– ఎమ్మెల్యే సత్యానందరావు కష్ట కాలంలో పార్టీ అండగా ఉండి కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఆత్రేయపురంలో గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు అధ్యక్షతన జరిగిన మండల స్థాయి నేత సమావేశంలో సత్యానందరావు, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో […]
Read Moreజగన్మాత అనుగ్రహంతో రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి
– ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, మహానాడు: ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల ఇటీవల సంభవించిన వరద విపత్తు నుంచి ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ బయటపట్టారు. వరద విపత్తు కారణంగా కలిగిన నష్టం నుంచి, ప్రభుత్వం అందించిన ఆర్ధిక సాయంతో త్వరగా కోలుకుని ఆర్థికంగా పూర్వస్థితికి రావాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు విజయవాడ ఎంపి […]
Read Moreకృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లె మార్గంలో పాసింజర్ రైళ్ళూ నడపండి
– సీఎం చంద్రబాబుకు లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ విజయవాడ, మహానాడు: అయ్యా! కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లె రైలు మార్గంలో సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం పాసింజర్ రైళ్ళూ నడపాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ప్రతినిధి టి. లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖను రాశారు. ఆ వివరాలు యథాతథంగా… శ్రీ […]
Read More‘లడ్డు’లో కల్తీకి సాక్ష్యం ఏది ?
( డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్) సుప్రీం కోర్టులో ‘ తిరుమల లడ్డు కల్తీ ‘ పై దాఖలైన కేసులలో జరిగిన వాదనలు విన్నాక , 20 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రైతుల ఆత్మహత్యలు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో నేను గుంటూరు వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదువుతుండేవాడిని. ప్రతీ రోజూ పత్రికలలో రైతుల ఆత్మహత్యలు గురించిన వార్తలు వచ్చేవి. కొన్ని వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు… ముఖ్యంగా పత్తి […]
Read Moreతిరుమల నెయ్యిలో కల్తీ నిజం.. నిజం.. నిజం!
(మల్లిక్ పరుచూరి, కెమికల్ ఇంజనీర్) Butyric acid (Butyrate) వల్లనే వెన్నకి Butter అని పేరు వచ్చింది. టిటిడి వాళ్ళు పంపించిన శాంపిల్ ఆవు నెయ్యి లో Butyric Acid C4:0 అసలు లేకపోవడం నిజంగా వింతే. వెన్న లేకుండానే నెయ్యి తయారు చేశారు. అంటే ఏ స్థాయిలో కల్తీ జరిగిందో చూడండి. వెన్న తో తయారు చేయని నెయ్యి ఇది..సో, కల్తీ అనేది 100% నిజం. టెస్ట్ చేసిన […]
Read Moreబీసీల బాగే బాబు లక్ష్యం
• సీడ్ పథకంతో సంచార జాతుల అభివృద్ధికి పెద్దపీట • బీసీ విద్యార్థుల విద్యకు ప్రాధాన్యమిస్తున్నాం • బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో సీసీ కెమెరాలు • 100 బీసీ హాస్టళ్లలో రిసోర్సు సెంటర్ల ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడి • విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక మోనటరింగ్ చేస్తాం • డ్యాష్ బోర్డులో విద్యార్థుల హెల్త్, ప్రొగ్రెస్ రిపోర్టులు • బీసీల సంక్షేమానికి నిధులు కొరతరానివ్వబోం • రాష్ట్ర బీసీ శాఖ మంత్రి […]
Read Moreజిల్లాకో ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు దిశగా అడుగులు
డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం ‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతాం టెక్నాలజీ ద్వారా గంజాయి సాగు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం గంజాయి నివారణ, కట్టడి చర్యలపై సచివాలయం వేదికగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి, అక్టోబర్, 03; డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. జిల్లాకు ఒక […]
Read More2030 నాటికి తెలంగాణ లక్ష్యం 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ
గ్రీన్ ఎనర్జీలో పెద్ద సంఖ్యలో పవర్ కన్వర్టర్లు సెమీ కండక్టర్ల ఆవశ్యకత రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు జపాన్ కంపెనీకి ఆహ్వానం జపాన్ లో రోహ్మ్ కంపెనీ సెమీ కండక్టర్ల విభాగాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని, ఈ నేపథ్యంలో […]
Read Moreహిందూ సనాతన ధర్మాన్ని ఎవరూ కూడా అపవిత్రం చేయలేరు
బూరగడ్డ వేదవ్యాస్ హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే శక్తివంతమైనదని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. టీటీడీ లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి నిరసనగా ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు గురువారం నాడు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర […]
Read Moreసమిష్టి కృషితో ఉత్సవాలు విజయవంతం చేద్దాం
– రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల మధ్య సమన్వయమే కీలకం – దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి – సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ: సామాన్య భక్తుల సంతృప్తికర దర్శనం కోసం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందని శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సన్నిధిలో దేవీ నవరాత్రుల […]
Read More