తాగునీటి సమస్య లేకుండా చేయడమే నా లక్ష్యం

-మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: పట్టణ వాసులకు తాగునీటి సమస్య లేకుండా చేయడమే నా ప్రథమ లక్ష్యం, మినరల్ వాటర్ ను అతి తక్కువ ధరకు త్వరలో పేట ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 2. 3 నెలలుగా పట్టణ వాసులకు ఏర్పడిన తాగునీటి సమస్యకు చరమగీతం పాడనున్నానని, పట్టణ వాసులకు తాగునీటి సమస్య […]

Read More

దేశంలో చట్టాల మార్పు వరం కాదు… శాపమే !

– ‘కొత్త జాడీలో పాత పచ్చడి’ లాంటిదే బిఎన్ఎస్ – రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగానే కొత్త చట్టాలు – ప్రశ్నించే గొంతుకను అణగదొక్కేందుకే ప్రభుత్వ కుట్ర – “రైతుల పోరాటం” స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాల్సిందే – సదస్సులో ప్రముఖ న్యాయ కోవిదులు, కార్మిక, ప్రజా నేతలు ఉద్ఘాటన తిరుపతి: దేశంలో చట్టాల మార్పు… వరం కాదని శాపమేనంటూ ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, సుంకర రాజేంద్రప్రసాద్, రిటైర్డ్ […]

Read More

నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టండి 

ఎస్పీని కోరిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు, మహానాడు:  పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గళ్ళ మాధవి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను కోరారు. నగరంలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బైక్ రేసింగ్ లపై దృష్టి పెట్టాలని సూచించారు. నగరంలో గంజాయి సరఫరాపై పూర్తి సమాచారాన్ని ఎస్పీకి అందించారు. నగరంలో ఈట్ స్ట్రీట్ పై దృష్టి సారిస్తామన్నారు. నగరంలో […]

Read More

‘మట్టి’ నుండి మనీ తవ్వుతున్నారు!

దివిసీమలో మట్టి గ్యాంగ్ చిరువోలులంక రెవెన్యూ పరిధిలో ఎక్కడా తగ్గేదే లే.. గట్టి డాన్లు గురూ అడ్డగోలు మట్టి తవ్వకాలు మంత్రి కొల్లు, ఎమ్మెల్యే మండలి ఎక్కడ? అవనిగడ్డ: మట్టిబాబులంటే గట్టి బాబులే… అర్ధరాత్రే కాదు.. పట్టపగలూ మట్టిని కొల్లగొట్టగలరు. ఎమ్మెల్యే అంటే లెక్కలేదు. మంత్రిని పట్టించుకోరు. ఇక కలెక్టర్ అయితే ఏంటీ? ఆర్డీవో ఊహూ.. తాహసీల్దార్ మనోడే. వీఆర్వో మన గ్రామసింహమే. ఇదీ మట్టి మాఫియా బాష. అందుకేనేమో.. […]

Read More

సేవ, సహాయానికి మారుపేరు టీడీపీ

– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గుంటూరు, మహానాడు:  తెలుగుదేశం పార్టీ అంటే కేవలం రాజకీయాలు చేయడమే కాదని, ఆపన్నులకు సహాయం అందించడంలో కూడా ముందుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ 4వ డివిజన్ కు చెందిన తుళ్లూరి నాగరాజు ఇటీవల చనిపోగా అతని పిల్లలు సన్విత, పరమేశ్వరిల స్కూలు ఫీజు నిమిత్తం రూ.10 వేలు, అలాగే ఇటీవల మరణించిన జట్టు రమణ కుటుంబానికి రూ.5 […]

Read More

శానిటేషన్‌ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

-వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా చేద్దాం  -ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు:  నియోజకవర్గంలో శానిటేషన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట మున్సిపల్ సచివాలయ శానిటేషన్ సిబ్బందితో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. గత కొద్ది రోజులుగా వర్షాలు తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొన్ని […]

Read More

ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల  అమరావతి , మహానాడు:  స్వలాభం కోసం చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్ ను ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు   బీజేపితో సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు […]

Read More

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం

ఆఖరి 3 నిమిషాల్లో హడావిడిగా డిజైన్‌ చేశారా? భారతదేశ సంస్కృతి, చరిత్రకు ఇది ఘోరమైన అవమానం దుస్తులు చాలా చీప్ గా ఉన్నాయన్న బెంగళూరు రచయిత డాక్టర్ నందితా అయ్యర్ నాసిరకం దుస్తులు అంటగట్టారంటూ కామెంట్స్ పారిస్: క్రీడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నపారిస్ ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫ్లాగ్ […]

Read More

శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా టీటీడీ సేవలు

– టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల: శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టం అని టీటీడీ కొత్త అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణ దారులు వేదశీర్వచనం […]

Read More

కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి 

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్  మచిలీపట్నం, మహానాడు:  కృష్ణా జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గతంలోనూ కృష్ణాజిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా ఉండేదన్నారు. సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుదామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా జిల్లాను అన్ని […]

Read More