-పదేళ్లలో హైదరాబాద్ కు కేంద్రం ఎంతో సాయం చేసింది – బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణకు పదేళ్లలో రూ.9 లక్షల 26 వేలకోట్లుఇచ్చింది. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి రూ.26 వేల కోట్లు కేటాయించింది. ఇది పూర్తయితే అనేక పరిశ్రమలు వస్తాయి. ఆర్ఆర్ఆర్ తెలంగాణ గేమ్ చేంజర్ గా మారుతుంది. యూపీఏ హయాంలో తెలంగాణలో ఏడాదికి 17 కిలోమీటర్ల మేర […]
Read More50 రోజుల్లో 10వేలకు కు పైగా గ్రీవెన్స్ కు అర్జీలు
• పారదర్శకంగా అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక • సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అర్జీదారులందరికి న్యాయం జరిగేలా చర్యలు • మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి: వస్తున్న అర్జీదారులకు ఇస్తున్న వినతులకు న్యాయం జరిగేలా… ప్రత్యేక చర్యలు చేపడతున్నామని.. దాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి.. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు […]
Read Moreప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా?
ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణం టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే…వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా.30 వేల […]
Read Moreక్రీడలకు అత్యంత ప్రాధాన్యం
-బెస్ట్ పాలసీని తీసుకొస్తాం.. -అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్ లో రూ.321 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చదువులోనే కాదు… క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుంది.. కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇది నిరూపించెందుకే నిఖత్ జరీన్, సిరాజ్ కు గ్రూప్1 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో […]
Read Moreతండ్రిని కాపాడేందుకు కొడుకు మొసలితో పోరాటం
పశ్చిమబెంగాల్, మహానాడు: పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాస్ జిల్లా సుందర్బన్ ప్రాంతంలోని సత్యదాస్పూర్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల చిన్నారి ధైర్య సాహసలు ప్రదర్శించాడు. 2 రోజుల క్రితం అబ్బాసుద్దీన్ షేక్ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు సమీపంలోని నదిలోకి వెళ్లాడు. అకస్మాత్తుగా నది నుండి పెద్ద మొసలి వచ్చి దాడి చేయడంతో.. కొడుకు మొసలితో పోరాడాడు. ఫలితం లేకపోవడంతో గ్రామానికి పరిగెత్తి గ్రామస్థులను తీసుకొచ్చాడు. తిరిగొచ్చేసరికి తన […]
Read Moreఆరోగ్య పథకాల పేర్లు మారుస్తూ మోడీ అంకెల గారడీ
– వైద్య ఆరోగ్య పద్దులో అరకొర కేటాయింపులపై లోక్ సభలో గళమెత్తిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఢిల్లీ: యూపీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య పథకాల పేర్లు మారుస్తూ మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంకెల గారడి చేస్తూ పబ్బం గడుపుతున్నదని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ లో వైద్య ఆరోగ్య పద్దులపై శుక్రవారం పార్లమెంట్ లో కాంగ్రెస్ పక్షాన ఎంపీ […]
Read Moreవరి విత్తనాలపై 80 శాతం రాయితీ
అమరావతి, మహానాడు: ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అధిక వర్షాలకు వరి దెబ్బ తిన్న జిల్లాల్లో 80 శాతం రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఉభయ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 6,356 క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాల వద్ద పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గత నెల భారీ వర్షాలకు 1,406 హెక్టార్లలో నారు […]
Read Moreపారిస్ ఒలింపిక్స్ నుంచి సింధు నిష్క్రమణ
పారిస్, మహానాడు: పారిస్ ఒలింపిక్స్లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడిరది. పోరాడి ఓడిరది. క్వార్టర్స్ చేరు కుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటి బాటపట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఘోరంగా ఓడిరది. తొలిగేమ్ ను గెలిచే ఛాన్స్ సింధు […]
Read Moreఎంఐజి లేఔట్ను పరిశీలించిన మంత్రి మండిపల్లి
రాయచోటి, మహానాడు: మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్మిస్తున్న ఎంఐజి లేఅవుట్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఎంఐజి లేఔట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మందడిపల్లి […]
Read Moreనీట్ పరీక్షపై సుప్రీంకోర్టు తుది తీర్పు
న్యూఢిల్లీ,మహానాడు: నీట్ -యుజీ పరీక్ష పవిత్రత దెబ్బ తినేలా వ్యవస్థాగత ఉల్లంఘన జరగనందున పరీక్షను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది నిర్లక్ష్యం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్రానికి, ఎన్టీఏకి మొట్టికాయ లేసింది. నీట్లో సంస్కరణలను పరిగణన లోకి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పరిధిని పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పార్థివాలా, జస్టిస్ […]
Read More