పర్యటన విజయవంతం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో సీఎం అధికారిక నివాసం వన్ జనపథ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు.ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అనంతరం వన్ జనపథ్ లో ఎపి భవన్ రెసిడెన్స్ కమిషనర్ అగర్వాల్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు కి […]
Read More37 లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం: ఎమ్మెల్యే మాధవి
గుంటూరు, మహానాడు: నల్లచెరువులో 37లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 19వ డివిజన్ నల్లచెరువు 2వ లైన్లో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreఇంజనీరింగ్ తొలి విడతలో 1,17,136 సీట్లు భర్తీ
-సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య -జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులు -మలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524 -తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీ అమరావతి: ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య […]
Read Moreవైసీపీది విధ్వంస మార్గం.. టీడీపీది అభివృద్ధి మార్గం
– తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: వైసీపీది విధ్వంస మార్గం.. టీడీపీది అభివృద్ధి మార్గమని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి నగర పంచాయతీ లోని 19వ వార్డ్ లో సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మీ మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి ప్రజల నాడి తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ సారధ్యంలో ప్రజా […]
Read Moreఘనంగా విను’కొండ’ తిరునాళ్ళ
-పోటెత్తిన భక్త సందోహం -ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే -రామలింగేశ్వర ఆలయం, ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతాం.. ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని కొండపై వేంచేసియున్న గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి తిరుణాల మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉండటం వలన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు కొండపై […]
Read Moreరాష్ట్రం ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి: ప్రత్తిపాటి
ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు కోటప్పకొండ, మహానాడు: రాష్ట్రం ఆర్థిక అగాథం నుంచి బయటపడాలని విశిష్ఠ తొలి ఏకాదశి పూజల సందర్భంగా ఆ విష్ణు మూర్తిని వేడుకున్నట్లు తెలిపారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రానికి శాపంగా మారిన వైకాపా పాపాల నుంచి విముక్తి లభించాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, సంపదలతో నిండాలని ఆ దేవుడిని కోరుకున్నానన్నారు. ఆ చల్లని కృపతో రాష్ట్ర […]
Read Moreఆర్టీసీ కార్మికులను నమ్మించి మోసం చేసిన జగన్ రెడ్డి: ప్రత్తిపాటి
ప్రత్తిపాటిని సత్కరించిన చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఉద్యోగ సంఘాలు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్థాయిలో నమ్మించి మోసం చేసిన వ్యక్తి మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అంతకుముందు వరకు ప్రగతిరథ చక్రాలుగా ఉన్న ఆర్టీసీ జగన్ దెబ్బతో రోడ్డున పడే దుస్థితి దాపురించిందని, కార్మికుల సంక్షేమాన్ని పూర్తి విస్మరించారన్నారు. విలీనం […]
Read Moreసైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చింది
– ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ, మహానాడు: సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చిందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తాడికొండ గ్రామంలోని కొండపై వేంచేసియున్న గంగా భ్రమరాంబ సమేత కొండ మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితుల చేతుల మీదగా 10,116 కొబ్బరికాయల నీళ్లతో అభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు […]
Read Moreదీక్ష, దక్షతలకు నిలువెత్తు నిదర్శనం ఏకలవ్య
– టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దర్శి, మహానాడు: దీక్ష, దక్షతలకు నిలువెత్తు నిదర్శనం ఏకలవ్య అని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏక లవ్య జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నాఋ. ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి, కేకు కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా లక్ష్మీ మాట్లాడుతూ…. ఏకలవ్య ద్రోణాచార్యుని దగ్గర చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది. […]
Read Moreసాగర్ కుడి కాలువకు నీటి విడుదల
మాచర్ల, మహానాడు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. కృష్ణా బోర్డు ఉత్తర్వుల మేరకు ఇరిగేషన్ ఈఈ శ్రీహరి బుధవారం నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 5, 7 గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున తొమ్మిది రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నారు. పల్నాడు, గుంటూరు, […]
Read More