ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరుగుతున్నాయి

-ఏసీబీ చీఫ్ సి వి ఆనంద్ -ఏసీబీ వరుస దాడుల్లో అధికారుల్లో భయం (రమణ) హైదరాబాద్: గత 6 నెలలుగా ఏసీబీ చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న కేసులు.. అవినీతి ఉద్యోగులందరిలో భయం పుట్టిస్తున్నాయని ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. అనుమానిత అధికారులు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రతి విషయాన్నీ అనుమానాస్పదంగా చూస్తున్నారని తెలిపారు.దీంతో వారిని ట్రాప్‌ చేసి పట్టుకునేందుకు తమ సిబ్బంది మరింత కష్టపడాల్సి వస్తుందన్నారు. అయితే […]

Read More

బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే

-ఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారు -రామాయణ్ సర్క్యూట్ కింద కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధి -కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తి -అధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిది -కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా -కరీంనగర్ మీడియాతో ఇష్టాగోష్టిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్: ఇతర పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే […]

Read More

ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు

-వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఫార్మా పరిశ్రమ మద్దతు అవసరం -ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు -హైటెక్స్ లో జరిగిన ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం […]

Read More

తెలంగాణలో గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ

-టీచర్లు లేరు.. పుస్తకాలు రావు -ముక్కినబియ్యంతో పిల్లలకు భోజనం -కోటిగుడ్డు బిల్లులూ ఇవ్వలేదు -ఏడునెలలో మీరేం చేశారు? -సీఎం రేవంత్‌కు బీఆరెస్ నేత హరీష్ బహిరంగలేఖ హైదరాబాద్: తెలంగాణలో విద్యావ్యవస్థ గాడితప్పుతోందని బీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి ఏడు నెలలయినా ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. ముక్కినబియ్యంతో అన్నం […]

Read More

అధైర్యపడవద్దు..నేనున్నా!

మాజీ సీఎం , వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పులివెందుల: పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయిన మాజీ సీఎం వైఎస్‌ జగన్, అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు […]

Read More

డిసెంబర్ కల్లా సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి

మంత్రి దామోదర రాజనర్శింహ ఆదేశం మహబూబ్ నగర్ : వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1225 పడకల (బెడ్స్) సామర్థ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు.. ఉమ్మడి జిల్లాకు చెందిన […]

Read More

రేషన్‌కార్డులో మార్పు చేర్పులకు అవకాశం

హైదరాబాద్: ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పులు సరి చేయుటకు, కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయుటకు, పెళ్లి అయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. రేషన్ కార్డులో సవరణలు చేయుటకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకము లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ లు తీసుకొని అందుబాటులో […]

Read More

మాట జారాం.. మరేటిసేత్తం?

-అప్పుడేటి సేసినవు సత్తిపండూ..? – లైవ్ ఇవ్వాలని అప్పుడు జగన్ బాబును అడిగినవేటి? – జగన్-కేసీఆర్ భేటీ లైవ్ ‘సాచ్చి’లో ఇచ్చినరేటి సత్తిబాబూ – జగన్ బాబు సమీక్షలు లైవ్ ఇచ్చినరేటి? – అన్నీ ఎడిట్ వీడియోలే కదా సత్తిపండూ.. – మైండుగాని పోయినాదేటి? – మరిప్పుడు ఎట్లస్తిరప్పా? – ‘బొత్స’ను ఆడేసుకుంటున్న నెటిజన్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇజియనగరం సత్తిబాబుకు కూసింత ఎటకారాలెక్కువ. ఆయన ఇజియనగరం తెలివితేటలు, సత్తిపండు […]

Read More

కొట్లాటలొద్దు..కలసి నడుద్దాం

– త్రీమెన్ కమిటీతో తొలి అడుగు – వివాదం లేని అంశాలపైనే చర్చ – మళ్లీ కలసి మాట్లాడదాం – ఏపీ సీఎం బాబు-రేవంత్ భేటీ – భేటీ మధ్యలోనే వివాదాస్పద అంశాలపై సోషల్‌మీడియాలో ప్రచారం ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు-తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన భేటీలో తొలి అడుగు పడింది. విభజన సమస్యలతోపాటు, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ […]

Read More

అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు

– మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ : ఈరోజు తెలుగు జాతి హర్షించే రోజు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చంద్రబాబు లేఖ పంపించారు. ఈరోజు జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించాం. పెద్ద ఎత్తున ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని […]

Read More