– బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ డాక్టర్ జీ ఆదిత్య రెడ్డి హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ కోల్ కతా ఆర్.జి. కార్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ డాక్టర్ జీ. ఆదిత్య రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన […]
Read Moreనాటక రంగాన్ని కాపాడుకోవాలి
• విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహావిష్కరణ • నాటకాలు సమాజంలోని మార్పునకు ప్రతిబింబాలు • అభిమానులు, ప్రేక్షకుల నాడి పట్టుకున్న కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది • మార్పును స్వాగతిస్తూనే.. పాత విధానాలను తర్వాతి తరాలకు అందించడం అవసరమే • సమాజంలోని జాఢ్యాలను పారద్రోలేందుకు ప్రభుత్వాలతో పాటు కళాకారుల చొరవ మరింత పెరగాలి • పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు […]
Read Moreసీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ
– రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో కలిసి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత రెండు […]
Read Moreస్కూల్ వ్యాన్ ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి : అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తాపడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Moreచేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ లు
– రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత విజయవాడ : చేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్.సవిత తెలిపారు. నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎగ్జిబిషన్ లో ప్రతి స్టాల్ […]
Read Moreగుండె పగిలిన హిందువులు
– నిలదీసి ప్రశ్నించి నిరసనలు రిజర్వేషన్ల అంశంపై మొదలైన వివాదం మతవిద్వేషంగా రూపుదాల్చి బంగ్లాదేశ్లోని హిందువులపై విచక్షణారహితంగా జరిగిన దాడులు, అత్యాచారాల వీడియోలు, ఫొటోలు, వార్తలను మీడియాలోను, సోషల్ మీడియాలోను చూసిన ప్రపంచ హిందూ సమాజం గుండె చెరువైంది. ఏ హిందూ ప్రజలైతే 50 ఏళ్ల కిందట ప్రత్యేక బంగ్లాదేశ్ దేశ ఏర్పాటుకు అండగా నిలిచారో ఆ హిందువులపైనే జరిగిన హింసాకాండ, దారుణ మారణకాండను చూచిన హిందువులు… మానవత్వపు ఛాయలు […]
Read Moreరూ.31532 కోట్ల పెట్టుబడులు
-దాదాపు 30750 కొత్త ఉద్యోగాలు -19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు -విజయవంతంగా ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ.31532 కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా […]
Read Moreపేదలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష
– అస్సైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపేయడం దుర్మార్గం – సోమాజీగూడ ప్రెస్క్లబ్లో వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్రావు ధ్వజం హైదరాబాద్: రాష్ట్రంలో పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు ఆక్షేపించారు. ప్రభుత్వం అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూములపై అసైనీలకు పూర్తి హక్కులు కల్పిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం […]
Read Moreతిరుమల ఘాట్ రోడ్లలో చిరుత సంచారం
– సెప్టెంబర్ 30వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు తిరుమల: చిరుత సంచారం నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల పై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉందని తెలియజేశారు.
Read Moreమాధురికి మానసిక చికిత్స చేయించాలి
– ఆమెలో శృంగార పరమైన ఉన్మత్త లక్షణాలు – తీవ్రమైన ఉద్వేగ లోపాన్ని సైకోసిస్ లక్షణంగా భావించాలి – భార్యా పిల్లలు ఉన్న శ్రీనివాస్ తో సంబంధం పెట్టుకోవడాన్ని కాండక్టు డిజార్డర్ గా గుర్తించాలి – శ్రీనివాస్ భార్య వాణి, కూతుళ్ళకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం – సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి సూచన తిరుపతి, ఆగస్టు 12 : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో వివాహేతర బంధం వివాదంగా మారడంతో, […]
Read More