– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ గ్రామంలో వరద ముంపునకు గురైన బాధితులకు రామ్కో సిమెంట్స్ వారి సౌజన్యంతో సుమారు 600 మందికి దుప్పట్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ పాలేరు ఒడ్డున ఉన్న బూదవాడ నుండి రెఢ్యా నాయక్ తండాకు వెళ్ళేందుకు, అదేవిధంగా రెఢ్యా నాయక్ నుండి బూదవాడకు […]
Read Moreఅడవుల సంరక్షణకు అరుదైన ఒప్పందం
• కర్ణాటకతో కలిసి భవిష్యత్తులోనూ ముందుకు వెళ్తాం • ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాల మధ్య జరిగిన ఎంఓయూ చారిత్మాత్మకం • కుంకీ ఏనుగులు, సమాచార మార్పిడి, గిరిజనుల శిక్షణ, స్మగ్లర్లపై నిఘా, ఎకో టూరిజం, ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ఏర్పాటు • రెండు విభిన్న ప్రభుత్వాలు మధ్య కీలక ఒప్పందం • సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు • కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి […]
Read Moreపీవీజీ రాజు శత జయంతి సభకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి గుంటూరు, మహానాడు: దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన పీవీజీ రాజు శత జయంతి సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిసి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ లో విజయనగర మహారాజుగా పనిచేసిన సోషలిస్ట్ పార్టీ […]
Read Moreవసతిగృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించి తీరాలి
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వంకాయలపాడు, మహానాడు: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించి తీరాలని అధికారులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. నాణ్యమైన ఆహారంతో పాటు నెలరోజల్లోపు విద్యార్థుల హాస్టళ్లలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని స్పష్టం చేశారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల పదో తరగతి విద్యార్థులు గోడ […]
Read Moreఎన్డీయే హయాంలో పర్యాటక అభివృద్ధి
– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో బైపాస్ రోడ్డులో గల బుద్ధుని విగ్రహం వద్ద చెరువులో గుర్రపు డెక్క పూడిక తీత పనులను స్థానిక నేతలు, అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను శాసన సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ అందరూ రోజువారి దినచర్యలో పడి ఆహ్లాదానికి […]
Read Moreరోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
వాడపల్లి, మహానాడు: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు కొత్తపేట శాసన సభ్యుడు బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడ్డాయని తెలిపారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని సత్యానందరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు(గబ్బర్ సింగ్ ), కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, తదితరులు […]
Read Moreప్రతి పల్లెలో మౌలిక వసతుకు కృషి చేస్తా…!
– ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిగిరి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ 100 రోజులలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి గ్రామంలోని ప్రజలకు చేరవేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలం క్రాకుటూరు గ్రామంలో శుక్రవారం ఉదయగిరి శాసన సభ్యుడు కాకర్ల సురేష్, మెట్టుకూరి చిరంజీవి రెడ్డితో కలిసి గ్రామ నాయకులు […]
Read Moreటూరిజం యాప్ రూపొందించిన హైస్కూల్ విద్యార్థి
– యాప్ ఆవిష్కరించి, ధీరజ్ ను అభినందించిన మంత్రి సవిత అమరావతి, మహానాడు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ధీరజ్ తయారు చేసిన మొబైల్ యాప్ ను బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆవిష్కరించి, ఆ విద్యార్థిని అభినందించారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న గోరంట్ల పట్టణానికి చెందిన గంధం ధీరజ్ ఈ యాప్ […]
Read Moreగుడివాడ ప్రగతిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తాం
-లింగవరం గ్రామంలో రూ.50 లక్షలో నిధులతో సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు -అభివృద్దేకాదు….ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపినప్పుడే నేను విజయం సాధించినట్లు -ఎమ్మెల్యే రాము గుడివాడ రూరల్ : గుడివాడ ప్రగతిలో ప్రతి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. అభివృద్దే కాదు….ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపినప్పుడే నేను విజయం సాధించినట్లని ఆయన పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో ఎన్ఆర్జిఎస్ నిధులు […]
Read Moreవాటర్ ప్లాంట్ ప్రారంభం
వినుకొండ నియోజకవర్గ శావల్యాపురం మండలం కనుమల్లపూడి, మంత్రివారిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Read More