ఇది సర్దుబాటు కాదు.. ప్రజలకు సర్దుపోటు

– ప్రజలకు కూటమి ఇచ్చిన భారీ కరెంట్ షాక్ – వైసీపీకి మీకు తేడా ఏంటి? – వైసీపీ చేసింది పాపం అయితే.. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం పెడుతున్నది శాపం – నిధులు ఇవ్వాలని మోదీని గల్లా పట్టి అడగండి – మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు – ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ విజయవాడ: విద్యుత్ చార్జీలపై గత ప్రభుత్వ పాపాలకు ప్రాయశ్చిత్తం […]

Read More

చొక్కా లేకుండా ఉండటం రాంబాబుకు అలవాటే

– జనసేన నేత కిరణ్‌ విజయవాడ, మహానాడు: చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం అంబటి రాంబాబుకు అలవాటేనని జనసేన నేత కిరణ్ వ్యాఖ్యానించారు. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చొక్కాకు జగన్ స్టిక్కర్‌ అతికించుకుని తిరుమల దర్శనానికి వెళ్లారు… ఆయన పేరు అంబటి రాంబాబు కాదు… ఆంబోతు రాంబాబు అని జనసేన నేత కిరణ్‌ అన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన ఏమన్నారంటే.. అంబటి రాంబాబుపై టీటీడీ విజిలెన్స్ […]

Read More

అ’శోక’ నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ గారు..!

– మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, మహానాడు: రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజాపాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా? హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన […]

Read More

కొత్త ఆశలు రేకెత్తించిన లోకేష్‌ అమెరికా టూర్‌

– జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ గుంటూరు, మహానాడు: పెట్టుబడులు రప్పించేందుకు తద్వారా ఉద్యోగాల కల్పనకు అమెరికా పర్యటన చేసిన మంత్రి లోకేష్‌ జన్మభూమి రుణం తీర్చుకున్నారని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించి తిరిగి జన్మభూమికి విచ్చేసిన లోకేష్ […]

Read More

ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేయండి

బహుజన ఐకాస బాలకోటయ్య విజ్ఞప్తి రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు శాంతి భద్రతలకు తలనొప్పిగా మారాయని, వీటి నిరోధానికి రాజ్యాంగ పరమైన ఎస్సీ, ఎస్టీ కులాల కమీషన్ చైర్మన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇటీవల రాష్ట్రంలో […]

Read More

రెడ్డి సత్యనారాయణ మృతికి లోకేష్ సంతాపం

అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించారని, నిరాడంబర ప్రజా సేవకుడిని పార్టీ కోల్పోయింది… వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

Read More

బ్రూక్స్‌విక్ క్రాసింగ్ లో ఘనంగా దీపావళి

– ఆకట్టుకున్న చిన్నారుల సాంస్క్రృతిక ప్రదర్శనలు వాషింగ్టన్‌ డీసీ: బ్రూక్స్‌విక్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా పెద్దఎత్తున దీపాలు వెలిగించి ఆ ప్రాంతమంతా దీపకాంతులు వెదజల్లేలా అలంకరించారు. ముఖ్యంగా మహిళలు నూతన వస్త్రాలు ధరించి కాలుష్య రహితమైన దీపావళి టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పండుగలను తలపించేలా అమెరికాలో దీపావళి […]

Read More

నిరాడంబరుడు రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరం

– సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అయిదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ మృతి తీవ్ర విచారం కలిగించిందన్నారు. మంత్రిగా పనిచేసి […]

Read More

ఏపీది దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాం!

– క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, మహానాడు: దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని రూపొందించామని, క్రీడా సంఘాల తోడ్పాటుతో ఇటువంటి క్రీడా పోటీలు జరగడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇండోర్ స్టేడియాలు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, అమరావతిలో దేశంలోని అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నారని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి […]

Read More

‘కూటమి’ లో కుమ్ములాటల్లేవు

– చిన్న భేదాభిప్రాయాలు మాత్రమే… – కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోతాయ్‌ కాకినాడ, మహానాడు: కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గా బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు. .. మొదటిసారి జిల్లాలో కూటమిలోని మూడు పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడ మీడియాతో ఏమన్నారంటే.. ఏ పార్టీలో అయినా చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. అలాంటిది మూడు పార్టీలు […]

Read More