-నేడు ప్రకటించే అవకాశం? -ఈటలతో అసోం సీఎం శర్మ భేటీ -అంతకుముందు అమిత్షాతో భేటీ ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ బీజేపీ దళపతిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం దాదాపు ఖరారయింది. ఆమేరకు పార్టీ నాయకత్వం ఆయన నియామకాన్ని సోమవారం ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఢిల్లీలోనే ఉన్న ఈటలతో అసోం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ పార్టీ దూతగా చర్చలు జరిపారు. అంతకుముందు.. అమిత్షాతో కూడా […]
Read Moreదేశ ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులుగా పలువురు ఎంపీలు ప్రమాణం చేశారు.. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడో సారి విశాల […]
Read Moreఇక ఆక్షన్ ద్వారా బార్లు, మద్యం షాపులు
ప్రభుత్వ నిర్ణయం? అమరావతి: ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్నిరకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి.
Read Moreఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా కనకమేడలకు చాన్స్?
– సీనియర్ల మద్దతు కూడా ఆయనకే ( మార్తి సుబ్రహ్మణ్యం) రాజ్యసభ మాజీ ఎంపి, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ను ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వ్యవహారాలు పర్యవేక్షించారు. ప్రధానంగా ఎన్నికల సంఘంపై ప్రతిరోజూ ఒత్తిడి చేసి, అధికార వైసీపీపై ఫిర్యాదు చేసి, వాటిని దగ్గరుండి పర్యవేక్షించారు. సుప్రీంకోర్టులో పోస్టల్ బ్యాలెట్ కేసు సందర్భంగా, ఆ కేసును […]
Read Moreలోక్సభ స్పీకర్ గా పురందేశ్వరి?
( అన్వేష్) న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి లోక్సభ స్పీకర్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపి సీఎం రమేష్ కేంద్ర క్యాబినెట్లో బెర్త్ కోసం పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా నరసాపురం ఎంపి శ్రీనివాసవర్మ క్యాబినెట్లో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో కీలమైన లోక్సభ స్పీకర్ పదవి […]
Read Moreఅతనంతే!
అతనంతే… కలల్లో జీవించేస్తాడు ఊహల్లో విహరించేస్తాడు ఊహలకు ఊపిరిపోసి బతికిస్తా చూడండంటూ బయలుదేరుతాడు అన్నట్లే ఊహలకు ఊపిరిపోసి ఊరి జనం ముందు నర్తింపజేస్తాడు అతనంతే… తలపుల్లో తేలిపోవడమే తప్ప తల దించనంటాడు తల వంచనంటాడు అసలు ఆ మాటలకే అర్థం తేలీదన్నట్లు ఇప్పుడే కొత్తగా వింటున్నట్లు కనుబొమ్మలు పైకెగరేస్తాడు అతనంతే… అసాధ్యాలపై అసిధారవ్రతం చేస్తాడు సాధ్యం తన కాళ్లకు సాగిలపడేలా చేస్తాడు ఏం సాధించావని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాధించమంటావో […]
Read Moreకాణిపాకం ఆలయంలో భక్తుల నిలువుదోపిడీ
-దర్శనాల పేరుతో దేవస్థాన అధికారుల లూటీ -ప్రోటోకాల్ వీఐపీ దర్శనాల్లో వసూళ్ల పర్వం -ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న భక్తులు చిత్తూరు: సుదూర ప్రాంతాల నుంచి భక్తిశ్రద్ధలతో కాణిపాకం ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులను దేవస్థానం నిలువు దోపిడీ చేస్తోంది. సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా భక్తులను ఏ వ్యాపారులో, దళారులో మోసం చేసి దోపిడీలకు పాల్పడుతుంటారు. అయితే అందుకు భిన్నంగా కాణిపాకం దేవస్థానంలో ఆలయ అధికారులే తమ సిబ్బంది […]
Read Moreప్రమాణస్వీకారం ఎక్కడ జగన్: టీడీపీ సెటైర్లు
అమరావతి: ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని వైసీపీ చేసిన ప్రచారంపై టీడీపీ ఎక్స్ వేదికగా సెటైర్లు వేసింది. జూన్ 9న విశాఖపట్నంలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రచారం చేసుకున్న పోస్టును షేర్ చేసింది. ‘ఎక్కడికి రావాలో చెబితే మేం కూడా వస్తాం జగన్.. అసలుకే బస్సు, రైలు, ఫ్లైట్ టిక్కెట్లు దొరకడం లేదు, హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయని మీ బులుగు […]
Read Moreడెస్టినేషన్ వెడ్డింగ్ హబ్గా తెలంగాణ
-గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం -పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక -పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి హైదరాబాద్: ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే తెలంగాణను డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్గా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 3వ సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ […]
Read Moreఅక్షర ప్రపంచాన్ని శాసించిన రారాజు
అస్తమించిన అక్షర సూరీడు! ‘ఈనాడు’ రామోజీ మహాభిష్క్రమణం తెలుగు జర్నలిజాన్ని కొత్తమార్గం పట్టించిన మీడియా మొఘల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘మీడియాతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్’.. రాజకీయవర్గాల్లో ఈ భావన – భయం జమిలిగా జనించేందుకు కారకులైన ఈనాడు అధినేత రామోజీరావు ఇక లేరు. శనివారం తెల్లవారుఝామున అక్షరాకాశంలో అంతర్ధానమయ్యారు. తెలుగునేల నలుచెరుగులా వెదజల్లిన అక్షరమొక్కలను శ్వాసిసూ, శాసిస్తూ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. అక్షర సామ్రాజ్యంలో సంపూర్ణ విజయాలను సాధించిన […]
Read More