహానాడు: ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న అమ్మ‌వారి ఆశీస్సులు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి వల్ల ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌ద విప‌త్తు నుంచి ఎన్టీఆర్ జిల్లా వాసులంద‌రూ బ‌య‌టప‌ట్టారు. వ‌ర‌ద విపత్తు కార‌ణంగా క‌లిగిన న‌ష్టం నుంచి, ప్ర‌భుత్వం అందించిన ఆర్ధిక సాయంతో త్వ‌ర‌గా కోలుకుని ఆర్థికంగా పూర్వస్థితికి రావాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు విజ‌య‌వాడ ఎంపి […]

Read More

కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లె మార్గంలో పాసింజర్‌ రైళ్ళూ నడపండి

– సీఎం చంద్రబాబుకు లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ విజయవాడ, మహానాడు: అయ్యా! కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లె రైలు మార్గంలో సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం పాసింజర్‌ రైళ్ళూ నడపాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ప్రతినిధి టి. లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖను రాశారు. ఆ వివరాలు యథాతథంగా… శ్రీ […]

Read More

‘లడ్డు’లో కల్తీకి సాక్ష్యం ఏది ?

( డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్) సుప్రీం కోర్టులో ‘ తిరుమల లడ్డు కల్తీ ‘ పై దాఖలైన కేసులలో జరిగిన వాదనలు విన్నాక , 20 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రైతుల ఆత్మహత్యలు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో నేను గుంటూరు వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదువుతుండేవాడిని. ప్రతీ రోజూ పత్రికలలో రైతుల ఆత్మహత్యలు గురించిన వార్తలు వచ్చేవి. కొన్ని వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు… ముఖ్యంగా పత్తి […]

Read More

తిరుమల నెయ్యిలో కల్తీ నిజం.. నిజం.. నిజం!

(మల్లిక్ పరుచూరి, కెమికల్ ఇంజనీర్) Butyric acid (Butyrate) వల్లనే వెన్నకి Butter అని పేరు వచ్చింది. టిటిడి వాళ్ళు పంపించిన శాంపిల్ ఆవు నెయ్యి లో Butyric Acid C4:0 అసలు లేకపోవడం నిజంగా వింతే. వెన్న లేకుండానే నెయ్యి తయారు చేశారు. అంటే ఏ స్థాయిలో కల్తీ జరిగిందో చూడండి. వెన్న తో తయారు చేయని నెయ్యి ఇది..సో, కల్తీ అనేది 100% నిజం. టెస్ట్ చేసిన […]

Read More