ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్.. అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు […]
Read Moreభారత్ తో కలిసి పనిచేస్తాం
కెనడా ప్రధాని జస్టిన్ జస్టిన్ ట్రూడో భారత్-కెనడా సంబంధాలు నామమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రధానులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ముఖ్యమైన అంశాలపై భారత్తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి […]
Read Moreరాజమండ్రి అధికారులతో పురందేశ్వరి భేటీ
రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. ఆయనతో పాటు జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎస్ఈ పాండు రంగారావు, ఈఈతో సమావేశమై రాజమహేంద్రవరం నగర అభివృద్ధి విషయమై చర్చించారు.
Read Moreకోడెలకు ఓ న్యాయం, జగన్ కు మరో న్యాయమా?
– కోడెలకు ఓ న్యాయం, జగన్కు మరో న్యాయమా? – తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అమరావతి: స్పీకర్ గా నాడు తాను వాడుకున్న ఫర్నిచర్ తీసుకెళ్లామని కోడెల కోరితే, ఆయన్ని దొంగ అన్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు ఫర్నిచర్ వాడుకున్న జగన్ ను ఎమనాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫర్నిచర్ తీసుకెళ్లండి కోడెల శాసనసభ కు రాసిన లేఖ కూడా ఉందని గుర్తుచేశారు. […]
Read Moreపాపం.. లచ్చమ్మ ఫీలయిందట!
– తొలి ఫైలుపై సంతకానికి మంత్రి నారాయణ నో – చిన్నబుచ్చుకున్న ఏఐఎస్ అధికారి శ్రీలక్ష్మి – ఫలించని ఓవర్ యాక్షన్ – ఆమెకు ఫైళ్లు పంపవద్దని సర్కారు ఆదేశం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. నిబంధనల ప్రకారం పనిచేస్తే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వరకూ వెళ్లేంత రాజయోగం. కాలం ఖర్మం కలసివస్తే.. జగన్నయ్య మళ్లీ సీఎం అయి ఉంటే ఆమె చీఫ్ సెక్రటరీ […]
Read Moreఅసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరు?
– అసెంబ్లీలో జగన్ సీటెక్కడ? – ప్రధాన ప్రతిపక్ష హోదా లేని వైనం – 22 స్థానాలతో జనసేన – 11మంది ఎమ్మెల్యేల వైసీపీకి సీటెక్కడ కేటాయిస్తారు? – ఫ్లోర్లీడర్గా జగన్కు మొదటి వరస ఉంటుందా? – జగన్కు మాట్లాడే అవకాశం ఉంటుందా? – 19 తర్వాత అసెంబ్లీ సమావేశాలు? – అందరి చూపూ అసెంబ్లీ వైపే? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం యావత్ తెలుగు […]
Read Moreమహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు
దశాబ్దాల తర్వాత నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగరేసిన నేపథ్యంలో ఇస్సపాలెం మహంకాళి అమ్మవారికి నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు మొక్కులు తీర్చుకున్నారు.అమ్మవారికి ఎమ్మెల్యే అరవింద బాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవుని దయ,ప్రజల ఆశీర్వాదం ఫలితంగానే ఈ రోజు ఈ స్థాయి గెలుపు సాధ్యమైందన్నారు.ప్రజలకు మేలు చేసేది ఎవరో.. కీడు చేసేది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు.ప్రజలకు […]
Read Moreనరసరావుపేటలో టీడీపీ గెలుపుతో సంబరాలు
-ఘన విజయం సాధించడంతో కోటప్పకొండకు పాదయాత్ర -కొత్తపాలెం నుండి టీడీపీ శ్రేణుల యాత్రను ప్రారంభించిన డా౹౹చదలవాడ రెండు దశాబ్దాలుగా కలగా మిగిలిన విజయాన్ని భారీ మెజారిటీతో సాధించిన నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గం కొత్తపాలెం గ్రామస్తులు కోటప్పకొండలో మోక్కులు తీర్చుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు.తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంతోషాన్ని,అభిమానాన్ని చూసి భావోద్వేగంతో పాదయాత్రను ప్రారంభించారు.ఎన్నో కుట్రలు మరెన్నో కుతంత్రాలు కుయుక్తులు పన్నినా ప్రజలు తెలుగుదేశం పార్టీకి నరసరావుపేటలో భారీ మెజారిటీ అందించడం పై […]
Read Moreవైయస్ జగన్మోహన్ రెడ్డిపై దొంగతనం కేసు నమోదు చేయాలి
మహారాజశ్రీ గుంటూరు జిల్లా ఎస్పీ గారి దివ్య సముఖమునకు….. బ్రాడీపేట 4/10 నివాసి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వ్రాసుకున్న ఫిర్యాదు…. గడిచిన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని లూఠీచేసి నిబంధనలకు విరుద్ధంగా దోచుకున్నారు. తాడేపల్లి లోని తన సొంత ఇంటికి సుమారు రూ. 45.54 కోట్ల విలువైన ప్రజా ధనం వెచ్చించి హంగు, అర్భటాలతో […]
Read Moreచేయని తప్పుకు నాడు కోడెల శివప్రసాదరావును బలితీసుకున్నారు
-ఫర్నిచర్ దొంగ జగన్ -రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రతిపక్ష నేత జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ సరెండర్ చేయకుండా వాడుకుంటుూ వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు.గతంలో ఫర్నీచర్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, స్వర్గీయ శ్రీ కోడెల శివప్రసాద్ గారిపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారు? కోడెల శివప్రసాద్ […]
Read More