1న జైలుకు కేజ్రివాల్‌, 6న విదేశాలకు రాహుల్‌

-పంజాబ్‌ను కేజ్రివాల్‌ ఏటీఎంగా మార్చారు -భగవంత్‌మాన్‌ ఆయనకు పైలెట్‌గా మారారు -కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు పంజాబ్‌: పంజాబ్‌ను కేజ్రివాల్‌ అవినీతికి ఏటీఎంగా మార్చారని అమిత్‌ షా ఆరోపించారు. కేజ్రివాల్‌కు పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ పైలెట్‌గా మారారని, కోర్టుల్లో కేసులకు అవసరమైన డబ్బును పంజాబ్‌ నుంచే తీసుకెళుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పంజాబ్‌ను డ్రగ్స్‌ నరకంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. జూన్‌ 4న మోదీ ప్రభుత్వం వస్తుందని, జూన్‌ […]

Read More

ఒక్క నిమిషంలోనే ఫోన్‌ చార్జింగ్‌

-10 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్‌ కారుకు ఫుల్‌ చార్జింగ్‌ -కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఘనత కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌కు 0 నుంచి 100 శాతం వరకు చార్జ్‌ చేయగలిగే కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అంకుర్‌ గుప్తా అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లకు ఒక్క నిమిషంలో, ఎలక్ట్రిక్‌ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ చేయొచ్చని తెలిపారు. విద్యుత్‌ […]

Read More

డ్వాక్రా మహిళల డబ్బు కాజేసిన జగన్‌

-రూ.750 కోట్లు దేనికి మళ్లించారో చెప్పాలి -స్టేట్‌ ఫైనాన్స్‌లో రూ.4,736 కోట్ల గోల్‌మాల్‌ -చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: డ్వాక్రా మహిళల డబ్బులు ఎగ్గొట్టి జగన్‌ ప్రభుత్వం వారిని మోసగించిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. స్త్రీ నిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ నుంచి దారి మళ్లించిన రూ.750 కోట్లు ఏ చేశారో ప్రభు త్వం చెప్పాలని నిలదీశారు. చివరకు కార్పొరేషన్లు, విద్యాసంస్థల […]

Read More

జ్వరంగా ఉంది..విచారణకు రాలేను!

-రేవ్‌ పార్టీ కేసులో విచారణకు హేమ డుమ్మా -సమయం కావాలంటూ పోలీసులకు లేఖ -వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వేడుకోలు -తిరస్కరించిన పోలీసులు..మళ్లీ నోటీసుల జారీకి ప్రయత్నం బెంగళూరు: రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. తనకు కొంత సమయం కావాలంటూ బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాశా రు. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నానంటూ వేడుకోగా ఆమె విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. మరోసారి విచారణకు రావాలంటూ […]

Read More

బాగోదు జాగ్రత్త…నేను మాట్లాడితే తట్టుకోలేవు

-కుందేళ్ల చప్పుడుకు భయపడేది లేదు -పైరవీలతో పదవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు -అందరి నిర్ణయం మేరకు బీజేఎల్పీ పదవి దక్కింది -మీరు పీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలీదా? -పౌరసరఫరాలో అవినీతిని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్‌ -19 ప్రశ్నలలో ఒక్క దానికే సమాధానం చెప్పావు -సిట్టింగ్‌ జడ్జితో విచారణ, సీబీఐతో దర్యాప్తు చేయించాలి -ఉత్తమ్‌ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం […]

Read More

దళిత ఏజంట్ మాణిక్యరావుకు రక్షణ కల్పించండి

-రాష్ట్రంలో తాలిబాన్ తరహా పాలన -బాధితుడితో కలిసి డీజీపీని కలిసిన వర్ల రామయ్య -జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఎస్పీకి డీజీపీ ఆదేశం మంగళగిరి: రాష్ట్రంలో తాలిబాన్ తరహా పాలన నడుస్తున్నదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆందోళన వ్యక్తంచేశారు. మాచర్ల నియోజకవర్గం కళ్లకుంటకు చెందిన టిడిపి దళిత ఏజంటు మాణిక్యరావును వెంటబెట్టుకుని వర్ల రామయ్య ఆదివారం రాత్రి డీజీపీని కలిశారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ…13వతేదీన […]

Read More

తీన్మార్ మల్లన్న..ఎన్నికల్లో ఏక్‌మార్ కొడతారా?

– గతంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధికి చెమటలు పట్టించిన మల్లన్న – ఆ తర్వాత బీజేపీ.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో -అప్పుడు రేవంత్, ఇతర రెడ్డి నేతలపై విమర్శలు – ఇప్పుడు ఆ పాత వీడియోలతో బీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ – అప్పట్లో ఒంటరి సైనికుడన్న సానుభూతి – అందుకే పార్టీ లేకపోయినా దన్నుగా నిలిచిన పట్టభద్రులు – ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి ముద్ర – ఆ మూడు జిల్లాల కాంగ్రెస్ నేతలు […]

Read More

ఫైనల్లో సన్ రైజర్స్ ఘోర పరాజయం

ఐపీఎల్-2024 విజేత కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-2024 చాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ అవతరించింది. విజేతగా నిలవాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు.  కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్లో పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం […]

Read More

ఢిల్లీకి రాజెవరు?

కేంద్రంలో అధికారం ఎవరి వైపు? కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ వస్తుందా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి వస్తుందా అనేది ఒక చర్చ. గత ఎన్నికల్లో భాజపాకు 303 సీట్లతో సంపూర్ణ మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఓటు శాతం చూసినా భాజపాలో సగం మాత్రమే. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి రావాలి అంటే కాంగ్రెస్ భారీగా సీట్లు ఓట్లు పుంజుకోవాలి భాజపా […]

Read More

కుప్పం పౌల్ట్రీ ఫారంలో అగ్ని ప్రమాదం

-3600 కోళ్లు అగ్నికి ఆహుతి -విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది -కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వానియంబడి సమీపంలో ప్రమాదం చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వానియంబడి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వానియంబడీకి చెందిన రమేష్ తన వ్యవసాయ పొలం వద్ద పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం రమేష్ […]

Read More