గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి డల్లాస్ ఎయిర్పోర్ట్ లో మంత్రి కొండపల్లికి తెలుగు సంఘాల ఘనస్వాగతం అమరావతి: రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. నిన్నటి వరకు వాషింగ్టన్ డిసీ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన నిన్న […]
Read Moreదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు రండి
-సీఎం చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి, అధికారులు విజయవాడ, మహానాడు: ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వచ్చే నెల మూడోతేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.
Read Moreఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ డ్యాం సందర్శన
– టి. లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ తెలుగు ప్రజలకు గర్వకారణం. పదుల వేల కుటుంబాలకు జీవనాధారం. ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా, 1967 ఆగస్టు 4న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసి […]
Read Moreఆదివారం కూల్చివేతలు ఎందుకు?
– హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం! హైదరాబాద్, మహానాడు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశం మేరకు విచారణకు హైడ్రా కమీషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. కోర్టు రంగనాథ్కు చీవాట్లు పెట్టింది. హైకోర్టు ఏమన్నదంటే… ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పండి. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక […]
Read Moreప్రభుత్వంపై విశ్వాసం ఉండడంతోనే.. వరద బాధితులకు భారీగా విరాళాలు
గుంటూరు, మహానాడు: వరద బాధితుల సహయార్థం ముఖ్యమంత్రి సహయనిధికి 425 కోట్లు విరాళాలుగా అందించడం ప్రభుత్వం పై ఉన్న విశ్వాసానికి, దాతల మానత్వానికి ప్రతీక అని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మానవత ప్రధాన సలహ దారుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం గుంటూరులోని మానవత కార్యాలయం నుండి మానవత సంస్థ ఆధ్వర్యంలో లక్ష రూపాయల విలువచేసే వంట సామగ్రిని రాయపూడి లంక గ్రామ వరద బాధితులకు […]
Read Moreకన్నెగంటి రమాదేవి రూ.50 లక్షల విరాళం
వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏఎల్ఈఏపీ(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా) తరపున ఆ సంస్థ ప్రెసిడెంట్ కన్నెగంటి రమాదేవి రూ.50 లక్షల విరాళం అందించారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి ఆదివారం కన్నెగంటి రమాదేవి చెక్కు అందించారు.
Read Moreమంగళగిరిలో ‘క్లీన్ అండ్ గ్రీన్’
– సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపునకు లోకేష్ చర్యలు – మంత్రి చొరవ పట్ల స్థానికుల హర్షం మంగళగిరి, మహానాడు: మంగళగిరి నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేందుకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సొంతంగా అయిదు గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలు చేయడంతో పాటు వాటిని వినియోగించి పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించేందుకు ఐదుగురు కార్మికులను […]
Read Moreహైడ్రా పేరుతో కూల్చివేతలు సమంజసం కాదు
– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి, మహానాడు: ప్రజలు హైడ్రా వల్ల భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్, వినాయక్ నగర్ మౌలాలి డివిజన్లలో తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ శేఖర రెడ్డి పర్యటించి, ప్రజలకు భరోసా కల్పించారు. హైడ్రా అధికారులు ఎప్పుడొచ్చి కూల్చేస్తారో తెలియక శంకరయ్య కాలనీ, సింహాద్రి నగర్ ఎన్ .ఏం.డి.సి కాలనీ శివానంద నగర్, తదితర కాలనీల […]
Read Moreపూడిమడక తీరంలో మరబోటు దగ్ధం!
– సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు విశాఖపట్నం, మహానాడు: పూడిమడక సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోటు ఇంజన్లో మంటలు చెలరేగడంతో దగ్ధమైంది. బడే సూర్యనారాయణకు చెందిన ఐఎన్డీ ఏపీ వీ5 ఎంఎం 294 నెంబర్ గల మెకనైజ్డ్ బోటు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి వేటకు వెళ్ళింది. శనివారం వేట సాగించాక ఆదివారం తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలో వల వేసే సమయంలో ఒకసారిగా ఇంజన్ నుండి మంటలు చెలరేగాయి. […]
Read Moreవైద్యులు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాలి
– బ్లడ్ షుగర్స్ పై అప్రమత్తత అవసరం – రోగులకు నేరుగా సేవ చేయడమంటే ఇష్టం – మణిపాల్ హాస్పిటల్స్ ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని విజయవాడ, మహానాడు: వైద్యులు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఉండాలి. బ్లడ్ షుగర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తుండాలి. వ్యాధులు ఒకదానికి మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటిని ఎదుర్కోవడంలో వైద్యులు ముందుండాలని రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి […]
Read More