ఎన్నికలైపోయినాక దేశమంతా ఎలా ఉంటుంది?!

ఎన్నికలైపోయినాక దేశమంతా ఎలాగుంటుంది? దగాపడిన ఆడ కూతురులాగా ఉంటుంది. దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలా ఉంటుంది. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది? చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది. ఎన్నికలైపోయినాక ఏమౌతుంది? మనకు భోజనం లేదని గుర్తుకొస్తుంది. మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది. మనకి ఉపాధి లేదని, దిక్కూ, దివాణం లేదని, […]

Read More

అహంకారం వర్సెస్ ఆత్మాభిమానం

– ఈ పోటు..ఎవరిపై వేటు? – జగన్ సర్కారుపై వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకత – ఒక్క హైదరాబాద్ నుంచే 10 లక్షల మంది ఓటర్లు రాక – బెంగళూరు, చెన్నై నుంచి మరో 6 లక్షల మంది ఓటర్లు – జగన్‌పై కసితోనే ఏపీకి వచ్చిన ఆ ఓటర్లు – దానినే ధృవీకరించిన టీవీ9 – ఉద్యోగుల ఓట్లలో 90 శాతం కూటమికే – మధ్య, ఎగువ మధ్య తరగతి ఓటు […]

Read More

తెలంగాణలో ఎల్లో అలెర్ట్‌ జారీ

 మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని… ఉరుములు, మెరుపులతో వర్షం కురువవచ్చునని తెలిపింది. గురువారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో […]

Read More

భూకంపంతో వణికిన మేఘాలయ

రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1 ఎక్స్‌లో పోస్టు మేఘాలయలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. వెడల్పు : 25.17, పొడవు : 92.13, 25 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.

Read More

పులివర్తి నానిపై వైకాపా మూక దాడిని ఖండిస్తున్నా

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై వైకాపా మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. అపజయం తప్పదనే సంకేతాలతో వైకాపా తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపింది. పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైకాపా మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన […]

Read More

ప్రత్యర్ధులపై పరశురాముడు.. ఈ రఘురాముడు!

– ఆనాడు అల్లూరి.. ఈనాడు కనుమూరి! ఆనాడు అల్లూరి! ఈనాడు కనుమూరి..! ఆగర్భ శ్రీమంతుడు! రఘురాముడు! సాహిత్య పిపాసి! అవగాహన ఉన్న వివేకి! ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారబట్టే హాలికుడు! నిర్భంధం..నిరంకుశం..హింస..తట్టుకుని నిలిచిన పోరాట యోధుడు! పల్లె గడప కు చేరిన ఆయన గొంతు! ప్రత్యర్ధులకు గుండె గుభేలు! దగాపడిన..గాయపడిన..ప్రజల స్వరం వినిపించే ఆయన్ని ప్రజలు సొంతం చేసుకున్నారు! ఒకేఒక్కడు! వెనక్కి తిరిగి చూడడు! ప్రజల సరదాలు..సుఖసంతోషాలు పంచుకోవాలనుకునే మనస్తత్వం […]

Read More

కాయ్ రాజా కాయ్

-గెలుపు గుర్రాలపై భారీ బెట్టింగులు -వందలకోట్లలో బెట్టింగులు -సై అంటున్న తెలుగుదేశం శ్రేణులు -వెనుకాడుతున్న వైసీపీ ( వాసిరెడ్డి రవిచంద్ర) ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక బెట్టింగులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి? అధికారం ఎవరికి వస్తుంది? జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి? మా నియోజకవర్గంలో మెజార్టీ ఎంత? తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందో ..పులివెందులలో జగన్ కు ఎంత మెజార్టీ వస్తుంది ..మంగళగిరిలో […]

Read More

యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలి

-చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదు -లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలి. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో- మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై […]

Read More

నా జన్మదినోత్సవం రోజే… వైకాపా మరణం

-రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఇక వైకాపా ఉండే అవకాశం లేదు -జూన్ 4 న ఆ పార్టీ పెద్దకర్మ -నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వైకాపా ఉండే అవకాశమే లేదని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు అన్నారు. మే 13వ తేదీన ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ […]

Read More

బీరు సీసాలతో పులవర్తి నానిపై దాడి

-చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి నానిపై వైసీపీ హత్యాయత్నం -ఆసుపత్రికి తరలింపు -చంద్రగిరిలో ఉద్రిక్తం తిరుపతి : స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నానితో పాటు ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిపై కొంతమంది వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ […]

Read More