కాకినాడ, మహానాడు : సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ విజయం సాధించాలని పాత గైగోలుపాడు టీడీపీ కూటమి కార్యకర్తలు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నారు. మొక్కుకున్నట్టుగానే వారు గెలుపొందడంతో కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్రగా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి బయల్దేరి మొక్కును తీర్చుకున్నారు.
Read Moreఉండవల్లిలో రంగా విగ్రహ ఏర్పాటు
* అమరావతిలో రంగా పేరిట స్మృతి వనం * మంత్రి నారా లోకేష్ కు విన్నవించిన కాపు జాగృతి నాయకులు మంగళగిరి, మహానాడు : ఉండవల్లిలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని పునర్నిర్మించాలని, రాజధాని అమరావతిలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి రంగా పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్ధన్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న […]
Read Moreరాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించొద్దు
–రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ -మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా దేశ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ అధినేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…రాహుల్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని చెప్పిందేంటి […]
Read Moreఆవేశపడకు బొత్సా…
–బొత్సకు కౌంటర్ -టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పలమనేరు, మహానాడు :హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన నేపథ్యంలో వైసీపీ నేత బొత్స చేసిన వ్యాఖ్యలను పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ..అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు… మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపి భవనాలు అప్పగించింది మర్చిపోలేదు. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తాం […]
Read Moreకాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ .. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు షాకిచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు ఆయన రాజీనామా చేశారు. కారు దిగిన ఆయన… […]
Read Moreనీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా
నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే, నీట్ యూజీ పరీక్ష, కౌన్సెలింగ్ కు సంబంధించి పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో పలువురు విద్యార్థులు, పేరెంట్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లను ఈ నెల 8న విచారించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడ్డట్లు సమాచారం. తదుపరి ప్రకటన వచ్చే వరకు […]
Read More‘ఫ్యాను’ రెక్కల రోదన
– జగనా..నువ్వింక మారవప్పా! ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘ఆ అబ్బాయి చాలా మంచోడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు.పైగా బోలెడంత ఆస్తి ఉంది. చేతిలో అధికారం కూడా ఉంది. కాకపోతే ఒక్కటే దుర్గుణం’’ అని ఆగిపోయాడట ఓ పెళ్లిళ్ల పేరయ్య. ‘‘ఇన్ని సుగుణాలున్న అబ్బాయికి ఆ ఒక్క లోపం ఫర్వాలేదు. ఇంతకూ ఏమిటా లోపం’’ అని ఆరా తీశాడట పెళ్లికూతురు తండ్రి. ‘‘అబ్బే ఏం లేదండీ. అతినికి తెలియదు. చెబితే […]
Read Moreవీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు
• త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై సమావేశం • జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి • వికసిత భారత్ – 2047 లక్ష్యంలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గిద్దాం • సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలి • పర్యావరణ పరిరక్షణ, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలి • స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు • కాలుష్య నియంత్రణ […]
Read Moreపవన్ కళ్యాణ్ వారాహి దీక్షోద్వాసన
మంగళగిరి: సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మ వారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతి, ద్వి హారతి, త్రి హారతి, చతుర్ధ, పంచ, నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. […]
Read Moreఅరాచకాలు సృష్టించిన వారి సంగతి తేలుస్తా!
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్ల , మహానాడు : మాచర్ల లో అరాచకాలు సృష్టించిన పిన్నెల్లి అనుచరుల సంగతి తెలుస్తా, వాళ్ళు కూడా నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి తో గడుపుతారని మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. నేరస్తుడు పిన్నెల్లిని కాపాడటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళడం సిగ్గు చేటు అన్నారు. […]
Read More