హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్స్ (సీబీఎస్ఈ, స్టేట్, ఐబీఎస్ఈ)లో యూనిఫామ్, షూస్, బెల్టుల అమ్మకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాల్లో పేర్కొంది.
Read Moreసోం డిస్టిలరీస్ రూ.575 కోట్ల ఎగవేత
లూటీ చేయడానికే ఇక్కడకు తెస్తున్నారా? జూపల్లికి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్న హైదరాబాద్: సోం డిస్టిలరీస్ బీరుకు అనుమతిపై మరోసారి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. కాంగెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెడుతున్న సోం డిస్టిలరీస్ 575 కోట్ల రూపాయల మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రుణా లను ఎగవేసింది. ఈ నకిలీ మద్యం కంపెనీ మధ్యప్రదేశ్ను లూటీ చేసింది. జూపల్లి గారు ఈ బీరు కంపెనీని తెలంగాణలో లూటీ […]
Read Moreఫోన్ ట్యాపింగ్పై బీజేపీ దీక్షలకు నిరంజన్రెడ్డి స్పందన
-రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ -చిత్తశుద్ధి ఉంటే రైతుల కోసం చేయండి -హామీలను పక్కదారి పట్టించేందుకే దీక్షలని వ్యాఖ్య హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్పై దీక్షలు చేపట్టిన బీజేపీ పార్టీ తీరుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు దేశంలో శత్రువులు ..తెలంగాణలో మిత్రులని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి బీజేపీ దీక్షలు… కాంగ్రెస్ ఆరు […]
Read Moreతెలంగాణ తేజం పాట ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేష్ సమకూర్చిన తెలంగాణ తేజం పాటను శుక్రవారం నందినగర్లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్ధార్ సుజాత, సింగర్ విహ, గీత రచయిత సంజయ్ మహేష్ తదితరులు కేసీఆర్ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామోదర్రావు, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, […]
Read Moreఎన్టీఆర్ కు కొత్త ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలి
– ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ టి. డి. జనార్థన్ కేంద్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు కి భారత రత్న పురస్కారం అందించాలని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ చైర్మన్ టి. డి. జనార్థన్ డిమాండ్ చేస్తూ ఆమేరకు తమ కమిటీ తీర్మానం చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా […]
Read Moreఇకనయినా మీరు మారాలి బాబూ!
– మీరు మారాలని నేతల సూచన – వేధించిన వారిని వదలవద్దని సూచన – ఈసారి కార్యకర్తలు మెచ్చేలా పనితీరు ఉంటుందని బాబు హామీ – ఈసారి ఆషామాషీగా ఉండదని బాబు వ్యాఖ్య – అలాగని అందరినీ ఇబ్బందిపెట్టేది లేదన్న బాబు – ఇక తెలంగాణపై దృష్టి – నాకు రెండు రాష్ట్రాలూ ముఖ్యమే – ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణపై దృష్టి సారిస్తా – అప్పుడే తెలంగాణ పార్టీకి […]
Read Moreఏబీ పోరాట పటిమ అమోఘం
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం: అన్యాయానికి వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు చేసిన పోరాట పటిమ అమోఘమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశంసిం చారు. ఇతర అధికారులు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఉంటే చాలా కాలం క్రితమే వైసీపీ ప్రభుత్వం బొమ్మల కొలువులో ఉండేదని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు పోరాడిన స్ఫూర్తి ఏబీవీ పోరాటంలో కనిపించిందని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు పోరాట […]
Read Moreసవాళ్లకు ఎదురొడ్డి నిలిచి…గెలిచిన ఏబీ
-సస్పెన్షన్ నుంచి పోస్టింగ్..విరమణ వరకు.. -ఐదేళ్లు పట్టువదలకుండా న్యాయపోరాటం -నిబద్ధత ఉన్న అధికారిగా గుర్తింపు అమరావతి: ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) తో సహా వివిధ హోదాలలో పనిచేశారు. కెరీర్ మొత్తంలో ఆయన భారతదేశంలో చట్టం అమలు, ప్రజా భద్రత, న్యాయ నిర్వహణకు కృషి చేశారు. సివిల్ సర్వెంట్ గా ముఖ్యంగా పోలీసు విశిష్ట సేవల్లో తన ముద్ర వేశారు. సంవత్సరాల తరబడి వివిధ హోదాల్లో […]
Read Moreలండన్ నుంచి బయలుదేరిన జగన్
-రేపు ఉదయం రాష్ట్రానికి రాక అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శుక్రవారం రాత్రి ఆయన లండన్ నుంచి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి వెళతారు. మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Read Moreగొర్రెల స్కామ్లో మరో ఇద్దరి అరెస్ట్
తెలంగాణ: గొర్రెల స్కామ్ కేసులో పశుసంవర్ధక శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించేందుకు సహకరించారన్న అభియోగాలపై వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Read More