చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి పరిశ్రమలు

-చంద్రబాబు బ్రాండ్‌ ఏపీకి మాత్రమే సొంతం -ప్యూన్‌ నుంచి గ్రూప్‌ -1 వరకు సింగిల్‌ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీ -కక్షసాధింపులు ఉండవు..చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను -నెట్‌ఫ్లిక్స్‌ కొత్త సిరీస్‌లో బ్యాండేజి బబ్లూ జగన్‌ యాక్టర్‌ -ఒంగోలులో బెట్టింగ్‌ స్టార్‌…ఒక్క ఇళ్లయినా కట్టారా? -ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేస్తాం…ఏడాదిలో వెలిగొండ పూర్తిచేస్తాం -ఒంగోలు యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఒంగోలు: దేశంలో ఏపీకి […]

Read More

పసుపుమయమైన దుగ్గిరాల

-నారా బ్రాహ్మణికి పూలవర్షంతో పూర్వ స్వాగతం -దుగ్గిరాల స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో సమావేశం -మహిళా కార్యకర్తలు టీడీపీలో ఎప్పటికీ మహారాణులేనని వెల్లడి దుగ్గిరాల, మహానాడు: డ్వాక్రా పేరు చెబితే చంద్రబాబు ఎలా గుర్తుకు వస్తారో స్త్రీ శక్తి పేరు చెబితే నారా లోకోష్‌ అలా గుర్తుకు వస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాలలో జంపాల కల్యాణ మండపంలో స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా […]

Read More

పవన్ ఓడిపోకపోతే నా పేరు మార్చుకుంటా

-ముద్రగడ చాలెంజ్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని… ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని… మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామని అన్నారు. పవన్ […]

Read More

ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం: బీజేపీ

ఇవాళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసారు. అయితే, మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండగా, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో అధికార వైసీపీ దెప్పి పొడుస్తోంది. ఇది మాయా కూటమి అని అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా, కూటమికి ఒక సభ్యుడు దూరం జరిగాడంటూ వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మేనిఫెస్టోకు తమ మద్దతు […]

Read More

ఇంకా పన్ను చెల్లించాలా?

నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు జీతం ఇచ్చారు., ఆదాయపు పన్ను అన్నారు. ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు ఇచ్చాను. రీఛార్జ్ చేశా పన్ను ఇచ్చా డేటా పన్ను ఇచ్చా విద్యుత్తు పన్ను ఇచ్చా ఇంటి పన్ను ఇచ్చా టీవీ బిల్లు పై పన్ను పిల్లల ఫీజుల పై పన్ను.. అన్నీ ఇచ్చాను. కారుకి పన్ను అన్నారు. ఇచ్చాను. పెట్రోలు […]

Read More

డబ్బంతా ఏమైంది?

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి వచ్చిన ఆదాయం, అప్పుల గురించి వివరంగా … దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ అప్పులతో సంబంధం లేదు.వాటి అప్పులు వాటికున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే 5 ప్రధాన మార్గాలు:- 1) Goods And Services Tax (GST) 2)Income Tax 3)Corporation Tax 4)Non Tax Revenue 5)Union Exise Duties 1)ఇందులో GST 2017 నుండి మొదలైంది, అంతకు ముందు […]

Read More

కాకాణి చేసిన అరాచకాలు ఇవిగో

-సర్వేపల్లి ప్రజలకు అండగా ఉంటాం -సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి సర్వేపల్లి, మహానాడు: పొదలకూరు పట్టణంలో ఆరో రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమవారం మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోడలు శృతిరెడ్డి మాట్లాడారు. వరదాపురం, ప్రభగి రిపట్నం, మరుపూరు, మొగళ్లూరులో వైట్‌ క్వార్ట్జ్‌ మైనింగ్‌ జరగలేదా..వేల కోట్లు కొల్లగొట్ట లేదా కాకాణి అంటూ ప్రశ్నించారు. సోమిరెడ్డి కుటుంబం ఐదేళ్లు సర్వేపల్లిలో అందుబాటులో లేదంటున్నారు. మా మామయ్య ప్రజలకు అండగా నిలిచి […]

Read More

రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారమని ప్రజలకు అర్థమైంది

-రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి -బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం కుమ్మక్కు -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరిన పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మంథని నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ నారాయణరెడ్డి, కార్మిక సంఘ నాయకుడు కాంతారెడ్డి, […]

Read More

చంద్రబాబును సీఎంగా చేసుకుందాం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ పెనమలూరు, మహానాడు: పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాలలో సోమవారం కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాలశౌరి, బోడె ప్రసాద్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహిం చారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబును సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డిని తరిమికొట్టాలని కోరారు. ఇది మన బిడ్డల, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

టీడీపీ నేతల సస్పెన్షన్‌

అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పలువురు నేతలను సస్పెండ్‌ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాంకుమార్‌, పోల వరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటూకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి […]

Read More