ఢిల్లీ: నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు సోమవారం హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసుల సమాచారం… దీంతో ఉగ్రవాదులు భారీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ కుట్రకు పథక రచన చేసినట్లు.. ఆయా ప్రాంతాల్లో పెట్రోలిం గ్, తనిఖీలను పెంచాలని ఢిల్లీ పోలీసులకు […]
Read Moreకొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించండి
ఏపీ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సోమవారం విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు సోమవారం కలిశారు. కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ […]
Read Moreనిబంధల ప్రకారమే అపార్ట్మెంట్లు నిర్మించుకోవాలి
– రోడ్డు, కాలువపై ఎటువంటి పనులు చేయకూడదు – నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు – కమిషన్ శ్రీనివాసులు హెచ్చరిక గుంటూరు, మహానాడు: బహుళ అంతస్తు భవనాల నిర్మాణాల్లో భాగంగా రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై పెద్ద పలకలు వంటివి నిర్మించకూడదని, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని నగరపాలక సంస్థ […]
Read Moreసీఎంను కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. హైదరాబాద్ లో సోమవారం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి శుభలేఖను అందించి ఆహ్వానించారు. చంద్రబాబును కలిసిన వారిలో ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.
Read Moreకాలినడకన విజయవాడ దుర్గమ్మ గుడికి…
కపిలేశ్వరపురం మండలం, వాకతిప్ప గ్రామానికి చెందిన శ్రీ అల్లూరి రామకృష్ణ చౌదరి, కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన పువ్వుల వీరవెంకట సత్యప్రసాద్ (చిట్టిబాబు) లు విజయవాడ శ్రీ కనక దుర్గమ్మవారి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రావాలని, మండపేట ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు 4వ సరి గెలవాలని మొక్కుకోవడంతో తమ కోరిక నెరవేరిన కారణంగా సోమవారం ఉదయం విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. తొలుత మండపేట వేగుళ్ళ వీర్రాజు […]
Read Moreప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్…
సమస్యల పరిష్కారానికై ప్రత్యేక శ్రద్ధ వహిస్తా ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజాదర్బార్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం మార్గం చూపేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు.నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి సోమవారం ప్రజలను కలుసుకుని సమస్యల వినతులు స్వీకరించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు […]
Read Moreవన్య ప్రాణుల రక్షణ మనిషి బాధ్యత
• వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటి ఉంది • పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెబుతున్నది ఇదే • మనపై ఆధారపడిన జీవుల్ని రక్షిస్తేనే మానవ మనుగడ • పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి • మంగళగిరిలో అరణ్య భవన్ లో నిర్వహించిన వన్య ప్రాణి వారోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు […]
Read Moreఅమెరికాలోని వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు
పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వాషింగ్టన్ డీసీ లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన […]
Read Moreదాతలు ఆదుకోవాలని వినతి
జగ్గయ్యపేట: పట్టణంలోని ఆర్టీసీ కాలని లో ఇటీవల వరదల కారణంగా ఒక కాలు పూర్తిగా తొలగించి రెండవ కాలుకు ఇన్ఫెక్షన్స్ సోకి హాస్పటల్లో వైద్యం చేయించుకుంటున్న కొత్తా బవదిప్ (12)బాలుడి కుటుంబ సభ్యలని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని బాలుడు తండ్రి కోరుతున్నారు. బాలుడు తండ్రి కొత్తా నాగరాజు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలు తమ కుటుంబాన్ని ఆర్థికంగా,మానసికంగా దెబ్బతీసాయని అన్నారు. అయితే మీడియా సహకారంతో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ […]
Read Moreఅక్టోబర్లో పెళ్లిసందడి
(పులగం సురేష్) పెళ్లిలకు ముహూర్తాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈనెల నుండే వివాహానికి శుభ ఘడియలు మెండుగా ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. దీంతో నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్టు పురోహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఐదేళ్లలో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా వచ్చేఈ మూడు నెలల్లో దాదాపు 5 […]
Read More