– భారీగా కార్పొరేటర్ల రాజీనామాలు గుంటూరు, మహానాడు: నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఒకరితర్వాత ఒకరు ఆ పార్టీకి రాజీనామాలు సమర్పిస్తున్నారు. దీంతో అక్కడి నాయకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కసారిగా ఈ రాజీనామాలతో నగరంలో రాజకీయ ఉత్కంఠ ఏర్పడింది. ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో కార్పొరేటర్లు జనసేన పార్టీ లో చేరనున్నారు. […]
Read Moreసమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ
– పార్టీ సెంట్రల్ ఆఫీసులో వినతులు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతన్న వారికి సాయం అందించారు. భూముల రీ సర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్ లైన్ సమస్యతో ఇబ్బందులు […]
Read Moreశ్రీవారి భక్తుల్ని స్టూవర్టుపురం దొంగల్లా దోచుకున్నారు
– భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ వెంకటేశ్వర స్వామే ఓడించారు – భక్తుడిగా నా మనోభావాలను దెబ్బతీసినందుకే జగన్మోహన్ రెడ్డి సగం దెబ్బయ్యాడు – కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఓటమిపాలయ్యాడు – గత ఐదేళ్లలో భగవంతుడికి భక్తుడిని దూరం చేయడం ఎలా అనే క్రిమినల్ ఆలోచనలతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం – అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీ వారి లడ్డు తయారీ కోసం ఉపయోగించిన […]
Read Moreమరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి నారా లోకేష్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వేముల నాగరాజు వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం ట్విట్టర్ ద్వారా మంత్రికి విన్నవించిన కుటుంబీకులు వెంటనే స్పందించి రూ.7 లక్షలు సాయం అందించిన మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” లో మంత్రి లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు ఉండవల్లిః విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన […]
Read Moreరేవంద్రపాడు వంతెనను పునర్ నిర్మించండి
ఇసుక లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి 34వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాలు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ అమరావతిః సమస్యల పరిష్కార వేదిక విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 34వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఉండవల్లి నివాసంలో జరిగిన “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు […]
Read Moreజిత్వానీ కేసులో ధనంజయరెడ్డి, రాజేంద్రనాధ్రెడ్డికీ నోటీసులు?
– ధనంజయరెడ్డి చాంబరులోనే ఐపిఎస్ల చర్చలు – సజ్జల, పీఎస్సార్, రాణా, గున్నీ అక్కడే – ముంబయికి వెళుతున్న సమాచారాన్ని డీజీపీకి ఇచ్చిన గున్నీ? – వెళ్లమని అనుమతించిన డీజీపీ రాజేంద్రనాధ్రెడ్డి – కలసి సమన్వయం చేసుకోవాలని సూచించిన ధనంజయరెడ్డి, సజ్జల? – విచారణ అధికారికి పూసగుచ్చినట్లు వివరించిన గున్నీ? – ఇక ధనంజయరెడ్డి, రాజేంద్రనాధ్రెడ్డికి నోటీసులే తరువాయి ( మార్తి సుబ్రహ్మణ్యం) పోలీసుశాఖలో సంచలనం సృష్టిస్తోన్న ముంబయి నటి […]
Read Moreవెల్లివిరిసిన మానవత్వం
– చిన్నారి కోసం యంత్రాంగాన్ని పరుగులు తీయించిన చంద్రబాబు – టైఫాయిడ్ బాధిత బాలుడి కోసం వైద్యబృందాన్ని ఇంటికే పంపిన ముఖ్యమంత్రి – అనంతరం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు వెంటనే ఎల్ఓసీ – మూడేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వాన్నే కదిలించిన అరుదైన ఘటన – పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆసుపత్రి యాజమాన్యంతో వాకబు చేసిన సీఎంఆర్ఎఫ్ విభాగ అధికారులు విజయవాడ: ప్రజలకు సేవ చేయాలంటే అధికారంతోపాటు మనసు కూడా ఉండాలని […]
Read More100 రోజుల కూటమి పాలనలో 1000 మంచి పనులు
– టీడీపీ దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలో 10వ వార్డులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించారు. ఈ సందర్భంగా ప్రజల బాగోగులను అవసరమైన సమస్యలను, పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి […]
Read Moreవైసీపీ డైనోసర్ పార్టీ
– బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విజయవాడ: కూటమి ప్రభుత్వం 100రోజుల పరిపాలన అలాగే మూడోసారి మోదీ ప్రధాని దేశ అభివృద్ధి. ఏపీ రాజధాని అమరావతి కోసం కేంద్రం సహాయ సహకారాలు అందించటం. పోలవరం నిర్మాణం , రైల్వే జోన్ లు , విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు నిర్ణయాలు. ప్రతినెల 1వ తేదీన పెన్షన్స్ పంపిణి, ఉద్యోగస్తులకి టెన్షన్ గా జీతాలు ఇస్తున్నాం. జల జీవన్ మిషన్ […]
Read Moreభారతీయ సంస్కృతిలో హస్తకళలు ఒక భాగం
– కులవృత్తుల నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫారం కి తీసుకురావడం జరిగింది – వార్ధా, మహారాష్ట్ర స్వాలంబి గ్రౌండ్ నందు నిర్వహించిన తొలి వార్షిక కార్యక్రమం లో పాల్గొన్న పిఎం -వర్చువల్ కార్యక్రమం ద్వారా జిల్లా నుంచి పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు – ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం: మన భారతీయ సంస్కృతితో ముడిపడి వున్న హస్త కళలను కాపాడుకుంటూ ఆ వృత్తుల మీద ఆధారపడి […]
Read More