సాతులూరు, మహానాడు: నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామంలో రూ. 1.20 కోట్లతో రోడ్లు, సైడ్ డ్రైన్స్ కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను శనివారం నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట శాసన సభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించారు. గ్రామంలో రూ. 40 లక్షలతో రోడ్లు, రూ. 80 లక్షలతో రోడ్లు, డ్రైన్స్ నిర్మించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని వారు పేర్కొన్నారు.
Read Moreయూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మార్చిన జగన్ బావమరిది!
• చంద్రబాబుపై రాళ్లు వేసిన వారినే నెత్తిన పెట్టుకుంటున్నారంటూ టీడీపీ నేతల ఫిర్యాదు • పనులు చేయకుండానే లక్షలు కొట్టేసిన వైసీపీ నేతపై చర్యలకు వినతి • భూ కబ్జాలు.. ఆన్ లైన్ సమస్యలపై పోటెత్తిన భూ బాధితులు • సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం, ఉద్యోగాలు, పింఛన్ లతో పాటు పలు సమస్యలపై పోటెత్తి అర్జీదారులు మంగళగిరి, మహానాడు: కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి […]
Read Moreమున్సిపల్ పనితీరులో మార్పు అవసరం
– డంపింగ్ యార్డ్ పరిష్కారానికి 15 రోజుల్లో చర్యలు – పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం – నీటి కులాయిల అవసరాలపై సర్వే చేయించండి – తెనాలి మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. డాగ్స్(కుక్కలు) సర్జరీలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, నీటి కులాయిల ఏర్పాటు, డంపింగ్ యార్డ్ తొలగింపు తదితరాలపై అధికారులకు నిర్దేశించిన […]
Read Moreటీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం
– భక్తుల మనోభీష్టం మేరకు అత్యుత్తమ సేవలందిస్తాం – రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయడు తిరుమల : శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే, నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని…భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత […]
Read Moreవచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టెర్మినల్
– ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) – క్యాబ్ సర్వీస్, బస్సు సర్వీస్ పెంచాలని సూచన – విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం విజయవాడ : ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి 2025 జనవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి అవుతాయి. అనంతరం ఇతర పనులు పూర్తి చేసి జూన్ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని విజయవాడ ఎంపి కేశినేని […]
Read Moreమరోసారి మానవత్వం చాటుకున్న చంద్రబాబు
– అభిమాని చిరకాల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు రేణిగుంట: శనివారం ఉదయం తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు తనను ప్రాణంగా అభిమానించే అభిమానిని కలిసి అతని చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ తానున్నానని భరోసా కల్పించారు. అతని ఆరోగ్యం మెరుగుదలకు ఐదు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందచేసి మరో […]
Read Moreనాగార్జునపై కేసు నమోదు
– మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు – నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం – ఆమెపై నాగార్జున క్రిమినల్, పరువునష్టం కేసు హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ సెంటర్ అధినేత అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించిన నాగార్జునపై, కేసు నమోదు చేయాలని […]
Read Moreమూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?
– మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ. 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? – రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం హైదరాబాద్: “మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2,500 ఇస్తా […]
Read Moreమృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబళ్ల కేశవరావు, వాసుదేవరావు?
– కమలేశ్ , నీతి ఊర్మిళ మృతి – 36 మంది మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం ఛత్తీస్ గఢ్ : మావోయిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నిన్న 33 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇవాళ మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో, మరణించిన మావోయిస్టుల సంఖ్య 36కి పెరిగింది.దంతెవా డ-నారాయణపూర్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో […]
Read Moreఅన్నీ స్వామివారే నడిపిస్తున్నాడు
– ఆ స్వామి వారే వారందరికీ మొట్టికాయలు వేస్తాడు – బాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది – అయినా చంద్రబాబులో కనిపించని కనీస పశ్చాత్తాపం – నిజానికి సుప్రీంకోర్టు ఎవరిని తప్పు పట్టింది? – ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి? – ఎవరికి దేవుడంటే భయం, భక్తి ఉంది? – అసలు పవన్కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? – తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు […]
Read More