బీసీలకు మేలు చేయని జోగి రమేష్ బీసీ కార్డు వాడుకోవడానికి సిగ్గుండాలి

• బీసీలకు మేలు చేయని జోగి రమేష్ బీసీ కార్డు వాడుకోవడానికి సిగ్గుండాలి • గత ఐదేళ్లలో బీసీలకు కాదు కదా సొంత కులస్తులైన గీత కార్మికులకు కూడా జోగి రమేష్ చేసిన మేలు ఒక్కటి లేదు • పెడనలో తంతె పెనమలూరు పోయాడు.. పెనమలూరు జనం జోగిని ఛీ కొట్టి ఓడించారు • అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొట్టేసి కొడుకు అరెస్ట్ అయితే నేడు గగ్గోలు పెడుతున్నాడు • […]

Read More

అదానీతో దేశానికి నష్టమైనప్పుడు.. తెలంగాణకు లాభం ఎట్లా అవుతుంది?

-అదానీపై ఢిల్లీ కాంగ్రెస్ ది ఒకమాట. గల్లీ కాంగ్రెస్ ది మరో మాటనా? -అదానీ-సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి -ఢిల్లీలో పోరాటం అంటూ తెలంగాణలో రెడ్ కార్పెట్ పరుస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం -రాష్ట్రాన్ని అదానికి అప్పచెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆపగలిగే శక్తి రాహుల్ గాంధీకి ఉన్నదా అని సూటి ప్రశ్న -అదానీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేనేలేదని స్పష్టీకరణ -రాహుల్ ను […]

Read More

తెలంగాణ ప‌ర్యాట‌క రంగానికి నూత‌న జ‌వ‌స‌త్వాలు

ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు చొర‌వ‌తో వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం ప‌ర్యాట‌క బ్రాండింగ్, ప్ర‌మోష‌న్ పై ఫోక‌స్ టూరిజం ప్ర‌మోష‌న్ లో అన్ని వ‌ర్గాల‌కు భాగ‌స్వామ్యం తెలంగాణ ప‌ర్యాట‌కాభివృద్ధికి చేయూత‌నివ్వాల‌ని ఐటీ ఉద్యోగులు, యువ‌త‌కు మంత్రి జూప‌ల్లి పిలుపు హ‌రిత హోటల్స్ లో ఐటీ ఉద్యోగుల‌కు 15% డిస్కౌంట్ ర‌హేజా మైండ్ స్పేస్ లో ఐటీ ఉద్యోగుల‌తో క‌లిసి డిస్కౌంట్ కూప‌న్ ను లాంచ్ చేసిన మంత్రి జూప‌ల్లి […]

Read More

జోగి రాజీవ్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసిన ఏసీబీ

– ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి వెంకటేశ్వరావుపేర్లు – ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య పేర్లు కూడా – సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద కేసు న‌మోదు ఇబ్రహీంపట్నం: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది […]

Read More

ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకం

• ఇస్రో అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది • గ్లోబల్ స్పేస్ ఎకానమీలోనూ భారత్ ముద్ర వేసింది • ఎన్డీయే ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తుంది • అపజయంలోనూ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ఇచ్చిన ధైర్యం గొప్పది • ఇస్రోకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా సహకరిస్తుంది • ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, యువతలో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేలా ఇస్రోతో ఎంఓయూ చేసుకుంటాం • […]

Read More

నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు

• ఆసుపత్రి నుంచి విద్యార్థులు డిశ్చార్జి…తరగతులకు హాజరు • భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే సహించేది లేదు • రేణిగుంట బీసీ వసతి గృహం ఘటనపై బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశం అమరావతి : రేణిగుంట బీసీ వసతి గృహంలో అస్వస్థతకు గురైన 21 మంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, రుయా ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, […]

Read More

విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్య సిలబస్ లో మార్పులు చేయాలి ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దండి విద్య ప్రతి ఒక్కరి హక్కు…బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు ప్రతిభా అవార్డులు, పేరెంట్ టీచర్ మీటింగ్ లు మళ్లీ ప్రారంభించాలి జన్మభూమి కార్యక్రమం కింద స్కూళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చేవారిని ప్రోత్సాహం విద్యాశాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అదేశాలు అమరావతి : […]

Read More

పాడి రైతులెవరు వైకాపా తప్పుడు ప్రచారాల ఉచ్చులో పడొద్దు

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో పాడిరైతులు ఎవరూ విపక్ష వైకాపా చేస్తోన్న తప్పుడు ప్రచారాల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు వ్యవసాయశాఖ మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. పాడిరైతులను అన్ని విధాల ప్రోత్సహించాలి, వారికి అదనపు ఆదాయాలు అందించి ఆలంబనగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం అని స్పష్టం చేశారాయన. ఆ దిశగా పాల ఉత్పత్తికి సరైన గిట్టుబాటు ధర, […]

Read More

రోడ్ల నిర్మాణాల్లో సరికొత్త సాంకేతికతను జోడించండి

– రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి పెమ్మసాని హైదరాబాద్, మహానాడు: ఒకప్పుడు ఏపీ, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టేవి. తిరిగి ఆ రోజులు రావాలి… అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ లో గల ఎన్ ఐ ఆర్ డి పీ ఆర్(నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలపమెంట్, […]

Read More

అన్న క్యాంటీన్లు ప్రారంభం.. శుభ సూచికం

– ఎమ్మెల్యే బోండా ఉమా విజయవాడ, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతుండడం శుభ సూచికమని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. 58వ డివిజన్ సింగ్ నగర్‌లో మంగళవారం మధ్యాహ్నం 12:30 గం లకు అన్న క్యాంటీన్ దగ్గర ఉమా నాయకత్వంలో, బాలాజీ కన్స్ట్రక్షన్స్ దొడ్ల […]

Read More