గుంటూరులో అసంపూర్తి వంతెనలు

-నరక యాతనలో నగర ప్రజలు -పరిశీలించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని గుంటూరు, మహానాడు: టీడీపీ ప్రభుత్వం రాగానే అసంపూర్తి వంతెనలను, రహదారులను పూర్తిచేసి సమస్యలు పరిష్కరిస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. నగరంలో అసంపూర్ణంగా ఆగిన వంతెనల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శ్యామలా నగర్‌, గుంటూరు-నందివెలుగు రోడ్డు, శంకర్‌ విలాస్‌ దగ్గర 75 ఏళ్ల పురాతన వంతెనలను […]

Read More

కేసీఆర్‌…సిగ్గుంటే ముక్కు నేలకు రాయి

దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే బిచ్చగాడు మోదీ ఆర్మూర్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్మూర్‌, మహానాడు: రైతు బంధు 9వ తేదీ లోపు వేయకుంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ చేశా. 69 లక్షల మంది రైతుల అకౌంట్లలో వేశాం. కేసీఆర్‌ సిగ్గుంటే అమరవీరుల స్థూపం, లేకుంటే ఆర్మూర్‌ అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర కు వచ్చి ముక్కు నేలకు రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో జరిగిన బహిరంగ […]

Read More

ప్రజల ధనాన్ని దోచుకున్న ఆర్థిక ఉగ్రవాది జగన్‌

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: ప్రజలను ధనాన్ని దోచుకున్న ఆర్థిక ఉగ్రవాది జగన్‌ అని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. సత్తెనపల్లి రూరల్‌ మండలం కందులవారిపాలెం, గోగులపాడు గ్రామంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు అధికార పంట అయిపోయింది. ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్‌ దొరుకుతుంటే యువత భవిష్యత్‌ ఏమైపోతుందని ఆలోచన కూడా లేదు. మద్యనిషేధాన్ని […]

Read More

ఆడబిడ్డలు అడిగితే అన్న కాదంటాడా?

కొంగుచాపి అడుగుతున్నాం న్యాయం చేయండి పులివెందుల సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి పులివెందుల, మహానాడు: పులివెందుల నియోజకవర్గంలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వేంపల్లెలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి నా ఆన్న. ఆయన ఇచ్చేది అంతా చెల్లె కోసమే. రాయలసీమలో చెల్లెల్ని ఎలా చూసుకుంటారో తెలుసు కదా. ఆడబిడ్డ ఇంటికి వచ్చి నోరు తెరిచి అడిగితే ఏ అన్న అయినా కాదంటాడా. వివేకా రక్తం […]

Read More

విధ్వంసక పాలనలో 30ఏళ్లు వెనక్కి వెళ్లిన ఏపీ

-నరేంద్ర మోదీ అంటే దమ్ము, ధైర్యం, భరోసా! -రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ -సీమను అభివృద్ధి బాటపట్టించిన విజనరీ చంద్రబాబు -మిషన్ రాయలసీమతో సీమప్రజల కష్టాలు తీర్చాలి -కలికిరి సభలో టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ పీలేరు (కలికిరి): ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మన నరేంద్ర మోదీజీ… కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. […]

Read More

రామమందిరానికి రాహుల్ తాళం వేస్తారట

-ఢిల్లీలోనూ డబుల్ ఆర్ టాక్స్ ముచ్చట్లే -ఒక ఆర్ తెలంగాణ నుంచి డబ్బు పంపిస్తారు -ఇంకో ఆర్ ఢిల్లీలో తీసుకుంటారు -ఆర్ ఆర్ టాక్స్ కలెక్షన్లు ఆర్ ఆర్ ఆర్ సినిమాను మించిపోతున్నాయి -కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిన తెలంగాణ -ఎన్నికల ముందు అదానీ-అంబానీల గురించి మాట్లాడిన రాహుల్ -ఆ తర్వాత వారిపై విమర్శలు ఆపేశారు -రాహుల్ ఎంత బ్లాక్‌మనీ తీసుకున్నారో చెప్పాలి -కాంగ్రెస్-బీఆర్‌ఎస్ హైదరాబాద్‌ను మజ్లిస్‌కు లీజుకి ఇచ్చాయి – […]

Read More

శాసనసభలో మహిళల్ని అగౌరవపరిచిన వైసీపీని ఇంటికి పంపిద్దాం

వైసీపీ ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు నాశనం కూటమి ప్రభుత్వంలో జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తాం యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మద్యం, గంజాయి అమ్ముకునే వాళ్ల వల్ల కాదు కూటమి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి  నోటిఫికేషన్ ఇస్తాం  కూటమి అభ్యర్థులను గెలిపించండి గన్నవరం వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపని… ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో […]

Read More

మోదీకి ష‌ర్మిల రేడియో గిఫ్ట్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల రేడియోను గిఫ్ట్‌గా పంపారు. “రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్‌ను మోదీ వినాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో చేసిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మద్యం, ఖనిజ అక్రమాలు జరుగుతున్నా కేంద్రం నుంచి చర్యలు లేవు. వివేకా హత్య కేసులో కేంద్రం పట్టనట్లు వ్యవహరించడం యావత్ దేశానికి అవమానం.” అని ష‌ర్మిల […]

Read More

కోర్టు అనుమతి కోరిన జ‌గ‌న్

విదేశాలకు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జ‌గ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్‌ 1 మధ్య లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో అభ్య‌ర్థించారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్‌ షరతు సడలించాలని కోరారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు, కౌంటరు వేయాలని సీబీఐని ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది.

Read More

కొవిడ్ వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకున్న ఆస్ట్రాజెనెకా

– ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రమాదకరమైన దుష్ప్రభావాలకు కారణం ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ అరుదైన, ప్రమాదకరమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు అంగీకరించిన తర్వాత.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా తన వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకుంది. అయితే వాణిజ్య కారణాలతో కోవిడ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ఫార్మా దిగ్గజం తెలిపింది. వ్యాక్సిన్‌ను ఇకపై తయారీ, సరఫరా చేయడం కూడా ఉండదని కంపెనీ పేర్కొంది. భారత్ […]

Read More