కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్ నిర్మాణాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని స్పందిస్తూ… గత ఐదేళ్లలో ఇక్కడి రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు అన్నారు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావన్న ఉద్దేశంతో జగన్ వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. గుంటూరు జిల్లాలో రైల్వే బ్రిడ్జిల పరిస్థితిపై అధికారులతో […]
Read Moreవైసిపి నేతల భూకబ్జాల నుంచి కాపాడండి
-ప్రజాదర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న విన్నపాలు -తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశం అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే ఉండవల్లిలోనే చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా […]
Read Moreనిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత!
-చట్టం ముందు అందరు సమానం -నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తాడేపల్లి లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత -ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు.. : వైఎస్ జగన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య […]
Read Moreకేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కన్నా
గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని తన నివాసంలో మర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ.
Read Moreస్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకేఒక నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. రేపు అసెంబ్లీ సమావేశాల రెండో రోజున అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ, అయ్యన్నపాత్రుడి తరఫున కూటమి నేతలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Read Moreపార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ పవన్ కల్యాణ్ మనసులో ప్రత్యేక స్థానం
-పవన్ కల్యాణ్ లాంటి విప్లవ భావాలున్న నాయకులు అరుదుగా ఉంటారు -పవన్ కల్యాణ్ చేసే ప్రతీ ఆలోచన, ప్రజల కోసమే -వైసీపీ దుర్మార్గాలను ఎదుర్కోవటం మామూలు విషయం కాదు -జనసైనికుల, వీరమహిళల పోరాటం స్ఫూర్తి దాయకం -దేశానికి మోదీ,రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని పవన్ కల్యాణ్ భావించారు -కూటమిని ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు -జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మహానాడు: జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ […]
Read Moreకేంద్ర మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే గల్లా మాధవి
మహానాడు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ ను, వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందనలు తెలిపారు.
Read Moreబీజేపీలోకి వైసీపీ ఎంపీలు
సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే విజయవాడ,మహానాడు: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు అంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీ హైకమాండ్ తో మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని వెల్లడించారు. బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా మిగితా ఎంపీలు కాషాయ కండువా కప్పుకుంటారని అన్నారు.
Read Moreయోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం
– గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడమే యోగా దినోత్సవ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ నగర అధ్యక్షులు వనమా నరేంద్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భముగా గళ్ళా […]
Read Moreఉస్మానియా ఆస్పత్రిలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
-ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కి చికిత్స చెయ్యాలి -తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తాం -జి ఎన్ ఎం హాస్టల్ బిల్డింగ్ త్వరలో కట్టిస్తాం హైదారాబాద్, మహానాడు: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి లో పర్యటించారు. ఈ పర్యటనలో 16 కోట్ల 68 లక్షల రూపాయలతో పనులకు ప్రారంభోత్సవం చేయగా,13.97 కోట్ల రూపాయలతో […]
Read More