మాయన్న.. మౌనమే మేలోయ్!

10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని పార్లమెంటు చరిత్ర తిరగేస్తే అర్థం అవుతుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీలో ఇచ్చారు అని మరో వాదన‌. ఆ సంగతి వదిలేస్తే అధికారంలో ఉన్నప్పుడు నలుగైదుగురిని లాగేస్తే , ప్రతిపక్షం సీటు ఉండదు అని అన్న మాయన్న.. ఇపుడు గబాల్న రూల్ బుక్ గుర్తొచ్చి అలా లేదు అని లేఖ. అది డిమాండా? రిక్వెస్టా అర్థం కాలేదు. అలాంటి రూల్ ఉన్నట్లు […]

Read More

ఏయూ రెడ్డిగారికి.. బాబు సీఎం కాదట!

– ఏయూ వర్శిటీ రెడ్డిగారి రూటే సెపరేటు – ఆయన చాంబరులో కనిపించని సీఎం చంద్రబాబు ఫొటో -గతంలో జగన్ నిలువెత్తు చిత్రపటం వద్ద ఫొటోలు – జగన్‌రెడ్డి భక్తసమాజం తీరే వేరప్పా – అవి వర్శిటీలా? రెడ్ల ఆశ్రమాలా? – ప్రసాదరెడ్డి రాజీనామాకు రోడ్డెక్కిన విద్యార్ధులు ( మార్తి సుబ్రహ్మణ్యం) మనం ఓటు వేయని అభ్యర్ధి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మనకు ఎమ్మెల్యేనే. మనకు ఇష్టం లేని పార్టీ […]

Read More

బెదిరింపుల సంస్కృతిని సమాజం హర్షించదు

– మహిళా ఉద్యోగులపై రాజకీయ పెత్తనం తగదు – గోపాలపురం నియోజకవర్గ మాజీ ఉప సర్పంచి బెదిరింపుల ఆడియో కలకలం – మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల రాజకీయ నేతల పెత్తనం తగదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గం జగన్నాధపురం మాజీ ఉప […]

Read More

ముస్లిం సమాజానికి క్షమాపణలు చెబుతారా?

– ముస్లిం మతపెద్ద లూ.. ఇప్పుడు జగన్ రెడ్డిని ప్రశ్నించగలరా? – సంసారానికి, వ్యభిచారానికి ఉన్నంత తేడా – మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లి విజయవాడ: టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే, కూటమి అభ్యర్థులకు ఓటు వేయకండి అని ఎన్నికలకు ముందు మాట్లాడిన సో కాల్డ్ ముస్లిం మతపెద్దలు ఇప్పుడు ఏం సమాధానమిస్తారు. నిన్న జరిగిన లోక్ సభ స్పీకర్ ఎన్నికలో […]

Read More

మా పార్టీకి పాత ఆఫీసు ఇవ్వండి

-పార్ల‌మెంట్ లో పార్టీ కార్యాల‌యం మార్పు కోసం స్పీక‌ర్ ను క‌లిసిన టిడిపి ఎంపీలు ఢిల్లీ : పార్ల‌మెంట్ లో గురువారం టిడిపి ఎంపిలంద‌రూ క‌లిసి లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న్ లో ఫ‌స్ట్ ఫ్లోర్ లో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కార్యాల‌యం చిన్న‌దిగా వుండ‌టంతో , కొంచెం విశాల‌మైన స్థ‌లం వున్న గ‌దులు కార్యాల‌యానికి కేటాయింపు చేయాల్సిందిగా […]

Read More

బ్లూబుక్ తయారు చేస్తున్నాం

-రేవంత్ రెడ్డి అన్న.. సిగ్గుందా మీకు? – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్: ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు. దీనిపై కోర్టు లో పిటిషన్ వేసాను. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్థానిక శాసన సభ్యుడు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చింది. జీఓ ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అన్న […]

Read More

ఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ నిలిపేయాలి

-సింగరేణి తెలంగాణ కొంగు బంగారం,దీన్ని ప్రైవేటుపరం కానివ్వం -పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలి -ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి -బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలి – బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ: తమ బీఆర్ఎస్ నుంచి గెల్చిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ […]

Read More

పాపం.. పెద్దిరెడ్డి!

– నియోజకవర్గానికి వెళ్లలేని దుస్థితి – సొంత కౌన్సిలర్ల తిరుగుబాటు – టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు – త్వరలో మరికొందరి చేరిక – ఖాళీ అవుతున్న వైసీపీ పుంగనూరు మున్సిపాలిటీ – పుంగనూరులో ఆరిపోయిన పెద్దిరెడ్డి ప్రభ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన రెండు నెలల క్రితం వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మకుటం లేని రారాజు. అనంతపురం కూడా ఆయన సామ్రాజ్యమే. అక్కడ కలెక్టరుగా రావాలన్నా, ఎస్పీగా […]

Read More

నీరబ్‌కు మరో 6 నెలల పదవీకాలం పొడిగింపు

– కేంద్రం ఉత్తర్వులు అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గు రు వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం మరో 6 నెలలు పొడిగించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు.

Read More

ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము నీట్ పేప‌ర్ లీకేజీ అంశంపై పార్ల‌మెంట్‌లో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన స‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము స్పందించారు. నీట్ పేప‌ర్ లీకేజీ నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని అన్నారు. అలాగే ప్ర‌భుత్వం న్యాయమైన విచారణకు కట్టుబడి ఉందని తెలిపారు. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌రీక్ష‌ల ప్ర‌క్రియను మ‌రింత స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఇటీవలి అవకతవకలు, పేపర్ లీక్‌లను దృష్టిలో […]

Read More