పట్టు వదలని ‘విక్రమార్కుడు’

(మధు) పేదల రక్షణ కవచం నిజాయితీకి నిలువెత్తు రూపం అక్రమార్కులకు కొదమ సింహం అపర చాణిక్యుడు పట్టు వదలని విక్రమార్కుడు స్నేహమంటే ప్రాణం భూమి పుత్రుడా భట్టి జయహో జననాయక శతమానం భవతి హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకులే నూతన చరిత్రను సృష్టిస్తారు. సామాన్యులు, బడుగులు, అట్టడుగు వర్గాల జీవితాలకు ఒక కొత్త దిశ, దశను అలాంటివారే ప్రసాదించగలరు. డాక్టర్ బాబా సాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్, మహాత్మాగాంధీ, […]

Read More

విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం అదృష్టం

-ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం -ప్రపంచం తో పోటీపడే విధంగా అద్భుతమైన మానవ వనరులుగా విద్యార్ధుల్నీ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం -ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు -సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు నిర్వహించిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క -ఉప ముఖ్యమంత్రి భట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, దీపదాస్ మున్షీ, మంత్రులు […]

Read More

తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు

-డ్రిప్ – స్ప్రింక్లర్ యూనిట్లకు రాయితీ -ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం -రాయితీ విడుదల చేసినందుకు రైతుల కృతజ్ఞతలు హైదరాబాద్: సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో-ఆపరేషన్, మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ని ఉద్యానశాఖ అధికారులు మరియు మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత సంవత్సర కాలంగా ఆయిల్ పామ్ తోటలు వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాలకు అంతర్ […]

Read More

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

– ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డాం – మంత్రులతో ఏపీజేఏసీ అమరావతి సంఘం నేతల భేటీ విజయవాడ: ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ ఉద్యోగుల కుటుంబాల్లో ఉందని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరి జనరల్ పలిశెట్టి దామోదర్‌రావు, అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పాలన కోసం ఉద్యోగులంతా ఎదురుచూశారన్నారు. ఈ మేరకు వారు […]

Read More

ఇది ఎంక్వైరీ కమిషన్ కాదు.. రాజకీయ కమిషన్

-రేవంత్ రాజకీయ డ్రామాలో నరసింహారెడ్డి పావు -ఆంధ్ర పాలకులు విసిరిన పాచిక రేవంత్ రెడ్డి -కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా కమిషన్ పనితీరు – ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ డ్రామాలో జస్టిస్ నరసింహారెడ్డి పావుగా మారిండు. చీకటి నిండిన తెలంగాణలో కరెంటు వెలుగు జిలుగులు నింపిన దార్శనికుడు కేసిఆర్. విద్యుత్తు లోటు నుంచి ఉత్పత్తి స్థాయికి ఎదగటం అనేది […]

Read More

మీకు రక్షణ కల్పించడం మా బాధ్యత

– మంత్రి కొండాను కలిసిన అటవీశాఖ అధికారులు -అమ్మా.. మా ప్రాణాలకు రక్షణ కల్పించండి – ఫారెస్టు అధికారులకు మంత్రి సురేఖ అభయం అటవీ భూముల రక్షణలో భాగంగా నిర్వరిస్తున్న విధులకు భంగం కలిగిస్తూ, తమ పై దాడులకు దిగుతున్న వారి పై లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు చేపట్టి, తమకు భరోసా కలిగించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ శనివారం అటవీశాఖ మంత్రివర్యులు సురేఖని […]

Read More

ప్ర‌జారోగ్యంపై రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

-531 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌, 193 ల్యాబ్ టెక్నీషియ‌న్‌, 31 స్టాఫ్ న‌ర్సుల భ‌ర్తీకి రంగం సిద్ధం – త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ల జారీ హైద‌రాబాద్‌: ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీపై దృష్టిసారించింది. ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌ప‌ర్చుతున్నారు. ప్ర‌తి వ‌ర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇత‌ర విష జ్వ‌రాలు ప్ర‌బ‌లుతున్నాయి. […]

Read More

ఎమ్మెల్సీ మధుకు గుత్తా పరామర్శ

హైదరాబాద్: ఇటీవల అనారోగ్యానికి గురైన శాసన మండలి సభ్యుడు తాత మధు ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు . నేడు హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , బి ఆర్ యస్ ఎల్పీ సెక్రెటరీ రమేష్ రెడ్డి తదితరులు […]

Read More

జస్టిస్ నర్సింహారెడ్డి గారూ…స్వచ్ఛందంగా వైదొలగండి

-మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు -నేను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం లేదు -చట్టపరంగా, నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోళ్లు -విద్యుత్‌ కొనుగోలు విషయంలో కమిషన్‌కు కేసీఆర్ లేఖ -విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ తీరుపై అసంతృప్తి -జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ లేఖ విద్యుత్ కొనుగోళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు వేసిన జస్టిస్ నర్శింహారెడ్డి కమిషన్ తీరుపై మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు […]

Read More

విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీ

చిలకలూరిపేట:ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పేట నియోజవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును వారి స్వగృహంలో ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ సిబ్బంది శాలువాతో ,పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్టూడెంట్ కిట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు టి.సత్యనారాయణ ,టి.సుధాకర్ హరిప్రసాద్, […]

Read More