పేదవాడి ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం

1987వ సంవత్సరం పారిస్ నగరం లో పేదరికంతో కూడుకున్న ఆకలి, భయం మరియు హింసలవలన ఆందోళనకు గురైన బాధితులకు అండగా ఉండేందుకు ”అందరూ కలసి గౌరవంగా జీవిద్దాం” (All Together in Dignity) వ్యవస్థాపకులు ‘జోసెఫ్ రెసిన్ స్కిచే’ పిలుపు మేరకు ‘ఒక లక్ష మంది’ గుమిగూడి పేదరిక నిర్మూలనకు సమ్మతి ప్రకటించడం జరిగింది. జోసెఫ్ రెసిన్ స్కిచే 1992 లో మరణించిన తరువాత ఐక్యరాజ్యసమితి అధికారికంగా అక్టోబర్ 17 […]

Read More

తారక రాముడు… కారణజన్ముడు

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తండ్రి – లక్ష్మయ్య చౌదరి తల్లి – వెంకట్రావమ్మ గారి కుమారుడు ఎన్టీఆర్ జన నం మే 28, 1923 నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, మరణం జనవరి 18, 1996 ఇతర పేర్లు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.ఆర్ అన్నగారు వృత్తి సినిమా నటుడు సినిమా దర్శకుడు నిర్మాత రాజకీయ నాయకుడు రంగస్థల నటుడు ఎత్తు 5.8 […]

Read More

‘అన్న’కు భారతరత్న ఇంకెప్పుడు?

తెలుగుదేశం పార్టీని ప్రకటించిన సందర్భంలో నందమూరి తారకరామారావు “ఈ పార్టీ పేదవాడి ఆకలిమంటల్లోంచి పుట్టింది” అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించని పదజాలం అది. ఆ సమయంలోనే ఓ విలేకరి “మీ సిద్ధాంతం ఏమిటి రామారావు గారు?” అని ప్రశ్నించినపుడు ఎన్టీఆర్ నోటి వెంట నమాధానం బుల్లెట్లా వెలువడింది. “గ్రంధాలయాల్లో దుమ్ముపేరుకుపోయిన పుస్తకాల్లో మీకు మా సిద్ధాంతం కన్పించదు. మీ వీధిలో […]

Read More

అన్నగారికి అభిమానులే ‘రక్ష’ణ

అన్న తారకరాముడు తెలుగుదేశం పార్టీ స్థాపించి, చైతన్యరథం ఎక్కినప్పుడు ఆయన వెంట తెలుగుప్రజలు లక్షలాదిగా నడిచారు. వందలు.. వేలు.. లక్షల సంఖ్యలో జనవాహిని. తెలుగుదేశం పిలుస్తోంది. రా. కదలిరా అన్న ఆయన పిలుపే ఒక ప్రభంజనం. అయినా ఇప్పటిలా అప్పట్లో వంద ల సంఖ్యలో పోలీసుల భద్రత లేదు. ఒక ఎస్‌ఐ, ఐదారుగురు కానిస్టేబుళ్లు చైతన్యరథం చుట్టూ ఉండేవారు. ఉన్నదల్లా అన్నగారి అభిమానులు, అభిమానసంఘ నేతలే. వారే అన్నగారికి ‘రక్ష’ణ. […]

Read More

తెలుగుదేశం స్థాపన ఒక సామాజిక విస్పోటనం

ఒక రాజకీయ భూకంపం, ఒక పాలన సంస్కరణ తెలంగాణ బహుజన నాయకుడు చేకూరి చైతన్య దాదాపు నాలుగు నెలల క్రితం… అన్నా ఎన్టీ రామారావు మీద, ప్రస్తుత జాతీయ రాజకీయాల నేపథ్యంలో, అలాంటి నాయకుల అవసరం మీద ఒక ఆర్టికల్ రాయి… అని మెసేజ్ పెట్టాడు.ఈ రోజు సరైన సందర్భం అనుకుంటున్నాను. ఎన్టీఆర్ చనిపోయిన 25 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు, చాలామంది ఆయన సినిమా నటుడని, […]

Read More

ఎన్టీఆర్..మారుమ్రోగిపోవాలి పేరు

మహానుభావుడికి మహాపురస్కారం భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్.. ఆయనకు భారతరత్న రాలేదేమి..? ఊహు..ఇవ్వలేదేమి..?? ఎవరి కంటే తీసిపోయారు ఆయన..నటుడిగా పరిపూర్ణుడు.. రాజకీయవేత్తగా సంచలనం.. వ్యక్తిగా మహానుభావుడు.. ఇంతకంటే ఏం అర్హతలు కావాలి..ఎన్నో రంగాలలో ఎందరినో మించి ఎన్నెన్నో సాధించిన ఒక విశిష్ట వ్యక్తి నందమూరి తారక రామారావు.కొన్ని రంగాల్లో ఆయన రాణించిన తీరు నభూతో నభవిష్యతి.. ఒక్క తెలుగుజాతి మాత్రమే గాక యావత్ భారత సమాజం ఎప్పటికీ మరిచిపోలేని ఒక శిఖర […]

Read More

అతడే ఒక చరిత్ర!

ఒకే వ్యక్తి తానే రాముడూ రావణుడైతే.. అదే వ్యక్తి భీముడు..దుర్యోధనుడు.. కీచకుడు..కిరీటిగా మారితే.. తానే కృష్ణుడు..కర్ణుడు… బృహన్నల.. ఇలా బహురూపాలు ధరిస్తే.. నవ మన్మధుడైన జగదేకవీరుడు.. పండు ముదుసలి భీష్ముడైతే.. వాల్మీకిగా మారి రామాయణం విరచిస్తే.. బ్రహ్మం గారిగా కాలజ్ఞానం చెబితే.. రాయల్ గా కృష్ణదేవరాయలైతే గోపాలుడు..భూపాలుడైతే.. అగ్గి పిడుగుగా అవతరిస్తే.. బందిపోటుగా మారి అభిమానుల హృదయాలు కొల్లగొడితే.. అతడే తిరుగులేని కథానాయకుడై.. ఒకనాటికి ఎదురులేని మహానాయకుడైతే.. అతడు నందమూరి […]

Read More

దైవం మానుష రూపేణ ఎన్టీఆర్

100 సంవత్సరాల క్రితం.. 1923 మే 28 సోమవారం ….దైవం…. మానవ రూపంలో ఈ భువిపై వెలసిన….. సుదినం అది…..పురాణ పురుషుడు…… శ్రీకృష్ణ జననం…. కృష్ణాష్టమి… పర్వదినం ఎలాగో తెలుగు వారికి ఈరోజు అంతే ఇది తెలుగు జాతికి పండుగ రోజు.. తెలుగు నాట ప్రతి ఇంట తేదీ మరువని….. రోజు ఇది ఎప్పుడా ఎప్పుడా అని…. ప్రతి అభిమాని ఎదురుచూసే మహానాడు…. రానే వచ్చింది అదే అదే ప్రతి […]

Read More

సోం డిస్టిలరీస్‌ బీర్‌ తాగి 65 మంది చచ్చింది తెలియదా?

-అందులో దిగ్విజయ్‌సింగ్‌ అవినీతికి పాల్పడలేదా? -తెలంగాణలో రేవంత్‌ పర్మిషన్‌ ఇచ్చారా? -ఇక్కడకు వస్తున్న విషయం జూపల్లికి తెలియదా? -బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ ప్రశ్నలు హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక పత్రికపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. కొత్త బ్రాండ్‌లకు అవకాశం ఇవ్వ లేదని చెబుతున్నారు. సోం […]

Read More

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు!

-తాడేపల్లి, సీతానగరం వారుగా గుర్తింపు -పోలీసుల అదుపులో ఆరుగురు? -కేసును నీరుగార్చే పనిలో ఓ ఏఎస్‌ఐ నకలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా వ్యవహారం రట్టయింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి, సీతానగరానికి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చలామణి చేస్తుంది. ఈ ముఠా రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.3 లక్షల విలువైన నకిలీ నోట్లు […]

Read More