గుణదల ఇఎస్‌ఐ ఆస్పత్రిని 300 పడకలకు పెంచుతాం…

* రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స   * రాష్ట్రంలోని ఆస్పత్రులకు పూర్వ వైభవం తీసుకొస్తా… * గత ఐదేళ్ళలో వైసీపీ నిర్వీర్యం చేసింది * వైఎస్సార్‌ బీమా పేరుతో సొంత ఇన్సూరెన్స్ కంపెనీతో అవినీతి * కేంద్రం నిధులన్నీ గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది… * విజిలెన్స్‌ విచారణ జరిపిస్తాం… * వచ్చే ఐదేళ్ళ సభ్యత్వం సంఖ్య 25 లక్షలకు పెంచుతాం… * రాష్ట్ర కార్మిక, కర్మగారాలు, […]

Read More

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ సాక్షి

– గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్‌, మహానాడు: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఆత్మీయత, అనురాగానికి నిలువెత్తు సాక్ష్యం రక్షాబంధన్ అని.. సోదర భావానికి సాక్షాత్కారం రాఖీ అన్నారు. సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ మహిళా కార్యకర్తలు గవర్నర్ కి రాఖీ కట్టారు. రాజ్ భవన్ లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని పంచుకున్నారు. మంగళ హారతులు ఇచ్చి […]

Read More

కలుషిత ఆహారంతో ముగ్గురు విద్యార్థులు మృతి!

* ఘటనపై ఉన్నత స్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం * విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడిన సీఎం * బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అమరావతి, మహానాడు: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి […]

Read More

జగనన్న భూ సర్వే పెద్ద బోగస్

• గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలన్నీ భూ సమస్యలపైనే… • కూటమి పాలనలో కక్ష సాధింపులుండవ్‌ • తప్పు చేసిన వారిని వదిలి పెట్టం • గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు • మంత్రి అచ్చెన్నాయుడు, కంభంపాటి రామ్మోహన్ రావు వెల్లడి మంగళగిరి, మహానాడు: ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోన్ […]

Read More

రుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా?

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆదిలాబాద్‌, మహానాడు: రుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ కాలేదని శవయాత్ర చేసిన 11 మంది రైతులను అరెస్టు చేయడంపై ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. రైతు రాజ్యం కాదిది .. పోలీసు రాజ్యం. నిరసన అనేది ప్రజాస్వామిక హక్కు .. అణచివేస్తే ఆగిపోతుంది అనుకోవడం […]

Read More

‘ఫైళ్ళ దగ్ధం’ కుట్రదారులను అరెస్టు చేయండి

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ అమరావతి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు దగ్ధమవుతున్నాయని, వీటిపై విచారణ పేరిట కాలయాపన చేయకుండా అందుకు కారణమైన కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు.‌ ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోని […]

Read More

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి

ఎమ్మెల్యే ముత్తుములకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన వారి సోదరి గీత  రాఖీ పౌర్ణమి సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని ప్రశాంతి నగర్ లో నివాసం ఉంటున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి ఆయన సోదరి చిట్యాల గీత రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన సోదరిని ఆశీర్వదించి తనకీ మరియు నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి […]

Read More

ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం

-ఇంటికి దారివ్వకుండా వైసీపీ నేతలు అడ్డంగా గోడ నిర్మించారు -పోలీసులు దౌర్జన్యంగా బంగారాన్ని తీసుకెళ్లారు -27వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతి: సమస్యలతో “ప్రజాదర్బార్” కు తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 27వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. […]

Read More

ఫోటోగ్రాఫర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు

-కెమేరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టులను ఫోటోలు తీసిన సీఎం అమరావతి : వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో […]

Read More

సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మ కుమారీలు

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా-అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, కంభంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు […]

Read More