కోవూరు నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలి

– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు : విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలిగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. కోవూరులోని బజారు సెంటర్లో TNC యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొని ఆమె విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు అందచేశారు. అనంతరం […]

Read More

పోలంపల్లి మున్నేరు డ్యాం లాకులు వద్ద తెగిపోయిన ప్రధాన కాల్వ కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

జగ్గయ్యపేట: సాయంత్రం 6 గంటల సమయంలో వర్షంలో సహితం ప్రజానాయకుడు రైతు భాంధవులు జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రాం తాతయ్య పోలంపల్లి మున్నేరు డ్యాం లాకులు వద్ద తెగిపోయిన ప్రధాన కాల్వ కట్టను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అతి త్వరలో ఈ గండ్లు పూడ్చడానికి తగిన ప్రతి పాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాల్వకి పోలంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోనే దాదాపు పది గండ్లు పైన […]

Read More

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

– ఐఎండీ హెచ్చరిక హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ( సెప్టెంబర్ 8) నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 08, 09, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడుతాయని హైదారబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం […]

Read More

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయనను హైదరాబాద్ సీపీగా బదిలీ చేశారు. సీవీ ఆనంద్ గతంలోనూ సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని, ఏసీబీ డీజీగా […]

Read More

జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు

– రంగాళ్‌కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ హైదరాబాద్: నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని రంగాళ్‌కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగాళ్‌కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొంది. హైడ్రా నోటీసులపై జయభేరి సంస్థ స్పందించాల్సి ఉంది. మరోవైపు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ […]

Read More

వరద నష్టం రూ.6,800 కోట్లు

నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించిన సర్కారు విజయవాడ: ప్రభుత్వం వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఈ ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.6,800 కోట్లు అని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32 మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లు కోల్పోయారు. 1.69 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు… 18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. […]

Read More

వరద బాధితులకు బీజేపీ భరోసా

– ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ – ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు హైదరాబాద్: వరద బాధితుల కోసం సిద్ధంచేసిన నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన బిజెపి శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , ఇతర నాయకులు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]

Read More

మహిళల భద్రతపై మొసలికన్నీరు కాదు.. కళ్లు తెరిచి చూడు రాహుల్

– కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో అఘాయిత్యం, వేధింపుల పర్వం – తెలంగాణ జైనూరులో ఆదివాసి మహిళపై జరిగిన అఘాయిత్యం కనిపించలేదా..ఇదేనా మార్పు..? – మహిళలకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ సర్కారు మహిళల భద్రతపై మాట్లాడడం హాస్యాస్పదం మహిళల భద్రతపై కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ వివక్ష తగదు – భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకు? – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: మహిళ భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ […]

Read More

‘సామాజిక బాధ్యత’ ను చట్టబద్ధం చేయాలి

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు …. ‘సమాజం ‘ అంటే ….ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో నివసిస్తున్న జనం . వారు- తమ పనులు తాము చేసుకుంటూ …బతికినంత కాలం సుఖం గా జీవనం గడపడానికి చేయగలిగినదంతా చేయడమే ప్రభుత్వ బాధ్యత . అందుకే , ఐదేళ్ళ కోసారి వారు ప్రభుత్వ నిర్వాహకులను ఎంపిక చేసుకునేది . వారికి తగిన ఉపాధి వనరులు కల్పించాలి .వారికి తగిన ఆవాసాలు […]

Read More

బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారు

– దీనిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది – పండగ రోజు కూడా ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు -7 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం – 2 రోజుల్లో సాధారణ పరిస్థితి.. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు – గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు – మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ: బ్యారేజీని కూడా […]

Read More