-ఇది మోదీ ఎన్నిక -బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది -హస్తినాపురం డివిజన్ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో -పాల్గొన్న ఈటల రాజేందర్, సామ రంగారెడ్డి 12 సీట్లు బీజేపీ గెలవబోతుంది.ఇది మోదీ ఎన్నిక. ప్రజల అంతరంగం అర్థం చేసుకునే జ్ఞానం కేసీఆర్, రేవంత్ ఇద్దరికీ లేదు. అక్షింతలు పంపితే ఓట్లు పడతాయా అని కేసీఆర్అం టున్నారు.. ఎట్లా పడతాయో మీరే చూడండి. ఎమ్మెల్యే ఎన్నికల్లో 37 శాతం ఉన్న ఓటు బ్యాంక్ […]
Read Moreమీరు బాగుంటే నేను ఓటు అడగను
కౌతాళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌతాళం : టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, టికెట్ల కేటాయింపులో తాము సామాజిక న్యాయం పాటించామని వెల్లడించారు. ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ కురుబ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చామని వెల్లడించారు. మరోవైపు, రాఘవేంద్రరెడ్డిని స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా […]
Read Moreవైసీపీ పాలనలో గంజాయికి రాజధానిగా రాష్ట్రం
కాపులకు… దళితులకు చిచ్చు పెట్టాలనే అనంతబాబుకు జగన్ ప్రోత్సాహం ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం కులానికి ఆపాదించి చూడకూడదు దళితుల్లో కాపుల పట్ల ద్వేషం నింపాలనేది జగన్ కుట్ర ప్రజలు కష్టాలు తీర్చమని అడిగితే వైసీపీ నాయకులు గంజాయి పంపిణీ చేస్తున్నారు జగన్ లాంటి వారిని మోదీ పట్టించుకోరు పోలవరానికి జగన్ తీరని ద్రోహం చేశాడు అనుభవజ్ఞుల సమూహంతో కూటమి బలంగా పాలన చేస్తుంది ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం […]
Read More3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన
అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో ఉంటుంది. వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ పర్యటన ఉంటుందని బీజేపీ ప్రకటించింది.
Read Moreజగన్ కోసమే బలిపశువునయ్యా
– జగన్ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైల్లో మగ్గా – బతికి ఉండటానికి కారణం ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలే – టీడీపీలో చేరిన కోడికత్తి శీను జగన్పై హత్యాయత్నం కేసులో బెయిల్పై విడుదలైన కోడికత్తి శీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా , పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల, […]
Read Moreజోష్ పెంచిన బాలయ్య పర్యటన
తెలుగుదేశం పార్టీలో నవ్యాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందమూరి బాలకృష్ణ పర్యటన విజయవంతం కావడంతో ఆ పార్టీలో మరింత జోష్ పెరిగింది. సూలూరుపేట లో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటన అద్యంతం ఆకట్టుకుంది. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలని.. జగన్ నియంత పోకడ దూరం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు . నవ్యాంధ్ర మరింత అభివృద్ధి చెందాలంటే బాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రజలు కోరుతున్నారని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. […]
Read Moreవైఎస్ పేరును చేర్చినందుకే పొన్నవోలుకు పదవి
-జగన్ సీఎం అయిన ఆరు రోజులకే గిఫ్ట్ -ఎవడో తెలియని లాయర్కు ఎందుకు మేలు చేశారు? -ఉండవల్లి కూడా నాతో అదే చెప్పారు -పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు విశాఖపట్నం, మహానాడు: ఏఏజీ పొన్నవోలు వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రశ్నలు సంధించారు. విశాఖలో ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజులకే పొన్నవోలు సుధాకర్రెడ్డికి పదవి వరించింది. వైఎస్ పేరును చార్జిషీట్లో […]
Read Moreకారు కార్ఖానాకు పోయింది
-పంపకాలలో తేడా వచ్చి కేసీఆర్ ఈటెలను బయటకు పంపారు -మోదీ ఉద్యోగం ఊడగొడితేనే మీ ఉద్యోగాలు ఉంటాయి -మల్కాజ్ గిరి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి: బీఆరెస్ చచ్చిన పాముతో సమానం. కారు కార్ఖానాకు పోయింది… ఇక అది వాపస్ రాదు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉంది. వంద రోజుల్లోనే ఐదు […]
Read Moreముస్లిం రిజర్వేషన్లపై జగన్ విషప్రచారం చేస్తున్నాడు
-జగన్ రెడ్డి ఇచ్చిందేమీ లేదు.. కొట్టేసిందే ఎక్కువ -ఐదేళ్లలో దోపిడీలు చేసి ఖజానాలు నింపుకున్నారు -విభజన తర్వాత కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించా -రాయలసీమను నిర్వీర్యం చేశారు -నా ఎస్సీలంటూ దళితుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్ -అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగు దేశం -ప్రజల అభివృద్దే నా ధ్యేయం -ముస్లిం అభివృద్ధి టీడీపీతోనే -కోడుమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]
Read Moreబిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం
-కేసీఆర్, కేటీఆర్ గుండు పగలగొట్టడమే మిగిలింది -రైతులకు రుణమాఫీ చేయొద్దా? -బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని సస్పెండ్ చేయాలి -రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్. 1978లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీపీ మండల్ కమిషన్ బీసీలకు 27శాతం ఇవ్వాలని సూచించింది. ఆనాడు ఆరెస్సెస్ అనుకూల వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు […]
Read More