– సుజనా రోడ్ షోకు బ్రహ్మరథం తిరుమల, అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ముస్లిం మైనారిటీలకు హజ్ హౌస్ నిర్మాణం, అలాగే ఎస్సీ, ఎస్టీలకు చర్చిల నిర్మాణం చేస్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని సుజనా దుయ్యబట్టారు. కొండ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చెప్పారు. ఇది […]
Read Moreజగన్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది
-ఎప్పుడో బటన్ నొక్కితే డబ్బులు ఎందుకు పడలేదు? -ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూటమి గెలుపు ఖాయం -బీజేపీ నేతలు పాతూరి, లంకా దినకర్, సాధినేని యామిని విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నేతలు బీజేపీ మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణం, ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్, అధికార ప్రతినిధి సాధినేని యామిని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పాతూరి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అబద్ధాలు, […]
Read Moreకోళ్ల పెంపకం రైతులకు సబ్సిడీ పునరుద్ధరిస్తాం
-ఐటీసీతో మాట్లాడి ట్రేల పరిశ్రమలకు ప్రాధాన్యం -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అమరావతి, మహానాడు: రాష్ట్రంలో కోళ్ల పెంపకమే జీవనాధారంగా బతికే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. 2019కి ముందు ఉన్న ప్రభుత్వం ఈ కోళ్ల పెంపకంపై ఆధారపడి ఉన్న రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకునేదని, వైసీపీ ప్రభుత్వం ఆ సబ్సిడీని తీసివేసిందన్నారు. దీంతో కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతులు అనేక […]
Read Moreఅవినీతిపై రెఫరెండమా..గ్యారంటీలపై రెఫరెండమా?
-తెలంగాణకు పట్టిన క్యాన్సర్ గడ్డ కాంగ్రెస్ -కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న రేవంత్, కేసీఆర్ ఒకటే -బీజేపీకి ఆదరణ చూడలేక అబద్ధాలు చెబుతున్నారు -కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు రోజురోజుకూ బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూడలేక తమపై విషప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొంతన లేని మాటలతో కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న […]
Read Moreసత్తెనపల్లి అభివృద్ధికి సేవకుడిలా పనిచేస్తా
-టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -చివరిరోజు ముమ్మర ప్రచారం సత్తెనపల్లి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచించి ఓటేయాలని టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మీలో ఒక్కడిగా మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపించే వాడిని. ఓటేసి గెలిపిస్తే సేవకుడిలా పనిచేసి సత్తెనపల్లి దశ, దిశ మారుస్తానని కోరారు. శనివారం సత్తెనపల్లి పట్టణంలో చివరిరోజు జోరుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేనేంటో 35 […]
Read Moreబీజేపీతో సుస్థిరమైన పాలన
-తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభాలకు దూరం -కేంద్రమంత్రి కిషన్రెడ్డి తార్నాక, మహానాడు: బీజేపీతోనే దేశంలో సుస్థిరమన పాలన సాధ్యమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. తార్నాక కాలనీ అసోసియేషన్ వాసుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేను పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కార్యకర్తగానే కొనసాగాను. […]
Read Moreగోడౌన్లలో ధాన్యం నిల్వకు మిల్లర్లకు అనుమతి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, మహానాడు: రైతుల దగ్గర సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించేందుకు వీలుగా మార్కెట్ కమిటీ లలో ఉన్న గోడౌన్లలో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లర్లకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఇంకా ధాన్యం అమ్ముకోని వరి రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆశాభావం […]
Read Moreలోకేష్ మంగళ‘గురి’
– జనమే నారా ‘లొకేష’న్ – మంగళగిరిలో ‘లోకేష్ గవర్నమెంట్’ – యువనేతకు ‘రెడ్డి’కార్పెట్ – వైసీపీపై రెడ్ల తిరుగుబాటు – ఆర్-5 జోన్ ఎత్తివేతపై లోకేష్ హామీతో జోష్ – భూముల రేట్లు పడిపోవడంపై రెడ్ల అసంతృప్తి – దానికి జగన్ విధానమే కారణమన్న ఆగ్రహం – ఓడినా మంగళగిరిని వీడని లోకేష్పై జనం సానుభూతి – ఎమ్మెల్యే ఆర్కే పనితీరుపై జనం అసంతృప్తి – సొంత నిధులతో […]
Read Moreపాకిస్తాన్ ను గౌరవించాలి
-లేకపోతే భారత్పై అణుబాంబులు వేస్తుంది – మణిశంకర్ అయ్యర్ భారతీయుల్లో ఇంకా బానిసత్వం ఉందా..? భయపెట్టే వాళ్లను చూసి ఇంకా భయపడుతున్నారా..? మోడీ రాజ్యంలో కూడా ముష్కరులకు తలవంచాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాల్సిన దుస్తితి మరోసారి వచ్చింది. కాంగ్రెస్ పాలకుల మనస్థత్వం ఎలా ఉంటుందో నిరూపించే ఘటన.. మరొకటి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్.. పాకిస్తాన్ ను గౌరవించాలని దేశ ప్రజలకు సూచించారు. లేకపోతే […]
Read Moreజగనన్నా.. ఇక మా భూములు మీవే
– జగన్కు ఓటర్ల బాండ్ – సోషల్మీడియాలో హల్చల్ ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ బాండ్ అంశం.. ఇప్పుడు ఏకంగా జగన్ గెలిస్తే తమ భూములు ఆయనకు, ముందస్తుగా బాండు రాసిచ్చే నిస్సహాయ పరిస్థితి కనిపిస్తోంది. ఆ మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్కు మా భూములు మీకు అప్పగిస్తున్నాం. ఇకపై వాటిపై మాకు ఎలాంటి అధికారం లేదంటూ రాసిచ్చిన బాండ్ ఒకటి పోలింగ్కు రెండురోజుల ముందు […]
Read More