పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటా

– జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరిప్రసాద్ నామినేషన్ విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, […]

Read More

అప్పుడు 15 పైసలే ప్రజలకు చేరేది

– అందుకే మమ్మల్ని ఎన్నుకున్నారు – మోదీ ప్రసంగంలో ఏపీ ప్రస్తావన ఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి రూపాయి విడుదలైతే.. కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎక్కడా చూసినా స్కామ్ జరిగాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అవినీతి తగ్గిందన్నారు. తమకు దేశం ఫస్ట్ అని.. మిగిలినవి తర్వాతేనని వివరించారు. నిరాశలో ఉన్న దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో […]

Read More

విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ

విజయవాడ:మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.

Read More

ఏపీలో కలెక్టర్లు బదిలీ

విజయవాడ: ఏపీలో క లెక్టర్ల బదిలీలకు ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వం మారిన తొలిసారి భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. కొత్త కలెక్టర్లు వీరే.. శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ పార్వతీపురం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్‌ విశాఖ కలెక్టర్‌గా హరీంద్రప్రసాద్‌ అనకాపల్లి కలెక్టర్‌గా కె.విజయ అంబేద్కర్‌ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్ పల్నాడు కలెక్టర్‌గా అరుణ్‌బాబు నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్‌ తిరుపతి కలెక్టర్‌గా ఎస్‌. వెంకటేశ్వర్‌ అన్నమయ్య కలెక్టర్‌గా చామకూరి శ్రీధర్‌ కడప […]

Read More

దారి ప్రక్కన సేదదీరిన యుద్ధోపహతులు

కంటికి కనిపించే దృశ్యాలు కొన్ని మనసులో ఆలోచనల తుట్టెను కదిలిచి రకరకాల ఉద్వేగాలను రేపుతుంది. దారి ప్రక్కన చెట్టు నీడన తుండు గుడ్డ పరుచుకొన్న నిద్రా భంగిమ “దారి ప్రక్కన ఆరిన కుంపటి విధాన”.. ఒక ఉద్వేగకర దృశ్యం. ఆదమరిచి నిద్రిస్తున్న విధానం మనసులో రకరకాల కారణాలకు అన్వేషణ మొదలు. వారు ఎవరన్నది ప్రధానం కాదు గానీ, ఏపరిస్థితుల్లో అలా నిద్రాదేవి ఒడిలో సాంత్వన పొందుతున్నారో.. ఆ తీరు ఊరికే […]

Read More

సమస్యల పరిష్కార వేదికగా నారా లోకేష్ “ప్రజాదర్బార్”

రాష్ట్రం నలుమూలల నుంచి విన్నపాల వెల్లువ అమరావతి: గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తోంది. “ప్రజాదర్బార్” కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల […]

Read More

ఎన్డీఏ కూటమి విజయానికి పిఠాపురం ఇచ్చిన భరోసా వెలకట్టలేనిది

కాలం పెట్టిన పరీక్షలో వైసీపీ అహంకారంతో ఓడిపోయింది ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం ఉండదు శక్తివంచన లేకుండా ప్రజల కోసం పని చేయడానికే ప్రాధాన్యం గత ఐదేళ్ల కాలంలో అన్ని శాఖల్లో చోటు చేసుకున్నా అక్రమాలు, అవినీతి బయటపడుతున్నాయి 2047కు భారత్ విశ్వ గురువు కావాలి… అదే మన సంకల్పం కావాలి… పిఠాపురం జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికుల సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ […]

Read More

గుంటూరులో ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పెన్షనర్లకు ఉదయం 6 గంటల నుండే వారి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, సోమవారం సాయంత్రానికి పించన్ల పంపిణీ నూరు శాతం పూర్తికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏల గల్లా మాధవి, మహ్మద్ నసీర్ లతో కలిసి పట్టాభిపురం, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పించన్ల […]

Read More

సీఎం చంద్ర‌బాబునాయుడు కటౌట్‌కి పాలాభిషేకం చేసిన మంత్రి నారాయ‌ణ‌

– ఫించ‌నుదారుల చేత చంద్ర‌బాబు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేయించిన మంత్రి నారాయ‌ణ‌ – వెంక‌టేశ్వ‌ర‌పురంలో ల‌బ్ధిదారుల‌కి ఫించ‌న్లు పంపిణీ చేసిన నారాయ‌ణ‌, కోటంరెడ్డి జులై 1వ‌తేదీ వృద్ధాప్య‌, వితంతువుల‌కు ఫించ‌ను రూ. 7000, దివ్యాంగుల‌కు రూ. 6000 రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అంద‌చేసిన సంద‌ర్భంగా…నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం వెంక‌టేశ్వ‌ర‌పురంలోని జ‌నార్ధ‌న్ రెడ్డి కాల‌నీలో… మాజీ కార్పొరేట‌ర్ జ‌హీర్ ఆధ్వ‌ర్యంలో… సీఎం చిత్ర ప‌టానికి పాలాభిషేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ […]

Read More

జైరాం రమేశ్‌ పోస్టుపై లోకేశ్‌ ఘాటు స్పందన

మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం అమరావతి: జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. అరకు ఆర్గానిక్‌ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్టు మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ముద్ర వేసుకున్నారంటూ జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుపై లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. ‘‘అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ గొప్పగా […]

Read More