– కాంగ్రెస్ ముక్త జమ్మూను ప్రజలు మరొకసారి నిరూపించారు – జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం. గతంలో కంటే ఎక్కువ సీట్లు మరియు ఓట్లు పొందాం. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో మేం విజయం సాధించాం. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో […]
Read Moreజులానాలో వినేశ్ పొగట్ విజయం
జులానా: ఆటల బిడ్డ, కుస్తీ రాణి, బంగారు పతకాల తల్లి వినేశ్ పొగట్.. గెలిచిందోచ్. ఇక రాజకీయ క్రీడలో తన ప్రతాపం చూపటం ఖాయం. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా వినేశ్ పోటీ చేసింది. ఆమెకు 65,080 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ కు 59,065 ఓట్లు వచ్చాయి. దీంతో వినేశ్ పొగట్టా 6,015 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
Read Moreకోర్టుకు వచ్చిన నాగార్జున
– వాంగ్మూలం నమోదు హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, మేనకోడలు యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్మెంట్ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. తన కుటుంబంతో […]
Read Moreవరద బాధితులకు కంఫర్ట్ హోమ్స్ వితరణ
విశాఖపట్నం, మహానాడు: విజయవాడ వరద బాధితులకు చేతనైన సాయం చేసేందుకు జీవీఎంసీ 95వ వార్డు పరిధి పురుషోత్తపురంలోని కంఫర్ట్ హోమ్స్ నివాసితులు నడుం కట్టారు. అసోసియేషన్ పిలుపుమేరకు స్పందించిన నివాసితులు అందచేసిన రూ. 50 వేలు చెక్ రూపంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సుజాతనగర్ శాఖ మేనేజర్ సూర్యనారాయణ ద్వారా మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వి.రామకృష్ణ, కార్యదర్శి ఎం.సత్యనారాయణ, […]
Read Moreశంకరన్… అందరికీ ఆదర్శం
– విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ రమేష్ గుంటూరు, మహానాడు: ప్రభుత్వ యంత్రాంగం.. నిస్వార్ధంగా పనిచేసిన దివంగత ఎస్ఆర్ శంకరన్ అడుగుజాడల్లో నడవాలని విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన ఎస్ఆర్ శంకరన్ 14 వ వర్ధంతి సభకు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత […]
Read Moreవిహార యాత్రలో విషాదం!
– ఆంధ్రా న్యాయవాదుల బస్సుకు ప్రమాదం! – రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి విజయవాడ, మహానాడు: విహార యాత్రకు వెళ్ళిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రాలోని విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహారయాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో […]
Read More‘కమలం’లో గుంటూరు కారం
-ఎమ్మెల్సీ కోటాలో ఏదీ వాటా? – రాజధానిలో బీజేపీ భాగస్వామ్యం ఏదీ? – హైదరాబాద్, ఢిల్లీ మాదిరి వ్యూహమేదీ? – గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటివ్వరా? – సీటు కావాలని నాయకత్వం టీడీపీని అడగరేం? – అమరావతిలో బీజేపీ అవసరం లేదా? – కేంద్రపథకాల శిలాఫలకాలపై బీజేపీ ప్రతినిధులకు చోటు అవసరం లేదా? – నాయకత్వానికి అమరావతి ప్రాధాన్యం పట్టదా? – గుంటూరు నుంచి నెల్లూరు వరకూ పార్టీకి ప్రాతినిధ్యం ఏదీ? […]
Read Moreతిరుమలలో గోపురం దగ్గర మీడియా పాయింట్ ఎత్తివేయాలి
బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ దువ్వాడ శ్రీనివాస్ పై టిటిడి అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోండి… అతనికి రంగనాయక మండపంలో ఆశీర్వచనం ఇవ్వడం అభ్యంతరం తెలియజేస్తున్నాం.. ఏడుకొండలపై దివ్వెల మాధురి ఫోటో షూట్ దారుణం…. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఫోటోషూట్ చేయడం దేనికి సంకేతం…. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి తిరుమలలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తారా… ఫోటోషూట్ కు అనుమతి ఇచ్చిన విజిలెన్స్ పోలీసు […]
Read More2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే
– కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని కీలక ప్రకటన చేశారు. వామపక్ష తీవ్రవాద సమీక్షలో కీలక వాఖ్యలు చేసిన అమిత్ షా … అభివృద్ధిని చేరువ చేయాలంటే వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయాలని ఆదేశించారు. వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందని, 2026 […]
Read Moreలడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
– అత్యంత నాణ్యత ప్రమాణాలతో లడ్డు ప్రసాదం తయారీ. – మూలా నక్షత్రం రోజు కోసం రెండున్నర లక్షల లడ్డూలు సిద్ధం. – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ: లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని.. అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అమ్మవారి లడ్డు, అన్న ప్రసాదాలను తయారు చేయడంతో పాటు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అవసరమైన లడ్డూలను అందుబాటులో ఉండేలా […]
Read More