అమరావతి చేరుకున్న లోకేశ్​, భువనేశ్వరి

– అభిమానుల ఘన స్వాగతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్​, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్​, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు […]

Read More

‘ఆరా’ మస్తాన్‌.. హజీ మస్తాన్‌!

ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ తో ‘ఆరా’ మస్తాన్‌ కు 1970ల నాటి బాంబే గోల్డ్ స్మగ్లర్‌ హజీ మస్తాన్‌ కన్నా ఎక్కువ టెంపరవరీ ప్రచారం వచ్చేసిందే! 1970లు, 80ల నాటి బొంబాయి బంగారం స్మగ్లర్, అండర్‌ వరల్డ్‌ డాన్‌ హజీ మస్తాన్‌ (అసలు పేరు మస్తాన్‌ మీర్జా ఉరఫ్ సుల్తాన్ మీర్జా) సాహబ్‌ కు దేశవ్యాప్తంగా ఎంతటి ‘పేరు ప్రఖ్యాతులు’, సాంప్రదాయ మీడియాలో ప్రచారం ఉండేవో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన […]

Read More

మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్బామ్!

మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్కు 30% ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి […]

Read More

వైసీపీకి మరో చెంప దెబ్బ

-వైసిపి ఎస్.ఎల్.పిని డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ రోజు జరిగిన విచారణలో జస్టిస్ అరవింద్ కుమార్ మరియు జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. వైకాపా తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా, తెలుగుదేశం పార్టీ […]

Read More

అది ఆరా సర్వే కాదు… సజ్జల కొడుకు సర్వే స్క్రిప్టు

• ఆరా మస్తాన్ 1వ తేదీ ఎక్కడ ఉన్నారో చెప్పగలరా ? • ఆరోజు సజ్జల, ఆయన కుమారుడితో దాదాపు 4 గంటలు భేటీ • సజ్జల ఇచ్చిన ఫలితాలనే ఆరా మస్తాన్ ప్రకటించాడు ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుంది • ఓటమి భయంతో వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు • ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీ అంతు చూస్తామని పేర్ని బెదిరిస్తున్నారు • పేర్ని పేలితే ఇక్కడ […]

Read More

బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

-డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా విజయవాడ: కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం వంటి […]

Read More

పిన్నెల్లికి కౌంటింగ్ సెంటర్‌లోకి నో ఎంట్రీ

-పిన్నెల్లికి సుప్రీం షాక్ -కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళవద్దని ఆదేశం -హైకోర్టు పిన్నెల్లికి ఇచ్చిన రక్షణ న్యాయాన్ని అవహేళన చేయడమేనని వ్యాఖ్య -ఈవీఎం బద్దలు కొట్టిన వీడియోను జడ్జికి చూపిన న్యాయవాది ఆదినారాయణ రావు -దీనికేమంటారని ఎమ్మెల్యే న్యాయవాని ప్రశ్నించిన సుప్రీంకోర్టు జడ్జి -నీళ్లు నమిలిన పిన్నెల్లి న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు జడ్జి -నీళ్లు నమిలిన పిన్నెల్లి న్యాయవాది ఈవీఎంను బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి […]

Read More

ట్రావెల్స్ బస్సు బోల్తా

ఒక మహిళ మృతి, నలుగురికి గాయాలు నరసరావుపేట, జూన్ 3: నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద రాత్రి తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, డ్రైవర్‌తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, 19 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు కర్ణాటక నుండి యానాం వెళుతోంది. బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం […]

Read More

ఎమ్మెల్సీ విజయం తెలంగాణ అమరులకు అంకితం

-కేసీఆర్‌కు కానుక ఇస్తున్నాం..ఓటమి రేవంత్‌కు చెంపపెట్టు -మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌: స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచిందని, […]

Read More

కిష్టయ్య బిడ్డ చదువుకు కేసీఆర్‌ ఆర్థికసాయం

ఎంబీబీఎస్‌ చదివించిన కేసీఆర్‌… నేడు పీజీ కోర్సుకు కూడా చేయూత హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమ రుడు కానిస్టేబుల్‌ కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు […]

Read More